ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి అధ్యక్షులు రమేష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) జూన్ 21వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు లయన్స్ కంటి ఆసుపత్రి అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిర దాతలుగా కీర్తిశేషులు లయన్ గవ్వల (లడ్డు)…

Read More

తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్..

తెలంగాణవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఇతర అనుబంధ ఆన్‌లైన్ సేవలు మూడు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. సర్వర్ల నిర్వహణ, అప్‌గ్రేడేషన్ పనుల కారణంగా జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ కీలకమైన నిర్వహణ పనుల ద్వారా సర్వర్ల పనితీరును, భద్రతను మరింత మెరుగుపరచనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భవిష్యత్తులో…

Read More

జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. కీలకంగా మారిన పెంపుడు శునకంచిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన జూన్ 6వ తేదీనే ఆమెతో పాటే…

Read More

క్రికెట్ చరిత్రలో సరికొత్త మైలురాయి.. 600 బౌండరీలు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి మంధాన

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుస విజయాలతో జోరు కొనసాగించిన టీమిండియాకు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె, అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ పురుష లేదా మహిళా క్రికెటర్ సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీ20 అంతర్జాతీయాల్లో 600 బౌండరీలు పూర్తి చేసిన తొలి…

Read More

వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం..

నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ!నీట్‌ రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ్ణ (ఎన్‌టీయే) కీలక సూచనలు చేసింది. పరీక్షకు సంబంధించిన సమాచారం ఇకపై అధికారిక వాట్సాప్‌ ఖాతా ద్వారా కూడా అందజేస్తామని ప్రకటించింది. ఫేక్‌ మెసేజ్‌లు, నకిలీ ఈ-మెయిల్స్‌, మోసపూరిత లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.జూన్‌ 21న జరగనున్న నీట్‌ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్‌ నేపథ్యంలో ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్షా కేంద్రం వివరాలు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్లు నేరుగా వాట్సాప్‌లో…

Read More

కొట్టి చంపడం పోలీసుల విధి కాదు

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పుఇండోర్: నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల ‘అధికారిక విధి’ కాదని కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇదే క్రమంలో నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇండోర్ జిల్లా కోర్టు ఉద్యోగి పంకజ్ వైష్ణవ్ కస్టోడియల్ డెత్ కేసులో పోలీసుల పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ గజేంద్ర సింగ్ సంచలన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా…

Read More

అవును ‘ఐఎసఐ’ గుప్పిట్లో మా చట్టసభ

పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలున్యూయార్క్: పాకిస్థాన్‌లో ప్రజాపాలన కంటే సైనిక పాలనే ఎక్కువగా ఉంటుందనేది కాదనలేని సత్యం. తాజాగా ఇది మరోసారి రుజువైంది. పాక్ నిఘా సంస్థ ఐఎసఐ గుప్పిట్లో పాక్ చట్టసభ పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ జాతీయ అసెంబ్లీ వేదికగా అంగీకరించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో ఖవాజా మాట్లాడుతూ.. “ఇమ్రాన్…

Read More

లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి

సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటిసీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ఏపీలో రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై రాజకీయ కలకలం రేగింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం మిస్సింగ్ కేసు కాదని, లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం…

Read More

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తన డిజిటల్‌ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. ఈపీఎఫ్‌వో 3.0 కింద పీఎఫ్‌ ఖాతాదారులు యూపీఐ యాప్‌లు, పీఎఫ్‌కు అనుసంధానమైన ఏటీఎంల ద్వారా నేరుగా తమ నిధులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో రూపొందించిన ఈ వ్యవస్థకు సంబంధించిన టెస్టింగ్‌ ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం…

Read More

మంచిర్యాంకుతో ఉపాధ్యాయ పోస్టు కైవసం..

అభినందించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల జయప్రకాష్ కుమారుడు చీపాటి శివతేజ డీఎస్సీ 2025-26 అత్యంత ప్రతిభ కనపరిచి ప్రస్తుతం అనంతపురం ఫోర్త్ రోడ్డు నేతాజీ మున్సిపల్ స్కూల్లో టీచర్గా విధులు కొనసాగిస్తూ, మంచి సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల బ్రాహ్మణుల అభినందన సభలో శివతేజను అర్చకులు ద్వారకనాథ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక సహాయాన్ని,…

Read More