Chandrababu: నేడు కుప్పం, బెంగళూరుకి సీఎం చంద్రబాబు.. గంగమ్మ జాతర, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి హాజరు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 20, 2026 4:45 AM IST Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రెండు కార్యక్రమాలు పెట్టుకున్నారు. వాటిలో ఒకటి కుప్పంలో ఉండగా.. మరొకటి బెంగళూరులో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. నేడు కుప్పంకి సీఎం చంద్రబాబు.. గంగమ్మ జాతరకు హాజరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ వార్షిక జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు కుప్పంకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు శాంతిపురం…


