AP Government: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల మందికి ఉచితంగా ‘డీప్ టెక్’ శిక్షణ.. అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? సాధారణ కంప్యూటర్ కోర్సులకు భిన్నంగా, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏలబోయే టెక్నాలజీలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం. IBM SkillsBuild, ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE), APSSDC మరియు అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంయుక్తంగా ఈ శిక్షణను అందిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): రోబోటిక్స్ మరియు స్మార్ట్ సాఫ్ట్‌వేర్ తయారీ. క్వాంటమ్ టెక్నాలజీస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్. సైబర్ సెక్యూరిటీ: ఆన్‌లైన్ డేటాను రక్షించే నైపుణ్యాలు….

Read More

కారుణ్య నియామకాల కింద 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : జిల్లా కలెక్టర్

విశాలాంద్ర బ్యూరో ` కర్నూలు : కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగ విధులను…

Read More

AP Weather: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు రేపు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 11, 2026 7:25 PM IST AP Weather: ఉత్తర శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే సూచనలు, ఏపీలో అనేక జిల్లాల్లో పిడుగులతో తేలిక వర్షాలు, కొన్ని చోట్ల వడగాలులు, ఎండ తీవ్రత కొనసాగనుంది + News18 ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా గల కోట మున్సిపల్ హైస్కూల్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు,…

Read More

Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |

Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కేసును గంటలోనే చేధించిన….వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

ఆరుగురు నిందితులు అరెస్ట్- వారిపై రౌడీ షీటర్ నమోదు భూ వివాదమే కిడ్నాప్‌కు కారణం : ఇంచార్జ్ డీఎస్పీ నరసింగప్ప ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసిన ఆరుగురు అదుపులోకి కుంటిమద్ది సమీపంలో నిందితులను పట్టుకున్న పోలీసులు ప్రామిసరీ నోట్లు, సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ను ఎస్సై ఉమాదేవినీ , పోలీసు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ నర్సింగప్ప. విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈనెల 8వ తేదీ న…

Read More

Chandrababu: AI నుంచి సెమీకండక్టర్ల వరకు.. భారత భవిష్యత్తుపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 11, 2026 5:11 PM IST సీఐఐ వార్షిక సదస్సులో నారా చంద్రబాబు నాయుడు, సీఐఐ పాత్రను కొనియాడుతూ, సంస్కరణలు, AI, క్లీన్ ఎనర్జీ ప్రాధాన్యం, నరేంద్ర మోదీ జాతీయ మిషన్‌కు మద్దతు కోరారు. News18 భారతదేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఒక అద్భుతమైన వేదిక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన సీఐఐ వార్షిక…

Read More

కోచింగ్ క్యాంప్ కు ధర్మవరం బాలికఎంపిక

ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; జాతీయ సాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు కోచింగ్ క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి ఎంపిక కావడం జరిగిందని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే మే 22 నుండి మే 28 వరకు పాండిచ్చేరి రాష్ట్రంలో జరిగే 76 వ నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్…

Read More

Murder Case: కాకినాడలో అర్ధరాత్రి దారుణం.. అర్థరాత్రి రోడ్డుపై వెళ్తున్న కానిస్టేబుల్ పీక కోసి కిరాతక హత్య.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 11, 2026 3:24 PM IST Murder Case: కాకినాడ గాంధీనగర్ లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి నాగేశ్వరరావు అర్ధరాత్రి దుండగుల చేతిలో హత్య, కక్షలు లేదా మద్యం వివాదం కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు + News18 కాకినాడ అర్ధరాత్రి ఒకసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కాకినాడ నగరంలో ప్రజలను రక్షించే పోలీసుల్ని దుండగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. దీంతో నగరంలో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న…

Read More

ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, డిజిటల్‌ సేవల రంగ సంస్థల్లో సాధ్యమైన చోట్ల తప్పనిసరిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరింది.ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనలో NITES ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన…

Read More