తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..

ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్,…

Read More

ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి – Visalaandhra

ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు (విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద…

Read More

Fuel Price Hike : గుంటూరులో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీటరుకు రూ.2కిపైగా ధరలు పెరగడంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడనుంది. గుంటూరులో ప్రజల స్పందనలు, పెరిగిన ఇంధన ధరలపై అభిప్రాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. Source link

Read More

Live News Today: ఇకనుంచి అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు.. మీడియా, అధికారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు |

Live News Today: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకనుంచి మీడియా, అధికారులు అత్యాచార బాధితుల వివరాలు, పేర్లు వెల్లడించరాదని చెప్పింది. అత్యాచార బాధితుల కుటుంబీకుల పేర్లను కూడా వెల్లడించరాదని స్పష్టం చేసింది. ఇకనుంచి అత్యాచార బాధితులకు సంబంధించిన డీటెల్స్ చెప్పరాదని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఆ విషయంలో శభాష్ చెప్పిన మేనకా గాంధీ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి…

Read More

Vehicle Registration: వాహనాల రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:44 AM IST Vehicle Registration: ఈ కొత్త విధానం ప్రకారం, డీలర్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత రవాణా అధికారులు 24 గంటల్లోగా పరిశీలించి ఆమోదించాలి. శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబరు జనరేషన్ కూడా ఆ గడువులోనే పూర్తి కావాలి. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులకు పెద్ద గుడ్ న్యూస్ అందించింది. ఇకపై కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration)…

Read More

600 ఏళ్ల క్రితం రాయలసీమ లవ్ స్టోరీ.. ఆఫ్ఘన్ వ్యాపారి, రాజకుమారి అమర ప్రేమగాథ..! Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony Kadiri love story Mohiyar Chandravadana tomb inspires religious harmony. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 12, 2026 9:50 PM IST విజయనగర కాలంలో మొహియార్‌, చంద్రవదనల ప్రేమగాథ కదిరి ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి, వారి సమాధి ఇరు మతాల వారికి పవిత్ర స్థలంగా మారింది. + 600 సంవత్సరాల క్రితమే ఆఫ్గానిస్తాన్ అబ్బాయి రాయలసీమ అమ్మాయి ప్రేమ ప్రేమకథ… రాయలసీమ నేలలో శతాబ్దాల చరిత్ర, భక్తి, వీరగాథలతో పాటు హృదయాన్ని తాకే ప్రేమకథలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి అరుదైన అమర ప్రేమగాథల్లో ఒకటి ఆఫ్ఘనిస్తాన్‌కు…

Read More

Gangamma Jathara: తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లికి శ్రీవారి సారె.. తిరుపతిలో వైభవంగా శోభాయాత్ర!

Gangamma Jathara: తిరుమల శ్రీవారి తరఫున శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సమర్పించారు, గంగమ్మ జాతర మే 13 వరకు కొనసాగుతుంది Source link

Read More

Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |

Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…

Read More

జిల్లా కలెక్టర్‌గా విజయ సునీత – Visalaandhra

విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్‌గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది. Source link

Read More

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని నలుగురు మహిళా కూలీలు మృతి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 11:00 AM IST Road Accident: కాకినాడ రూరల్ కొవ్వూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి హామీ మహిళలు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడి జిజిహెచ్ లో చికిత్స, పోలీసులు దర్యాప్తు ప్రారంభం + News18 ఏపీలో శనివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రశాంతతకు మారుపేరు అయిన కాకినాడ రూరల్ కొవ్వూరు జాతియ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో నలుగురు…

Read More