AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Konaseema: తప్పుడు కేసు పెట్టిన భార్య.. ఎలుకల మందుతో ఊహించని పని చేసిన భర్త | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 11, 2026 6:38 AM IST మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ భార్య ఇంటి ముందే మృతదేహంతో నిరసన తెలపడంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీకార చిత్రం Konaseema: కట్టుకున్న భార్యే అండగా ఉండాల్సింది పోయి పుట్టింటి వారితో కలిసి తప్పుడు కేసు పెట్టిందన్న అవమానం ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల విచారణకు వెళ్లాల్సి రావడాన్ని భరించలేక, ఆత్మగౌరవం దెబ్బతిన్నదని భావించిన సదరు యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు…

Read More

Eluru: ఎవరికైనా చెపితే దేవుడు శపిస్తాడు.. ఏలూరు బాలిక అత్యాచారం ఘటనలో పాస్టర్ నిర్వాకం ! |

Last Updated:May 11, 2026 5:05 AM IST 14 ఏళ్ల మైనర్ బాలికపై వరుసగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలు వాడటంతో బాధితురాలి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రతీకాత్మక చిత్రం Eluru: భక్తుల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక చర్చి పాస్టర్ పసికూనపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో కలకలం రేపింది. దైవ ప్రార్థనల పేరుతో నమ్మించి, 14 ఏళ్ల…

Read More

Tirumala Srivari Hundi Collection | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 81,512 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 38,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.3.23 కోట్ల ఆదాయం లభించింది. భారీ రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వెలుపల వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. Source link

Read More

“నాన్న లేడు.. నేను ఉన్నా”.. నానమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..! women performing last rites,. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 10, 2026 3:52 PM IST అంబేద్కర్ కోనసీమలో రేణుక అనే యువతి నానమ్మ సత్యవేణి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించి, పితృకర్మలు మగవారే చేయాలనే భావనను సవాలు చేసింది + News18 కాలం మారుతోంది.. సంప్రదాయాలపై ఉన్న పాత ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు అంత్యక్రియలు అంటే కేవలం మగవారే చేయాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆడబిడ్డలు కూడా కన్న తల్లిదండ్రులు, పెద్దల పట్ల తమ బాధ్యతను నెరవేర్చేందుకు ముందుకు వస్తున్నారు. మేము…

Read More

Couples Marriages at Annavaram | పెళ్లి బాజాలతో మార్మోగుతున్న అన్నవరం

తెలుగులోగిలిలో ఎలాంటి శుభకార్యక్రమం జరిగిన ఆ స్వామిని దర్శించడం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం ఒక సాంప్రదాయం. అటువంటి స్వామి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వివాహమైన దంపతులు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం సకల శుభాలకు మూలం అంటూ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాంటి స్వామి కొలువైన కొండపై కళ్యాణాలు చేసుకుంటే ఆ స్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయని భక్తులు భావిస్తూ ఉంటారు.#Annavaram #WeddingCelebrations #Ratnagiri Source link

Read More

టీటీడీ గోశాలకు 180 లారీల ఎండుగడ్డి విరాళం.. రైతుల సేవకు దేశవ్యాప్తంగా ప్రశంసలు!

తిరుపతి ఎస్వీ గోశాలకు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 1600 టన్నుల ఎండుగడ్డి, రెండు గోవులు, ఒక దూడ విరాళం, టీటీడీ అధికారులు గోసంరక్షణ చైతన్యాన్ని ప్రశంసించారు Source link

Read More

Kanipakam Temple | కాణిపాక ఆలయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి దర్శనం కోసం భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంభ సమేతంగా వచ్చారు. ఆలయ ప్రాగణం చేరుకోగానే ఆలయ అధికారులు గణ స్వాగతం పలికారు. మేళా వాయిద్యాల నడుమ మాడ వీధుల్లో కనువిందు చేస్తున్న శిల్ప సౌందర్యాన్ని తిలకించేలా ఏర్పాటు చేశారు. Source link

Read More

Social Media: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు అలర్ట్.. ఇలాంటి మెసేజ్‌లు ఎవరు పెట్టినా మీ పని గోవిందా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 10, 2026 4:54 PM IST Social Media: చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోషల్ మీడియాలో మత విద్వేషపూరిత పోస్టులు, ఫేక్ న్యూస్, మార్ఫింగ్ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు News18 కడప జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంపై చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోషల్ మీడియాలో మత విద్వేషపూరిత పోస్టులు, వదంతులు,…

Read More

Kanipakam Temple: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. పూర్తి వివరాలు ఇవే |

Last Updated:May 10, 2026 4:28 PM IST Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో…

Read More