ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని కొనసాగించాడు. రాష్ట్రంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 45.9 డిగ్రీలు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. మొత్తం 20 జిల్లాల్లోని 252 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకుపైగా నమోదైనట్లు వెల్లడించారు.శనివారం వడగాలుల ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని…

Read More

Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…

Read More

మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం..

దిగ్బంధనంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనాన్ని అమలు చేసే క్రమంలో అమెరికా నౌకాదళం సముద్రపు దొంగల్లా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్‌పై కొనసాగుతున్న ఈ దిగ్బంధనం తమ ప్రభుత్వానికి లాభదాయకంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఁమేము నౌకలను స్వాధీనం…

Read More

Monsoon Weather: ఈసారి ప్రమాదకరంగా నైరుతీ రుతుపవన వర్షాలు.. పిడుగుల ప్రళయం తప్పదు! |

మొత్తంగా విశ్లేషిస్తే, 2026 నైరుతి రుతుపవనాలు మే 14న కేరళను, మే 20న ఏపీ, తెలంగాణలను తాకనుండటం ఎండల తీవ్రతకు అల్లాడుతున్న వారికి ఒక శుభవార్తే. సముద్ర ఉష్ణోగ్రతలు, అల్పపీడన ద్రోణుల వల్లే ఈ ముందస్తు రాక సాధ్యమవుతోంది. అయితే, భూమి తీవ్రంగా వేడెక్కి ఉన్న సమయంలో వచ్చే ఈ తొలి వర్షాలు ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మర్చిపోకూడదు. ప్రజలు, రైతులు, ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు…

Read More

చెరువులో చిన్నారి గల్లంతు

విశాలాంధ్ర ` ఎమ్మిగనూరు రూరల్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిదిలోని ó గుడికల్ గ్రామంలో దర్గా వద్ద జరుగుతున్న ఊరుసుకు వచ్చి కర్నాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన ఒక చిన్నారి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతు అయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఉదయం చెరువు వద్దకు స్నానంకు వెళ్ళిన తల్లికూతురు తల్లి రజియాబేగం, కుమార్తె అఫ్రిన్‌లు ప్రమాదవ శాత్తు చెరువులో పడ్డారు. ఇది గమనించిన అక్కడి స్థానికులు తల్లిరజినాను…

Read More

Bengaluru-Vijayawada: బెంగళూరు – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలిసారిగా 4 గిన్నిస్ రికార్డులు!

ఎన్‌హెచ్‌ఏఐ తన భాగస్వామ్య సంస్థ ‘రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్’తో కలిసి ఈ రికార్డులను నెలకొల్పింది. జనవరి 6, 2026: కేవలం 24 గంటల వ్యవధిలో నిరంతరాయంగా 28.89 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ రోడ్డును నిర్మించి తొలి రికార్డు సాధించారు. Source link

Read More

పుచ్చకాయలో విషం లేదు.. ముంబయి ఫ్యామిలీ డెత్ మిస్టరీ కేసులో బిగ్ ట్విస్ట్

మహారాష్ట్రలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడకపోయినా, తాజాగా కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో స్పష్టమైంది. అయితే మృతులలో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్‌, ఇద్దరు కుమార్తెలు ఆదివారం…

Read More

రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో అకాల వర్షాలు కురిసే సూచన ఉన్నందున రైతులకు అధికారులు సూచనలు జారీ చేశారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు,…

Read More

Tiruchanur Temple: గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుచానూరు.. వసంతోత్సవాల రెండో రోజు విశేష కార్యక్రమాలు! |

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఎస్ ఈ శ్రీ నరసింహ మూర్తి, ఏఈఓ శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితర అధికారులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Source link

Read More

మమతకు ‘సుప్రీం’లో చుక్కెదురు

ఎన్నికల సంఘం సర్క్యులర్‌కు ఓకే న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు వేళ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను నియమిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. లెక్కింపు…

Read More