కేంద్ర నిధులపై నిర్లక్ష్యం – Visalaandhra

. చేజారిన రూ.5,051 కోట్లు!. సాంకేతిక కారణాలతో రూ.828 కోట్ల బిల్లుల తిరస్కరణ. ఖజానా ఖాళీగా ఉన్నా… వచ్చిన నిధులు వాడుకోవడంలో అధికారుల వైఫల్యం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోసే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంలో యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆర్థిక శాఖ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న 79 కేంద్ర పథకాల తీరుతెన్నులపై విస్తుపోయే నిజాలను ఆ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) కేంద్రం కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.5,051…

Read More

మోదీ వ్యాఖ్యల దుమారం… స్టాక్ మార్కెట్లు ఢమాల్

పసిడి షేర్లు పతనంముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. శాంతి ఒప్పందానికి ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడం, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి కారణాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికితోడు ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని పొదుపు చర్యలు దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టపోగా… నిఫ్టీ 23,850 దిగువన…

Read More

పోలవరం పూర్తికినిధులివ్వండి

. విభజనాంశాలు, పెండింగ్ ప్రాజెక్టులు అమలు చేయండి. కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు అమిత్ షా, పాటిల్‌తో సీఎం భేటీ. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతమని వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేంద్ర హోం…

Read More

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం

. సెప్టెంబర్ 28న ‘చలో దిల్లీ’. ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయం. వెల్లడించిన డి.రాజా న్యూదిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని bన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం పూరించింది. మోదీ సర్కారు విధానాలను ఎడగడుతూ భారీ ఎత్తున దేశవ్యాప్త నిరసనలకు పూనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు…

Read More

Temple Controversy: అంతర్వేదిలో ఇదేం అపచారం? దివ్య క్షేత్రంలో గోవు మృతి.. 24 గంటలు గడిచినా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 11, 2026 6:45 PM IST Temple Controversy: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అన్నదాన సత్ర సమీపంలో చనిపోయిన గోవు మృతదేహాన్ని 24 గంటలు తొలగించకపోవడంతో దుర్వాసన, భక్తుల ఆగ్రహం, అధికారులపై నిర్లక్ష్య ఆరోపణలు + News18 ఒకపక్క గోదావరి, మరోపక్క సముద్రం ఉన్న సమీప ప్రాంతంలో, నవ నరసింహా క్షేత్రమైన ఒక దివ్య క్షేత్రం వెలిసి ఉంది. అలాంటి ప్రాంతంలో అపచారం చోటుచేసుకుంది అంటూ భక్తులు మండిపడుతున్నారు, స్థానిక పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం,…

Read More

బీజేపీ ‘రిటర్న్ గిఫ్్ట‌‘

బెంగాల్ సీఎస్‌గా సీఈసీ మనోజ్‌కుమార్ అగర్వాల్ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థగా వ్యవహరించిందని…ఎసఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. వీటికి బలం చేకూరుస్తూ తాజాగా సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం…బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) మనోజ్ కుమార్ అగర్వాల్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

Read More

Water Conservation: జలధారతో రైతులకు మహర్దశ.. పిల్ల కాలువల పునరుద్ధరణపై అధికారులకు కలెక్టర్ ఆదేశం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 11, 2026 9:38 PM IST Water Conservation: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జలధార కార్యక్రమంపై సమీక్ష, 3106 చెరువుల ఫీడర్ కాలువల పునరుద్ధరణకు ఆదేశాలు, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు హెచ్చరిక News18 జిల్లాలోని సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఫీడర్ కాలువలు (పిల్ల కాలువలు) పునరుద్ధరించడం ద్వారా ప్రతి నీటి…

Read More

హాకీ క్రీడలు 75 వసంతాలపై ముమ్మర ఏర్పాట్లు.. సూర్య ప్రకాష్

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మాంబా హాకీ అసోసియేషన్ ఏర్పాటు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకలను ముమ్మరంగా జరిపించుటకు అన్ని ఏర్పాట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధర్మవరంలో జరుగు 16వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ గూర్చి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సభ్యుల ద్వారా చర్చించడం జరిగిందని తెలిపారు….

Read More

Today Top 10 News: శిధిలాల దిబ్బగా లెబనాన్.. ముగింపు దశకు యుద్ధం: పుతిన్‌ | తెలంగాణ వార్తలు

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈనెల 8న ఫిర్యాదు వచ్చినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయని సీఎం డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, భగీరథ్ కూడా బెదిరింపుల ఆరోపణలతో ప్రత్యామ్నాయ ఫిర్యాదు చేశారు.ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు…

Read More

యాడికి మండలంలో ఈదురుగాలుల బీభత్సం.. – Visalaandhra

యాడికి మండలంలో నేలకొరిగిన అరటి, నిమ్మ తోటలు కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు… విశాలాంధ్ర-యాడికి: యాడికి మండలంలోని లక్షుంపల్లె, కేశవరాయునిపేట, దైవాలమడుగు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.ముఖ్యంగా లక్షుంపల్లె గ్రామంలో విస్తారంగా సాగుచేసిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ తోటలు…

Read More