రక్తదాన శిబిరమునకు విశేష స్పందన.. – Visalaandhra
రక్త బంధం, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ వెల్లడి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ట్రస్ట్, రజిని ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం తో పాటు రజిని ట్రస్ట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ ప్రజలు సహకారంతో నిర్వహించామని తెలిపారు. ముఖ్య…


