13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…

మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి…

Read More

Vijayawada: అమ్మాయిలను ట్రాప్ చేయడంలో మనోడి రూటే వేరు.. రూ. 2 కోట్లకు పైగా టోకరా వేసిన కిలాడీ.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 06, 2026 5:45 AM IST ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకుంటూ, అమాయక యువతులను ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి,…

Read More

రాష్ట్రం మొత్తం చూపు పిఠాపురం వైపే.. ఆధ్యాత్మిక పరిమళాల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 30, 2026 9:21 PM IST మే 12న పిఠాపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్రకు విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు భారీ ఏర్పాట్లు, పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు, లక్షలాది భక్తుల రాక అంచనా + News18 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ కేంద్రం ఇప్పుడు భారీ ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమవుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా మే 12వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా…

Read More

Tribal Welfare: ఏపీలో ఆదర్శ కలెక్టర్.. ఆయన వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి మళ్లీ స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:20 PM IST రంపచోడవరం పోలవరం జిల్లా యువ కలెక్టర్ దినేష్ కుమార్ పేదలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు, వృద్ధురాలి గ్యాస్ సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశించారు + ఆకలెక్టర్ వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా కొంతమంది అధికారులను చూస్తే వయసుతో సంబంధం లేకుండా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఈయన ఇంతే అన్న విధంగా మనసులో ఆయన గురించి…

Read More

నేటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు .. కళాశాలలో ఎంపిక విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఏపీ పాలీసెట్‌–2026 లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టిందని, ఈ ఏడాది నుంచి సర్టిఫికెట్‌ ధ్రువీకరణను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో హెచ్ టి టి పి ఎస్ ://పాలిసెట్. ఏపీ.జి ఓ వి. ఇన్ వెబ్‌సైట్‌లో నిర్వహించనున్నట్లు అనంతపురము ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సి. జయచంద్ర రెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం, పారదర్శకత, సమయ పొదుపును దృష్టిలో ఉంచుకుని ఈ…

Read More

Budh Uday 2026: 4 రోజుల తర్వాత వీళ్ల జాతకంలో మార్పు.. ఆర్థిక పురోగతి, మీ రాశి ఉందా..? |

బుధుడు ఉదయించడంతో ఒక వ్యక్తి ఆలోచన, విశ్లేషణాత్మక సామర్థ్యాలు , కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో విద్యార్థులు తమ అధ్యయనాలలో బాగా రాణించగలరు, వ్యాపారవేత్తలు, నిపుణులకు కొత్త ప్రణాళికలు, అవకాశాలు ఉద్భవించగలవు. మీడియా, రచన, ఐటీ, విద్య , కమ్యూనికేషన్‌కు సంబంధించిన రంగాలలో కూడా లాభం పొందే అవకాశం ఉంది. కాబట్టి బుధుడు ఉదయించడం ఏ రాశులకు శుభప్రదమో తెలుసుకుందాం. న్యూస్18 గుజరాత్‌లో ప్రచూరించిన కథనం ప్రకారం ఈ కింది రాశుల వారికి శుభశూచకాలు కనిపిస్తున్నాయి….

Read More

బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవు: మమత

కోల్‌కతా: కేంద్ర బలగాలను వాడుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి చూస్తోందని, బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని స్పష్టం చేశారు. ‘టీఎంసీ ఈసారి 226 సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. బీర్‌భుమ్ జిల్లాలోని సూరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఎన్డీఏ పాలనలో ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి…

Read More

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్…

Read More

ఆయన వెంట ఈయనెందుకు! – Visalaandhra

గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత…విజయ్‌కు కొత్త చిక్కులుసీఎం సీటుకు రెండు సీట్ల దూరంలో విజయ్ చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, విజయ్‌కు సీఎం పీఠం ఖాయమైనా…ఇంకా తన చేతికి అధికార పగ్గాలు అందడంలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్ప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోవలసి వస్తోంది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం…

Read More

Andhra Pradesh weather: ఏపీలో మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న భానుడి భగభగలు.. అక్కడక్కడా వర్ష సూచన!

ఆంధ్రప్రదేశ్‌లో శీతాకాలం ముగిసిపోతుండగా, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడలో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరుగుతోంది. Source link

Read More