రాజీనామా చేసి పార్టీ మారండి – Visalaandhra

రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన హెచ్చరికన్యూదిల్లీ: పార్టీ గుర్తు పైన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం కింద పోటీ చేసి ఎన్నికైన ఎంపీలు పార్టీలో ఉండలేమని భావిస్తే తమ పదవులకు రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ రెబల్ ఎంపీలకు హెచ్చరించారు. శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన…

Read More

ధర్మవరం ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం

— మంత్రి సత్యకుమార్ యాదవ్విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు హెచ్డి ఎస్ కమిటీ వైద్యులతో ఆసుపత్రి సేవలపై నిర్వహించిన సమీక్షలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.1.66 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలతో ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించడం జరిగింది అని తెలిపారు. తదుపరిఆసుపత్రి పనితీరు, వైద్య సేవలు,…

Read More

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరం..

రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నర్సింహులువిశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరములను నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ కంటి అంతః నివారణ అధికారి డాక్టర్ సంకారపు నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 16వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు గురువులు విద్యార్థులకు తెలియజేసి వారికి కంటి వెలుగును ప్రసాదించాలని…

Read More

త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన బిఎస్సార్ మున్సిపల్ విద్యార్థినులకు మంత్రి అభినందనలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ పాఠశాలకు చెందిన 15 మంది పదవ తరగతి బాలికలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు IIITల్లో సీట్లు సాధించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో త్రిబుల్ ఐటీ కు ఎంపికైన విద్యార్థినులను, అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతిలక్ష్మిను మంత్రి ప్రత్యేకంగా…

Read More

కుంబాభిషేక మహోత్సవాలకు భక్తాదులు తరలిరండి.. – Visalaandhra

ఆలయ అడహక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు ఆలయ నవీకరణ జీర్ణోధారణ అష్ట బంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం, కుంభాభిషేక మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అడ హక్ చైర్మన్ జంగం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా వారు…

Read More

జాతీయ బ్రాండ్ అంబాసిడర్ సోమిశెట్టి సరళకు అరుదైన పురస్కార ఆహ్వానం

విశాలాంధ్ర ధర్మవరం::భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోసిటరీ’ ప్రాజెక్ట్ ముగింపు వేడుకల్లో భాగంగా, ప్రాజెక్ట్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ చారిత్రక పరిశోధకురాలు సోమిశెట్టి సరళకు కేంద్ర ప్రభుత్వం నుండి అరుదైన పురస్కార ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యధికంగా 228 పరిశోధనాత్మక చారిత్రక వ్యాసాలను సమర్పించి రికార్డు సృష్టించినందుకు గాను, జూన్ 25న న్యూఢిల్లీలో జరిగే జాతీయ సదస్సులో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమెకు…

Read More

జూలై 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం కోర్టులో జూలై 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలతో విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిని, అడిషనల్ జూనియర్స్ సివిల్ చర్చ్ వెంకట హరీష్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి వెంకటేశ్వర్లు కోర్టు చాంబర్లో న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జీలు మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే…

Read More

నాణ్యమైన సేవలే లక్ష్యం…. – Visalaandhra

నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు…జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ హెచ్చరికవిశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా పారదర్శకంగా, వేగవంతంగా అన్నిరకాలసేవలుఅందించాలని జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ సూచించారు.బుధవారం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు చంద్రా హాస్పిటల్ పక్కన పి. ఆర్. రెసిడెన్సి భవనంలోనూతనంగాఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా…

Read More

బస్సు షెల్టర్ కు పెయింటింగ్.. – Visalaandhra

శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;! మండల పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా బస్సు షెల్టర్ అశుభ్రంగా ఉండడంతో గ్రామ ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ కన్వీనర్ నామ ప్రసాద్ తన వాలంటీర్లతో అక్కడికి వెళ్లి పాత బస్ షెల్టర్ను శుభ్రపరిచి పెయింటింగు రంగులను వేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సేవా సమితి…

Read More

విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు..

‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు!హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 లీగ్్ణ చుట్టూ ఇప్పుడు ఊహించని లీగల్ ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలతో పాటు పలువురు స్టార్ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ సినీ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది. బీసీసీఐ అనుమతి లేదు – టీసీఏ సంచలన ఆరోపణలు: భారత…

Read More