Srisailam: మల్లన్న భక్తులకు సైబర్ సెగ.. నకిలీ వెబ్‌సైట్‌తో ఢిల్లీ యాత్రికులకు టోకరా! మానవత్వం చాటుకున్న ఈవో | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 6:25 AM IST తీరా క్షేత్రానికి చేరుకున్నాక గదులు లేవని తెలియడంతో వారు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు మానవత్వంతో స్పందించి వారికి అండగా నిలిచారు. ప్రతీకాత్మక చిత్రం Srisailam: దైవ దర్శనం కోసం వచ్చే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పడగ విప్పుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో వసతి గదుల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను నిలువునా ముంచుతున్నారు. తాజాగా…

Read More

Anantapur: అనంతపురం జిల్లాలో నకిలీ డీఎస్పీ దందా.. రూ. 40 లక్షల టోకరా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 5:22 AM IST ఓ కిలేడీ తన పరిచయస్తుడి వద్ద నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి, ఇప్పుడు అప్పు అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతోంది. నకిలీ పోలీస్ అధికారిణి దౌర్జన్యం తాళలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Anantapur: అనంతపురం జిల్లాలో ఆర్థిక నేరాలు, మోసాలు రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాలను వణికించిన హనీ ట్రాప్ ఉదంతం మరువకముందే, మరో…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More

Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. |

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే…

Read More

త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ

విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే రివైజ్డ్ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, ప్రస్తుతం కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు….

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

తమిళనాడులో విజయ్ సీఎం ప్రమాణం రేపు, వీసీకే మద్దతుతో మెజారిటీ, బెంగాల్‌లో సువేందు అధికారి బీజేపీ తొలి సీఎం, మమతా పరాజయం అంగీకారం, కేరళ సీఎం ఎంపికలో కాంగ్రెస్ చర్చలు. Source link

Read More

వీర ప్రకాష్ కు ఏపీజే అబ్దుల్ కలాం డాక్టరేట్ ప్రదానం

విశాలాంధ్ర – జేఎన్టియు ఏ: బాలాజీ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కె.వీర ప్రకాష్ కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ ని ప్రధానం చేశారు. ఎక్స్పరిమెంట్ ది డిజైన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్రోచెస్ అండ్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ ఫర్ స్కేల్ అండ్ వెరైటీ యాజ్ కాంట్రాడిక్ట్ టు ఏ సింగిల్ ఇ – లర్నింగ్ సిస్టం అనే…

Read More

Astro Prediction: 30 ఏళ్ల వరకు ఇబ్బందులు.. ఆ తర్వాత వీరి జీవితం బంగారమే.. ఈ 3 రాశుల వారి అదృష్టం మామూలుగా ఉండదు! these are the zodiac signs whose luck |

Last Updated:May 09, 2026 9:08 PM IST జ్యోతిష్య నిపుణుడు ఫణి శర్మ ప్రకారం మకర, వృశ్చిక, కుంభ రాశుల వారికి 30 ఏళ్ల తర్వాత కెరీర్, ధనం, గౌరవం మెరుగవుతాయని, జ్యోతిష్యం కంటే కృషి ముఖ్యం అంటున్నారు Source link

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం – Visalaandhra

భూ వివాదంతో ఇన్నోవాలో బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు కారులోనే రైతుపై దాడి.. రూ.50 లక్షలు డిమాండ్ ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి వన్‌టౌన్ పోలీసులు ఎన్‌ఎస్ గేట్ వద్ద ఇన్నోవా వాహనం అడ్డగింత ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతును భూ…

Read More

పది పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనసన్మానం

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో విజయదుందుభి మోగించి పట్టణ ప్రధమ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం 500 మార్కులు పైగా వచ్చిన 71 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం…

Read More