ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం

డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో…

Read More

Rice Mill 2.0 Webinar: వరి సాగు నుంచి ప్రపంచ మార్కెట్ వరకు.. రైస్ మిల్ టెక్నాలజీపై వెబినార్

Rice Mill 2.0 Webinar: శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, రైస్ మిల్ యజమానులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వెబినార్ ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకునే మంచి వేదికగా ఇది నిలుస్తుంది. Source link

Read More

‘డిజిటల్ అరెస్టు’ ఉత్తదే… ఎవరూ నమ్మొద్దు

ఆమె బెంగుళూరుకు చెందిన వృద్ధురాలు. పేరు లక్ష్మీˆ రామూˆర్తి. వయస్సు 70 సంవత్సరాలు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్లలందరూ చదువులు పూర్తయి విదేశాల్లో స్థిరపడ్డారు. ఎలాంటి బాదరబందీ లేకుండా జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే ఆలోచనలో స్థిరచరాస్తులు అన్నీ విక్రయించేసి సొమ్ములన్నీ బ్యాంకులో దాచిపెట్టారు. మొత్తం దాదాపు 24 కోట్ల దాకా ఉంటుంది. హమ్మయ్య… ఇకనేం…కృష్ణా, రామా అంటూ బతికేయొచ్చు అనుకున్నారేమో. మే నెల మొదటి వారంలో…

Read More

పహల్గామ్‌ దాడి వెనుక పాక్‌ కుట్ర.. హఫీజ్‌ సయీద్‌ను నిందితుడిగా చేర్చిన ఎన్‌ఐఏ

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ దాడి వెనక సరిహద్దు అవతల నుంచి పన్నిన కుట్ర, ఉగ్రవాద సంస్థల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలైన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో హఫీజ్‌ సయీద్‌ను వ్యక్తిగత హోదాలోనే…

Read More

Vijayawada: విజయవాడలో దుండగుల హల్చల్.. తండ్రి ఎక్కడున్నాడో చెప్పాలంటూ 13 ఏళ్ల బాలుడి మెడపై కత్తి పెట్టి దౌర్జన్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 6:37 AM IST రాజేష్ రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. శనివారం ఉదయం రాజేష్ తన భార్యతో కలిసి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి 13 ఏళ్ల కుమారుడు హర్ష ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు పట్టపగలే ఒక ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా…

Read More

Chandrababu Naidu Birthday: అందరూ వేరు చంద్రబాబు వేరు.. ఆయనపై ఫ్యాన్స్‌కి పిచ్చి ఇలా ఉంటది మరి | ట్రెండింగ్

Last Updated:Apr 20, 2026 10:38 AM IST Chandrababu Naidu Birthday: ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అయితే అందుకు విభిన్నంగా ఆ జిల్లాలో మాత్రం ముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమను కళాకారులు చాటి చెబుతున్నారు. + Chandrababu Naidu Birthday Chandrababu Naidu Birthday: ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అయితే అందుకు విభిన్నంగా ఆ జిల్లాలో మాత్రం…

Read More

ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు

ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యవిశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరంధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో…

Read More

రైతు ఇంటి ఆణిముత్యం.. సివిల్స్‌లో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణమైన జయశ్రీ..! Rayalam Jayashree honored in Palamaner for achieving 360th rank in Civils. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 09, 2026 5:33 PM IST రాయలం జయశ్రీ, చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జర్రావారిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాముల రెడ్డి కుమార్తె, సివిల్స్ పరీక్షలో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణంగా నిలిచింది. + సివిల్స్ పరీక్షలు సత్తా చాటిన తెలుగు తేజం ఎన్నోర్యాంక్ అంటే…!!!! సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంక్ సాధించడం చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన…

Read More

AP News Updates: ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ.. ఇవీ షరతులు!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి

విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని…

Read More