Sri City: దక్షిణ భారతదేశానికి AC హబ్‌గా శ్రీ సిటీ.. రూ.1000 కోట్ల భారీ పెట్టుబడి..! Sri City AC manufacturing hub. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 09, 2026 6:58 PM IST శ్రీ సిటీ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ కండిషనర్ హబ్‌గా ఎదుగుతోంది, క్యారియర్ గ్లోబల్ సహా అనేక కంపెనీలు పెట్టుబడులు, వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి News18 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలిచిన శ్రీ సిటీ.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్ కండిషనర్ల తయారీ హబ్‌గా…

Read More

సీనియర్ రక్తదాతలకు సన్మానం

ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సీనియర్ సభ్యులు డాక్టర్ సంకారపు నరసింహులు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ దంపతులు ఎక్కువసార్లు రక్తం ఇచ్చిన రక్తదాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెంన్రీ డ్యూనాంట్”జన్మదినం, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్బంగా సీనియర్ రక్తదాతలకు…

Read More

ఉత్కంఠకు తెర.. టీవీకేకు వీసీకే మద్దతు

తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటుచేస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK)  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఎట్టకేలకు చేరుకుంది. కీలక పరిణామంలో, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం వీసీకే అధినేత తిరుమావళవన్ తన పార్టీ మద్దతును విజయ్‌కు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు…

Read More

Eluru: ఏలూరులో దారుణం.. బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం.. గర్భనిరోధక మాత్రలతో ప్రాణాపాయ స్థితిలోకి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 09, 2026 5:12 AM IST ఆధ్యాత్మిక శాంతి కోసం రాంబాబు నిర్వహించే ప్రార్థనలకు వెళ్తుండేవారు. ఆ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై కన్నేసిన పాస్టర్ రాంబాబు, ఆమెకు ఆశ చూపి లొంగదీసుకోవడమే కాకుండా తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: ఆధ్యాత్మికత ముసుగులో ఒక చర్చి పాస్టర్ అభం శుభం తెలియని మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ప్రార్థనల కోసం వచ్చే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఒక 14 ఏళ్ల…

Read More

ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో, మమతా బెనర్జీ తన ఎక్స్ (ట్విట్టర్) బయోను అప్‌డేట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమత ..ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.ఆ తర్వాత మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి దానిని రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల…

Read More

Andhra Pradesh: ఏపీలో ఖైదీల జీతం ఎంతో తెలుసా? కర్ణాటకలో అయితే రోజుకు భారీ కూలీ.. తెలిస్తే వావ్ అనాల్సిందే |

ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆదాయం ఆర్జించడంలో కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కేరళ ఏటా రూ. 222.69 కోట్లు ఆర్జిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 11.11 కోట్లతో దేశంలో 8వ స్థానంలో నిలిచింది. నివేదికలోని ఇతర కీలక అంశాల ప్రకారం, ఏపీలోని సెంట్రల్ జైళ్లు తమ సామర్థ్యానికి మించి ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 8,659 మందిని ఉంచే సామర్థ్యం ఉండగా, 2024 డిసెంబరు నాటికి 7,861 మంది ఖైదీలు ఉన్నారు….

Read More

పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏవి నాగేశ్వరావు విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు,…

Read More

విశాఖలో కొత్త అద్భుతం.. కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం..! Kailasagiri trident Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 09, 2026 2:47 PM IST విశాఖపట్నం కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలం, డమరుకం ఏర్పాటు, VMRDA అభివృద్ధి చేసిన ఈ కొత్త ఐకాన్ రాత్రి లైటింగ్‌తో పర్యాటకులను ఆకర్షిస్తోంది + News18 విశాఖపట్నం అంటేనే అందమైన సముద్ర తీరం, కొండలు, ప్రకృతి సోయగాలు గుర్తుకొస్తాయి. అలాంటి విశాఖలో ఇప్పటికే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న కైలాసగిరి ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రసిద్ధి చెందిన ఈ కొండపై తాజాగా ఏర్పాటు…

Read More

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనాలు ఉలిక్కిపడ్డారు. కొన్ని ఇళ్లలో ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో భయపడిన…

Read More

Wedding Season: ఎటు చూసినా పెళ్లి బాజాలే.. వధూవరులతో కళకళలాడుతున్న రత్నగిరి కొండలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 09, 2026 1:18 PM IST Wedding Season: అన్నవరం రత్నగిరి కొండలపై వివాహాల రద్దీ, కొత్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, వ్రతంతో ఆశీర్వాదాల కోసం భారీగా తరలివస్తున్నారు + News18 ఆ కొండపై వధూవరులు ఒకటైతే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్తుందట, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కొండపై కొలువైన స్వామి చూసుకుంటారని ఎంతో నమ్మకంతో ఒకటైన వధూవరులు చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే…

Read More