రక్తదాన శిబిరమునకు విశేష స్పందన.. – Visalaandhra

రక్త బంధం, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ వెల్లడి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ట్రస్ట్, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం తో పాటు రజిని ట్రస్ట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ ప్రజలు సహకారంతో నిర్వహించామని తెలిపారు. ముఖ్య…

Read More

అనాథ పిల్లలకూ తల్లికి వందనం : మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఈ ఘనత సాధించిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం,…

Read More

రక్తదాన శిబిరమునకు విశేష స్పందన.. – Visalaandhra

రక్త బంధం, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ వెల్లడి విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ట్రస్ట్, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం తో పాటురజిని ట్రస్ట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ ప్రజలు సహకారంతో నిర్వహించామని తెలిపారు. ముఖ్య…

Read More

క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు నాంది అవుతుంది..

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనితావాణివిశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు నాంది అవుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనితావాణి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రభుత్వ పుస్తకాలను ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థినీలకు పాఠ్యపుస్తకాలను ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించి, ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం కూడా నేడు విద్యకు ఎంతో…

Read More

పండ్ల తోటల పెంపకానికి భారీ సబ్సిడీలు…

రైతుల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం చేయూత!-రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు : ఏపీఓ సావిత్రి-ఆసక్తిగల రైతులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోండి విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని ఐదు ఎకరాల లోపు (2 50ఎకరాలు)అర్హులైన రైతులు తమ భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టి, స్థిరమైన ఆదాయం పొందేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. వివిధ రకాల పండ్ల మరియు పూల మొక్కల…

Read More

బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు..

1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో సంబంధాలను వాడుకుంటూ భారత్‌కు సవాల్ విసిరే వ్యూహంభారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్న అత్యాధునిక హ్యాంగర్ క్లాస్ జలాంతర్గాములను ఈ ప్రాంతంలో మోహరించాలని పాక్ భావిస్తోంది. 1971 యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత, గత ఐదు దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పాకిస్థాన్ సైనిక ఉనికి పూర్తిగా లేకుండా…

Read More

ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ గురువారం విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 59శాతం మంది, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విజయం సాధించిన, మార్కులు మెరుగుపరుచుకున్న విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్‌ సదుపాయం కల్పించారు. Source link

Read More

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. – Visalaandhra

రద్దీ ప్రాంతంలోని టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలుమంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బందిరహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్్ణ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో మార్కెట్ రోడ్డు అంతా గందరగోళంగా మారింది. ప్రమాదం జరిగిన…

Read More

ధర్మస్థల వివాదంతో సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్ స్పష్టీకరణ

కర్ణాటకలోని ధర్మస్థల వివాదంలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రూ. 200 కోట్లతో కుట్ర జరిగిందని, అందులో తనకూ పాత్ర ఉందని ముసుగు ధరించిన చిన్నయ్య అనే వ్యక్తి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుధవారం బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.ఈ వివాదం గురించి తనకు ముందస్తు సమాచారం లేదని, తన…

Read More

మహిళపై వేధింపులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా) : నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై వేధింపులు, ఆమె సహోద్యోగులపై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 16న రాత్రి సుమారు 7 గంటలకు డ్యూటీకి వెళ్తున్న ఓ యువతిని అప్పన్నపాలెం గ్రామ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఆమెతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు…

Read More