డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం.. విశాఖలో ఆందోళన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Mar 28, 2026 9:37 PM IST Anakapalli కొండ శిఖర పీవీటీజీ కోండ్ గిరిజనులు రోడ్లు ఇళ్లు లేక Visakha లో డోలు మోతలతో నిరసన జన్ మన్ పథకం హామీలు అమలు కాలేదని ఆవేదన. + రోడ్డు సదుపాయం కలిపించాలి అంటూ తలపై అడ్డాకులు , డోలి మోతలుతో గిరిజనులు అనకాపల్లి జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్న పీవీటీజీ ఆదివాసీ కోండ్ గిరిజనుల దుస్థితి మరోసారి బయటపడింది. అనకాపల్లి (Anakapalli)…


