Today Top 10 News: ఈరోజు దేశంలో ఏం జరిగింది?.. టాప్-10 బిగ్ అప్‌డేట్స్ ఒకే చోట!

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

ఏఆర్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్‌లో భాగంగా యోగా సెషన్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ​జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు…బుధవారం వీక్లీ పరేడ్‌లో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా సెషన్‌ నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ​శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసమే…

Read More

monsoon update in ap | జోరుగా నైరుతి రుతుపవనాలు .. ఏపీకి వర్షాలు ఎప్పుడంటే | #local18S

ఏపీకి జోరుగా నైరుతి రుతుపవనాలు రానున్నాయి. మే 26 వ తేదీకి కేరళ తీరానికి తాకనున్నాయి. వచ్చేనెల జూన్ 5వ తేదీకి రాయలసీమకు కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు 10వ తేదీ నాటికి విస్తరిస్తాయి. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. #aprains #apweather #monsoon Source link

Read More

రూ. 25.97 లక్షలకు చేరిన పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు ఆధ్వర్యంలో హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సాకే రమేష్ బాబు తెలిపారు. ఈ లెక్కింపులో ప్రధాన హుండీ ద్వారా రూ. 25,96,507 ఆదాయం…

Read More

ఏపీకి వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాల ఎంట్రీ..! southwest monsoon Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 20, 2026 4:28 PM IST మే 26న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు, జూన్ 10 నాటికి ఎక్కువ ఏపీ, 15 నాటికి మొత్తం రాష్ట్రాన్ని కవరిస్తాయి, ఎండలు తగ్గి వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు అవకాశం + News18 భగభగలాడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకొస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి మంత్రి సత్య కుమార్ సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన ఎం. తరుణ్ కుమార్ రెడ్డి గత 12 సంవత్సరాలుగా క్రానిక్ మైలోయిడ్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్న విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి , ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి వచ్చినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వారి కార్యాలయం సిబ్బంది తెలిపారు. వారు మాట్లాడుతూ తరుణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి సత్య కుమార్ యాదవ్ కలిసి తమ…

Read More

Chemists Protest Against Online Pharmacy |మెడికల్ షాప్స్ బంద్.. రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు! | N18V

ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపులో భాగంగా విశాఖపట్నంలో మందుల దుకాణాలు మూతపడ్డాయి. ఆన్లైన్ ఫార్మసీల విక్రయాలు, నకిలీ ప్రిస్క్రిప్షన్లు, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లకు వ్యతిరేకంగా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఈ ఒక రోజు నిరసన సమ్మెను చేపట్టింది.#Vizag #ChemistsStrike #OnlinePharmacy Source link

Read More

తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ‌‌..

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన…. సిపిఐ ముదిగుబ్బ మండలం కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ పాత ఊరిలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుకు చెందిన గ్రామస్తులు గత్యంతరం లేకమంగళవారం ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు చేత పెట్టి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించిఆ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తూ అధికారులు,…

Read More

Mobile Recovery Mela | మీ ఫోన్ పోయిందా? ఈ నంబర్కి మెసేజ్ చేయండి..

తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ మొబైల్ రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను గుర్తించి అసలు యజమానులకు తిరిగి అందజేశారు. CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహకారంతో ఈ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. తమ విలువైన…

Read More

జమిలి ఎన్నికలతో రూ.7 లక్షల కోట్ల ఆదా: పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్

దేశంలో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక్ణ విధానాన్ని అమలు చేస్తే సుమారు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చైర్‌పర్సన్, లోక్‌సభ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు. దీనివల్ల దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. మంగళవారం గాంధీనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో నిరంతరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో…

Read More