Mobile Recovery Mela: మీ ఫోన్ పోతే ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి.. రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఫోన్లు రికవరీ |

Last Updated:May 20, 2026 11:17 AM IST Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. + News18 Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ…

Read More

ఏపీ లా సెట్ ఫలితాల్లో సందా రాఘవ ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ లా సెట్ ఫలితాలలో, కొత్తపేట కు చెందిన సందా రాఘవ3023 ర్యాంకుతో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వీరు ప్రస్తుతం టిడిపి పార్టీలో మంచి గుర్తింపు నాయకుడుగా, అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాల్లో ధనవంతుగా దాతృత్వమును చాటుతూ ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పట్టణములో మంచి గుర్తింపు పొందారు. భవిష్యత్తులో న్యాయవృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు తెలిపారు. Source…

Read More

Pastor Abhinay: మూడు పెళ్లిళ్లు.. వరకట్న వేధింపులు.. పాడేరు డ్రామాతో బయటపడిన పాస్టర్ అభినయ్ అసలు బాగోతం.. చిన్న కథ కాదు..! Pastor Abhinay Darshan case | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 20, 2026 10:55 PM IST పాస్టర్ అభినయ్ దర్శన్ పై మూడు పెళ్లిళ్లు, వరకట్న వేధింపులు, మోసం, విరాళాల సేకరణ, నకిలీ దాడి నాటకం ఆరోపణలపై కేసులు, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు + News18 పాడేరు ఏజెన్సీలో తనపై దాడి జరిగిందంటూ సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మొదట ముసుగు వ్యక్తుల దాడిగా ప్రచారం పొందిన ఈ ఘటన వెనుక…

Read More

బాలిక అదృశ్యం .. కేసు నమోదు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన మెహబూబ్ షరీఫ్ ఖాన్ కుమార్తె తానియా ఖాన్ (17 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని టూ టౌన్ పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు స్నేహితులను, బంధువులను విచారించగా ఫలితం లేకపోవడంతో పోలీసులు కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ బాలిక ఎవరికైనా కనపడిన యెడల సెల్ నెంబర్ 9347298729కు గాని టూ టౌన్ పోలీసులకు గాని తెలపాలని తెలిపారు….

Read More

కుప్పంలో గంగమ్మ జాతర వైభవం.. అమ్మవారికి చంద్రబాబు దంపతుల సారె సమర్పణ!

తిరుపతి గంగమ్మ ఆలయ జాతరలో అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు, సీఎం నారా చంద్రబాబు దంపతులు టీటీడీ తరఫున శ్రీవారి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు Source link

Read More

విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరం

గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం:; విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరమని, అప్పుడే భవిష్యత్తులో ముందంజలో ఉంటారని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి శిక్షణా తరగతులకు ఎల్ఐసి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంగ్లీష్ గ్రామర్ బోధించడం జరిగిందన్నారు. తదుపరి నీతి పద్యాలు, నీతి కథలు, పుస్తకాలను చదివించుట చేయడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. నేటి ఈ…

Read More

రత్నగిరి వాసుడికి భక్తుల కానుకల వెల్లువ.. అన్నవరం హుండీల్లో రికార్డు కలెక్షన్స్! Annavaram Satyanarayana Swamy temple | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 20, 2026 8:56 PM IST అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 34 రోజుల్లో హుండీల ద్వారా రూ.2,05,15,095, బంగారం, వెండి, 15 దేశాల కరెన్సీ లభించి రికార్డు ఆదాయం నమోదైంది + News18 అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. వేసవి సెలవులు, వివాహాల సీజన్, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో రత్నగిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారికి హుండీల ద్వారా…

Read More

జనాభా గణన 2027 కు ధర్మవరం రూరల్ లో 95 శాతము పూర్తి.. తాసిల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత దేశ జనాభా గనన 2027 ప్రకారం మే 18 వ తేదీ నాటికి 95 శాతము పూర్తి చేసినట్లు తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ పరిధిలో మొత్తం ఉన్న వి 16,344 కాగా ఇప్పటివరకు జనాభా గణన మా సిబ్బంది అధికారుల ద్వారా 15,667 ఇండ్లు పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. హౌస్ వర్డ్స్ లో 11,481(కుటుంబంలో ఉన్నవాళ్లు) కలవన్నారు….

Read More

Auto Workers Protest | డీజిల్ ధరలు తగ్గించాలి.. రోడ్డు ఎక్కిన ఆటో కార్మికులు!

విశాఖ నగరంలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. రోజురోజుకూ నిరంతరాయంగా పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పెంచిన డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.#DieselPrice #AutoWorkers #apnews Source link

Read More

డిగ్రీ తెలుగు పాఠ్యాంశంలో రవీంద్రనాథ్ రచించిన ‘హా…హతవిధీ”కవిత చేర్పు

విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి పక్కి రవీంద్రనాథ్ రచించిన “హా… హతవిధి” అనేకవితను డిగ్రీ మూడవ సెమిస్టర్ లో బోధన నిమిత్తంఎంపికచేస్తూ తెలుగు పాఠ్యపుస్తక మండలి నిర్ణయించింది.సంపాదకులు సుంకర గోపాలయ్య కవి పక్కి రవీంద్రనాథ్ అనుమతిని కోరుతూ లేఖను పంపించారు. డిగ్రీ మూడవ సెమిస్టరులో కవిత్వ నిర్మాణమునకు సంబంధించిన పాఠంలో రవీంద్రనాథ్ కవితను చేర్చుతున్నట్టు లేఖలో ఆయన తెలిపారు.రవీంద్రనాథ్ రచించిన నొయిడా నిఠారి కాల్వలో …అనుకవిత హిందీ అనువాదాన్ని గతంలో పుదుచ్చేరి ప్రభుత్వం డిగ్రీ…

Read More