Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?

Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది. Source link

Read More

Milk Price: సామాన్యులకు షాక్.. పెరిగిన పాల ధరలు |

ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ పాల ధరలను పెంచింది. ఏడు రకాల పాలపై లీటరుకి రూ.2 చొప్పున పెంచింది. అలాగే.. పెరుగు బకెట్లపై లీటరుకి రూ.10 నుంచి రూ.40 వరకూ పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. ఐతే.. నెలవారీ కార్డులతో కొనేవారికి మాత్రం కొత్త ధరలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. పశువులకు దాణా, రైతులకు ఇచ్చే కూలీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలను…

Read More

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025…

Read More

Heritage Foods: ఇచ్చేది 35 ఉద్యోగాలు. రాయితీ రూ.59కోట్లు. హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు భారీగా తాయిలాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 1:23 PM IST Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ కంపెనీగా దానికి రాయితీలు ఇవ్వడం అనేది ప్రభుత్వం సహజంగా చేసే ప్రక్రియే. కాకపోతే.. ఇక్కడ ఆ కంపెనీ.. చంద్రబాబు కుటుంబానిది కావడంతో.. అది చర్చగా మారింది. ఆ రాయితీల వివరాలు చూడండి. హెరిటేజ్ ఫుడ్స్‌కి భారీ తాయిలాలు మీరు హెరిటేజ్ పాలు, కర్రీ, యోగర్ట్ కొనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా?…

Read More

లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్…

Read More

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో శివపార్వతి చిత్రాలు ఆకర్షణ. Srisailam vehicles feature viral Shiva Parvati paintings with nature colors. |

Last Updated:Feb 19, 2026 3:27 PM IST శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనాలపై ప్రకృతి రంగులతో శివపార్వతుల చిత్రాలు, నంది వాహనం, త్రిశూలం ఆకర్షణగా నిలిచాయి; భక్తి, కళా సమ్మేళనం వైరల్. + title=శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. /> శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తి, కళల సమ్మేళనంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వారి వాహనాలే…

Read More

విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు.. ఆ జిల్లాలో రోజుకు 25 పైగా కేసులు.. వైద్యుల హెచ్చరిక..! Doctors warn sudden rise of viral fevers in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 10:11 PM IST ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విశాఖపట్నంలో వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వైరల్ ఫీవర్స్ కేసులు పెరిగాయి. కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. +  పెరుగుతున్న సీజనల్ జ్వరాలు.. ఒకసారిగా జ్వరం, జలుబు దగ్గులతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ జ్వరాలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం…

Read More

Elephants Death: విద్యుత్ కంచెలకు తగిలి నేలకొరిగిన గజరాజులు.. అమర్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:Mar 09, 2026 12:43 PM IST Elephant Death: తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా దగ్గర రెండు ఏనుగులు ప్రాణాలు విడిచాయి. + విద్యుత్ కంచెలకు తగిలి 2 ఏనుగుల మృతి..! Elephant Death: అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు, వన్య ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తే మృత్యువు తప్పదని మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని…

Read More

Nookalamma Festival: ఆ ఊరిలో నూకలమ్మ జాతరకు మహిళలే ఆలయాన్ని ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:19 PM IST గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి ఆరాధన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం. కాకినాడ సంజయ్ నగర్ నూకాలమ్మ జాతర మహోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ‘నేత్రాలంకరణ’ కార్యక్రమం విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. + కాకినాడలో నూకలమ్మ జాతర మహిళలంతా ఆలయానికి వెళ్లి ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గ్రామ దేవతల ఆరాధన ఒక ప్రత్యేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం. ఇందులో ‘నూకాలమ్మ తల్లి’ ఆరాధన…

Read More

వేట్లపాలెం విషాదంలో 22కి పెరిగిన మృతుల సంఖ్య..! ఒక్కొక్కరి కన్నీటి గాథలు హృదయ విదారకం. Vettapalem fire accident death toll reaches 22 officials. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 02, 2026 5:23 PM IST వేట్లపాలెం మందుగూడి గిడ్డంగిలో అగ్ని ప్రమాదం వల్ల 22 మంది మృతి, కాకినాడ Government General Hospital వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశారు. + వేట్లపాలెం కన్నీటి గాధ అనాధలుగా మారుతున్న చిన్నారులు ప్రశాంతతకు మారుపేరైన గోదావరి నేల మరోసారి కన్నీటి తడిసింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు చెందిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా…

Read More