కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్‌లో క్రిమినల్ కేసులు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతోంది. హన్మకొండ రైతు సంగ్రామ సదస్సు వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, డీసీసీ…

Read More

సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు…

Read More

విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ

నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులుపార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడితమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు సి.జోసెఫ్ విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం కల్పించిన ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఉపసంహరించారు. బుధవారం రాత్రి ఈ మేరకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆయన కాన్వాయ్‌తో పాటు ఇతర భద్రతా ఏర్పాట్లను వెనక్కి తీసుకుంది. అయితే, టీవీకే పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. 2025 అసెంబ్లీ…

Read More

Robbery Gang: హైవేలే వీరి టార్గెట్.. సినిమా ఫక్కీలో కోట్లలో దోపిడీ.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 6:07 AM IST Robbery Gang: జాతీయ రహదారి 44పై కోట్ల దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను శ్రీసత్యసాయి పోలీసులు అరెస్ట్, సిరిల్ మాథ్యూ సహా ఐదుగురు పట్టుబడి, 1.26 కోట్లు స్వాధీనం News18 జాతీయ రహదారులపై ప్రయాణించే సంపన్నులే లక్ష్యంగా, కిడ్నాప్‌లు, కోట్లాది రూపాయల దోపిడీలకు పాల్పడుతున్న ఒక ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. సినిమా ఫక్కీలో సాగుతున్న వీరి…

Read More

Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. ఈ…

Read More

Suspicious Death: హత్యా లేక ఆక్సిడెంట్.. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి పడి మహిళ మృతి.. అసలు విషయం ఇదే.. | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 07, 2026 6:22 AM IST Suspicious Death: క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చిన రేణుక పై అంతస్తు నుంచి పడి మృతి, కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి వివాదం నేపథ్యంగా అనుమానాలు, కేసు దర్యాప్తులో ఉంది News18 గుంటూరు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన మహిళ, భవనం పై అంతస్తు నుంచి పడి…

Read More

Free Bus Aadhaar Card: ఆధార్ కార్డుపై మోదీ ప్రభుత్వం అదిరే తీపికబురు.. ఉచిత బస్‌లో ట్విస్ట్!

ఆధార్ కార్డుపై యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. బస్‌లో ఉచితంగా ప్రయాణించే మహిళలు ఈ విషయం తెలుసుకోవాలి. Source link

Read More

ATM Theft: డబ్బులు డ్రా చేసినంత ఈజీగా కేవలం 10 నిమిషాల్లో ఏటీఎం మెషీన్ మాయం.. వీళ్లు మామూలు దొంగలు కాదు.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 7:28 AM IST ATM Theft: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో IDFC ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంను దుండగులు బొలెరోతో లాగి పది నిమిషాల్లో ఎత్తుకెళ్లి, 4.70 లక్షలు దోచుకుని పరారయ్యారు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు News18 నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో నేరగాళ్లు తమ తెలివితేటలకు పదును పెడుతున్నారు. గతంలో దొంగలు కేవలం తాళాలు పగలగొట్టి లోపలి సొత్తును ఎత్తుకెళ్లేవారు, కానీ ఇప్పుడు…

Read More

AP and Telangana News Live: తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీ యూనిట్

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

MLA Kolikapudi Srinivasa Rao | ఏపీలో దళితుల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర?.. టీడీపీ ఎమ్మెల్యే సంచలనం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లో దళిత రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రను బయటపెట్టారు. దళితులను క్రైస్తవులుగా చిత్రీకరించి రిజర్వేషన్లు రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.#KolikapudiSrinivasaRao #Tiruvuru #apnews Source link

Read More