రాజీనామా చేసి పార్టీ మారండి – Visalaandhra
రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన హెచ్చరికన్యూదిల్లీ: పార్టీ గుర్తు పైన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం కింద పోటీ చేసి ఎన్నికైన ఎంపీలు పార్టీలో ఉండలేమని భావిస్తే తమ పదవులకు రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ రెబల్ ఎంపీలకు హెచ్చరించారు. శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన…


