కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు : కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని టీడీపీ బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, మండల ప్రధానకార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బూత్ యూనిట్ ఇంచార్జీ తలారి అంజి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మిపేటలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందు…

Read More

రక్త పోటు నియంత్రణపై అవగాహన – Visalaandhra

రిటైర్డ్ కంటి జిల్లా అంతత్వ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: రక్తపోటు నియంత్రణపై అవగాహన అందరికీ ఉండాలని రిటైర్డ్ కంటి జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తపోటు నియంత్రణపై అవగాహన మాసోస్తవం పురస్కరించుకొని పలు విషయాలు తెలియజేశారు. మనిషిని నిశ్శబ్దంగా దెబ్బతీసేది అధిక రక్త పోటూ అని తెలియజేశారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా మనిషి జీవితాన్ని దెబ్బ తీస్తుందని . ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం…

Read More

పదవి కాదు… ప్రజలు ముఖ్యం

ఎల్‌డీఎఫ్ విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలనే పిలుపు తన హ్యాట్రిక్ కోసమో, పదవి కోసమో కాదని, ప్రజా పరిపరిపాలన కోసం మాత్రమేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ పాలనను దేశంలో ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తుంటే… మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం…

Read More

Indigo Flight: విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఇంజిన్ లోపం.. 160 మంది ప్రయాణికులతో ఎమర్జెన్సీ ల్యాండింగ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 12:52 PM IST విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్న Indigo విమానంలో ఇంజిన్ లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ సురక్షితం. News18 విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గగనతలంలో ఉండగానే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో, పైలట్లు వెంటనే అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సుమారు…

Read More

Srinivasa Mangapuram Brahmotsavams: మంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు!

తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ వేడుకలు నేడు (ఫిబ్రవరి 11) నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై శ్రీనివాసుడి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది….

Read More

చంచల్‌గూడ జైలులో ఫీల్ ది జైల్ కార్యక్రమం ప్రారంభం

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాహైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఃఫీల్ ది జైల్ః పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు. ఖైదీల జీవనశైలి, వారు ఎదుర్కొనే పరిస్థితులు, స్వేచ్ఛ విలువ గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా 24 గంటల పాటు…

Read More

స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డు విరాళం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ సందర్భంగా కూల్ డ్రింక్స్ బండి వ్యాపారి శ్రీనివాసులు స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డును విరాళంగా అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో పఠనాసక్తి, మానసిక వికాసం పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం, మేధోపరమైన ఆటల…

Read More

Kidney Stones: మూత్రనాళంలో క్రికెట్ బాల్ సైజు రాళ్లు.. సర్జరీ చేసిన ప్రాణాపాయం తప్పించిన డాక్టర్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 29, 2026 5:18 PM IST Kidney Stones: విశాఖపట్నంలో కూడా 42 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి మూత్రనాళం (Urinary Bladder) నుంచి ఏకంగా 600 గ్రాముల బరువున్న భారీ రాళ్లను తొలగించి ప్రాణాపాయం నుంచి తప్పించారు వైద్యులు. kidney stones Kidney Stones: మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం పట్ల చూపించే అశ్రద్ద, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చాలా మందికి కిడ్నీలో రాళ్లు రావడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది….

Read More

హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!…….

ప్రారంభంలో వరాల జల్లులు… ముగింపులో ఫీజులు ముక్కుపిండి!….. విశాలాంధ్ర – నార్పల :- మండలంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు హామీలు ఇస్తుండగా, విద్యా సంవత్సరం ముగిసే సరికి పాఠశాల యాజమాన్యాలు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని చెబుతూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారాయి.ఈ సమస్యను పాత్రికేయులు పలుమార్లు విద్యాధికారుల…

Read More

విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ సంబరం.. 2 రోజులు టాలీవుడ్ తారల మ్యాచ్‌లు..! ACA VDCA Stadium to host Tollywood Celebrity Cricket League soon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 17, 2026 6:46 PM IST ACA-VDCA స్టేడియంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు జరగనుంది. 7 జట్లు, 110 సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయ నిధికి వినియోగిస్తారు. విశాఖలో 2 రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ పండుగ.. పోస్టర్ ను విడుదల చేసిన విశాఖ క్రీడాభిమానులకు రెండు రోజుల పాటు సెలబ్రిటీ క్రికెట్ సందడి రాబోతోంది. టాలీవుడ్ నటులు, టీవీ ఆర్టిస్టులు,…

Read More