వ్యాపారస్తుల ఇబ్బందులు తీర్చండి.. – Visalaandhra

మంత్రికి విన్నవించిన ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం;;ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుగు రాష్ట్ర బీసీమహిళా అధ్యక్షురాలు సంకారపుజయశ్రీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల ఇబ్బందులను, సమస్యలను తీర్చాలని కోరుతూ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కార్పొరేట్ రిటైల్ చైన్ల , మార్వాడీల వ్యాపారం వల్ల…

Read More

అనితను టార్గెట్ చేయడం వెనుక వైసీపీ వికృత రాజకీయం దాగుంది : నారా లోకేశ్‌

హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్లో మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్‌ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేసినవి కావని, వైసీపీ ఐదేళ్ల విఫల పాలనలో పెంచి పోషించిన విషపూరిత రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో శాంతిభద్రతలు, అభివృద్ధిపై మాట్లాడటానికి ఆ పార్టీ నేతల వద్ద ఎలాంటి సమాధానాలు…

Read More

మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన మంత్రులు లోకేశ్‌, పెమ్మసాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సుమారు రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ…

Read More

విజయవాడ రెయిన్‌బో చిల్డ్రన్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

విజయవాడలోని ప్రముఖ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రిలో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. విజయవాడ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఎలక్ట్రికల్ బోర్డులో మంటలు ప్రారంభమవడమే కాకుండా, వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఊపిరాడక, ఏం జరుగుతుందో తెలియక…

Read More

కొత్తగా 2.20 లక్షల మంది వితంతువులకు పింఛన్లు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం 62.34 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా…

Read More

మంగళగిరిలో కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణంమంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించే లక్ష్యంతో మరో కీలక ముందడుగు పడింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు చిరునామాగా నిలుస్తున్న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌, తన ఆలోచనలకు అనుగుణంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి మండలం కాజ గ్రామంలో రూ.3.3 కోట్ల వ్యయంతో ఆధునిక…

Read More

వడ్డించేవాడు

చింతపట్ల సుదర్శన్ ఈ భూమ్మీదకు వచ్చిన ఏ ప్రాణి అయినా తను ఎందుకు ఈ లోకంలోకి వచ్చిందో, ఏం చేయడానికి వచ్చిందో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించాల్సిందే అనుకుంటూ కళ్లు మూసుకుంది డాంకీ. కాసేపటికి “గాల్లో తేలుతున్నట్టుందే” అనుకుంది. ఎక్కడ ఉందో తెలీదు కానీ, ఓ ఎత్తయిన కుర్చీ మీద కూచున్న అపరిచితుడు కనపడ్డాడు. తమరెవరు సార్! నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనడిగింది డాంకీ. నువ్వు లోకంలోకి ఎందుకు వచ్చావో ఏం చెయ్యడానికి వచ్చావో అని ఆలోచించావు…

Read More

పంజాబ్లో బీజేపీ కొత్త ఎత్తుగడ – Visalaandhra

డా.అరుణ్ మిత్ర పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల పొత్తులపై ఇప్పుడిప్పుడే చర్చలు ఊపందుకుంటున్నాయి. కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలుచేసిన ఈ ప్రక్రియ తమకు రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చడంతో పంజాబ్లో కూడా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు…

Read More

దెబ్బతింటున్న సామాన్యుడి కొనుగోలుశక్తి – Visalaandhra

దేశంలో ప్రెటో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. మనం ఒకసారి గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. 2014లో యమూపీఏ ప్రభుత్వం ముగిసే సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.71.41, డీజిల్ ధర 55.49 గా ఉండేవి. కానీ, ఈ రోజు 2026 నాటికి అదే పెట్రోల్ ధర దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రూ.94 నుండి 105 మధ్య ఊగిసలాడుతోంది. 2014లో పెట్రోల్ పై కేంద్ర…

Read More

ఇరాన్‌తో శాంతి ఒప్పందం – అమెరికాకు అవమాన భారం

ఇరాన్‌ను లొంగదీయాలని, ధ్వంసం చేయాలని గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన ఇస్రాయెల్, అమెరికా చివరకు అవమానకరమైన పరిస్థితిలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసు కోవలసి వచ్చింది. ఈ ఒప్పందం కుదిర్చింది పాకిస్థాన్ గనక విశ్వగురువు అని చెప్పుకుంటున్న భారత్ కూడా అవమానం భరించవలసి వచ్చింది. ఈ ఒప్పందంపై వచ్చే 19న స్విట్జర్లాండ్ లో రెండు పక్షాలూ సంతకం చేస్తాయట. “తీవ్రమైన చర్చలు జరిపిన తరవాత అమెరికాకు, ఇరాన్‌కు మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి…

Read More