Special Buses: ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రం నుండి హైదరాబాద్‌కి డైరెక్ట్ ఆర్టీసీ బస్.. ఛార్జీ, టైమింగ్స్ ఇవే | బిజినెస్

Last Updated:May 20, 2026 1:53 PM IST Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి ప్రతిరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కాకినాడ ,రాజమండ్రి సిటీలతో పాటు తుని ,అన్నవరం జగ్గంపేట మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. చార్జీ వివరాలు ఇవిగో. + Special Buses Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి అంటే…

Read More

ఏఐఏడీఎంకే చేరిక ఊహాగానమే..: అధవ్‌ అర్జున

కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడితమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ ముందే రాజకీయ సెగలు రేగాయి. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకుంటే మద్దతు ఉపసంహరిస్తామన్న సీపీఎం హెచ్చరికలపై క్రీడాశాఖ మంత్రి ఆధవ్ అర్జున బుధవారం స్పందించారు. అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు. సీపీఎం చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాము ఆ పార్టీ నేతలతో మాట్లాడామని అర్జున వెల్లడించారు. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం కేబినెట్‌లో చేరుతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు….

Read More

Arunachalam Train: తిరుపతి మీదుగా అరుణాచలం వరకు మరో రెగ్యులర్ ట్రైన్… గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే | Narsapuram Arunachalam Regular Train |

నర్సాపూర్, బెంగళూరు మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, కుప్పం, బంగారపేట్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో సెకండ్ ఏసీ బోగీ 1, థర్డ్ ఏసీ బోగీలు 3, స్లీపర్ బోగీలు 14, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు 4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ రేక్ 2 ఉంటాయి….

Read More

మత్స్యకార, అన్నదాతల సంక్షేమమే మాకు అత్యంత ముఖ్యం : పవన్ కల్యాణ్

ప్రతి మత్స్యకార కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 20 వేలు జమ చేస్తున్నామన్న డిప్యూటీ సీఎంఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మత్స్యకారుల వలసలను నివారించడంతో పాటు, వారికి స్థానికంగానే మెరుగైన ఉపాధి, ఆర్థిక అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాల…

Read More

Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్‌మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:May 20, 2026 11:49 AM IST Tirumala: తిరుమలేశుడి దర్శనం కోసం ఓ స్వర్ణమయ భక్తుడు అంటే ఒంటిపై కేజీల బరువున్న నగలు ధరించి వచ్చాడు. కొండపైకి వచ్చిన గోల్డ్ మెన్‌ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిచూపించారు. + News18 Tirumala: వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటారు. అయితే బుధవారం ఉదయం తిరుమలేశుడి దర్శనం కోసం…

Read More

AP SIR: ఓటర్లకు అలర్ట్.. “సర్‌” కోసం సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్.. మనం ఏం చెయ్యాలి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 10:40 AM IST Andhra Pradesh SIR 2026 Schedule: ఈ ప్రక్రియలో మరణించిన ఓటర్ల పేర్లు తొలగిస్తారు. స్థానికంగా లేని ఓటర్ల పేర్లు తొలగిస్తారు. అలాగే.. డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగిస్తారు. అలాగే.. కొత్తగా చేర్చాల్సిన ఓటర్ల పేర్లను చేర్చుతారు. ప్రతీకాత్మక చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్ విడుదల చేసింది….

Read More

Weather Update: ఏపీపై చక్రవాత తుపాను.. తెలంగాణపై ద్రోణి.. వాతావరణ రిపోర్ట్ |

భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా భారీ మేఘాలున్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకూ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అంటే.. ఎల్ నినో ప్రభావం మొదలవ్వవచ్చు. కానీ.. ముందుగా కురిసే…

Read More

Mini Mart: ఏపీ ప్రజల కోసం మినీ మార్టులు.. చౌకగా నాణ్యమైన సరుకులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మినీ మార్టులు అంటే ఏమిటి? ఇవి సాధారణ రేషన్ షాపుల కంటే ఆధునిక, చిన్న సైజు రిటైల్ అవుట్‌లెట్లు. నిత్యావసరాలు, పప్పులు, మిల్లెట్స్ అయిన రాగి, జొన్న, సజ్జలు ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తులు, రైతు ఉత్పత్తులు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచే దుకాణాలు. మార్కెట్ ధరల కంటే భారీగా తక్కువ ధరల్లో కందిపప్పు, మినపపప్పు లాంటి నాణ్యమైన సరుకులు లభించేలా NCCF ద్వారా సరఫరా జరుగుతుంది. ఇవి ప్రజల రోజువారీ అవసరాలను సమర్థవంతంగా తీర్చే చిన్న సూపర్…

Read More

Telangana Cabinet: ఈసారి యాదాద్రిలో తెలంగాణ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 7:38 AM IST Telangana Cabinet: యాదగిరిగుట్ట ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పునర్నిర్మాణం జరిగింది. ఈ భేటీ ద్వారా కేబినెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా నిర్వహించవచ్చనే సంకేతం ఇస్తున్నట్లవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీని మే 21 (గురువారం)న కాకుండా మే 23కి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం యాదాద్రి యాదగిరిగుట్టలోని…

Read More

Ichchapuram: పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలు తీసిన యుద్ధం.. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో ఏపీ యువకుడు దుర్మరణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 6:31 AM IST కన్న కొడుకు తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు, అతడి మరణవార్త పిడుగులా తగిలింది. ఈ దారుణ ఘటనతో సరిహద్దు గ్రామమైన మూడుబండలలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో మృతి చెందిన రామయ్య Ichchapuram: ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (AOB) గ్రామాల్లోని ఒక పేద తెలుగు కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. కుటుంబానికి…

Read More