కేంద్ర నిధులపై నిర్లక్ష్యం – Visalaandhra
. చేజారిన రూ.5,051 కోట్లు!. సాంకేతిక కారణాలతో రూ.828 కోట్ల బిల్లుల తిరస్కరణ. ఖజానా ఖాళీగా ఉన్నా… వచ్చిన నిధులు వాడుకోవడంలో అధికారుల వైఫల్యం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోసే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంలో యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆర్థిక శాఖ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న 79 కేంద్ర పథకాల తీరుతెన్నులపై విస్తుపోయే నిజాలను ఆ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) కేంద్రం కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.5,051…


