టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. పురపాలక నియామకాల కుంభకోణం కేసుకు సంబంధించి కోల్‌కతాలో సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సౌత్ దమ్‌దమ్ మున్సిపాలిటీలో డబ్బు తీసుకుని దాదాపు 150…

Read More

వీడిన రెండాకులు

రెండుగా చీలిన అన్నాడీఎంకేసీఎం విజయ్‌కు మద్దతు తెలిపిన షణ్ముగం వర్గం చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి అన్నాడీఎంకేలు అలజడి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామికి, షణ్ముగంనకు వర్గ పోరు మొదలైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు క్యాంపు రాజకీయాలకు దారితీసింది. 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం క్యాంపు రాజకీయాలు నడిపించారు. ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే…అప్ప్పుడు విజయ్ అందుకు సుముఖంగా లేరని తెలిసింది. అనంతరం…

Read More

మొదలైన ‘విజయ’ మార్క్ పాలన – Visalaandhra

సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీవీకే ప్రభుత్వంప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని ఆదేశాలు చెన్నై: తమిళనాడులో ఆదివారం విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. తొమ్మిది మంత్రులతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఏర్పడిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ 200 యÖనిట్ల లోపు ఉన్న గృహాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. రెండో రోజు మంగళవారం సంస్కరణల…

Read More

పాక్‌లో ఇరాన్ సైనిక విమానాలు! – Visalaandhra

అమెరికా మీడియాలో కథనాలు వాషింగ్టన్: ఇరాన్ సైనిక విమానాల విషయంలో ఓ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో ఉంచేందుకు పాక్ రహస్యంగా అనుమతించిందట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల ప్రకారం… ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు రావల్పిండిలోని…

Read More

Amaravati Punggol Township: అమరావతిలో ‘పుంగోల్‌’.. సింగపూర్‌ తరహా టౌన్‌షిప్ నిర్మాణం.. ఎలా ఉంటుంది? |

పుంగోల్ పట్టణం ప్రత్యేకత?: పుంగోల్ అనేది సింగపూర్‌లోని ఒక సరికొత్త స్మార్ట్‌ టౌన్‌షిప్. ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని టౌన్. ఇందులో ప్రజలు జీవించేందుకు జిల్లాలు, బిజినెస్ పార్క్, యూనివర్శిటీ క్యాంపస్, కమ్యూనిటీ ఫెసిలిటీలు, పార్కులు, నీటి చెలమలు ఉంటాయి. అంటే ఒకే పట్టణంలో.. అన్ని రకాల సదుపాయాలూ ఉంటాయి. తద్వారా ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఒకే చోట పొందగలరు. Source link

Read More

Theft Case: 18 సచివాలయాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్ చోరీ.. వాటి విలువ ఎంతో తెలుసా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

ఎస్.ఆర్. పురం మండలం, కన్యాకాపురం గ్రామానికి చెందిన సి. మహేష్ బాబు (22) తిరుపతిలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. బెట్టింగ్‌లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించడానికి, విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి దొంగతనాల బాట పట్టాడు. ఇతను సామాన్య ఇళ్లలో కాకుండా, రక్షణ తక్కువగా ఉండే ప్రభుత్వ సచివాలయాలను తన లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, పోలీసులు ప్రధాన రహదారులపై…

Read More

Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం.. ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 7:36 AM IST Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. ఏమైందో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్స్ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు.. ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తులు రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు డౌట్ వచ్చింది. దాంతో ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ…

Read More

Weather hyderabad: నైరుతీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. IMD తీపికబురు.. అనుకూల వాతావరణం |

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా…

Read More

Konaseema: కోనసీమలో పట్టపగలే తెగింపు.. మంచినీళ్ల కోసం వచ్చి ఎంపీపీ మెడలోని బంగారు గొలుసుతో ఉడాయింపు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 5:29 AM IST అతి తెలివిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే, దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Konaseema: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో దొంగలు సరికొత్త వేషధారణలతో, వినూత్న ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. తాజా ఘటనలో దొంగలు ఏకంగా రాజోలు మండల ఎంపీపీ కడలి శ్రీదుర్గనే లక్ష్యంగా చేసుకున్నారు….

Read More

Chicken Price: కొండెక్కిన చికెన్.. కొనలేం.. తినలేం.! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More