Headlines

గిరిజన యువతికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…

సిపిఐ గిరిజన సమైక్య నాయకులు విశాలాంధ్ర పెనుగంచిప్రోలు:-గిరిజన యువతినీ అత్యాచారం హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్ప్లేషియా ప్రకటించాలని సిపిఐ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి వై ఎల్ రామాంజనేయులు డిమాండ్ చేశారు సిపిఐ రాజకీయ శిబిరాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో జరుగుతున్న కార్యక్రమంలో గిరిజన నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో గిరిజన…

Read More

కిలో రూ.40 నుంచి రూ.4కు పడిపోయిన అరటి ధరలు.. రైతుల కష్టాన్ని నట్టేట ముంచిన యుద్ధం..!

గల్ఫ్ యుద్ధం దెబ్బకు చిత్తూరు జిల్లా అరటి రైతన్నల కలలు కూలిపోయాయి. జీ 9 అరటి ధర కిలో 20 నుంచి 4కి పడిపోగా, ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు నష్టాల్లో మునిగిపోయారు. Source link

Read More

ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు

జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్‌పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి…

Read More

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…

Read More

Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650…

Read More

వచ్చే ఏడాదికల్లా భూ రికార్డుల ప్రక్షాళన

. కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా చర్యలు. రెవెన్యూ శాఖలో సమÖల మార్పులు చేపట్టాం. సంక్షేమంఅభివృద్ధి సుపరిపాýనే లక్ష్యం. ‘మీ భూమి- మీ హక్కు సభలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర – పెనుమంట్ర: రాష్ట్రంలో 2027 నాటికి భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో సోమవారం జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం…

Read More

యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్

కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్లుగా కంపెనీకి సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ‘జాన్ టర్నెd’tకు కొత్త సీఈఓగా పగ్గాలు అప్పగించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు.ఇక ఇప్పటివరకు సీఈఓ స్థానంలో ఉన్న టిమ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఈఓగా కుక్ 2011లో…

Read More

Today Top 10 News: మంగ్లీ కేసులో కొత్త మలుపు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు రాజకీయ హక్కులు, రిజర్వేషన్లు మొదట కల్పించింది కాంగ్రెస్‌నే అని అన్నారు. డీలిమిటేషన్‌ను 2026 జనాభా లెక్కల ప్రకారం చేసి, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెంపు వల్ల ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు. జీడీపీ మరియు జనాభా ఆధారంగా హైబ్రిడ్ విధానంలో సీట్లు పెంచాలని, దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని సూచించారు. 2….

Read More

CM Chandrababu Meets Pawan Kalyan | వన్ కళ్యాణ్ ఇంటికి సీఎం చంద్రబాబు!

హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.#pawankalyan #cmchandrababu #hyderabad Source link

Read More

Buddhist Ruins | ఆ కొండపై బయటపడ్డ బౌద్ధుల ఆనవాళ్లు |

Last Updated: Apr 27, 2026, 14:21 IST ఏపీలో అనేక ప్రాంతాల్లో బౌద్ధుల ఆనవాలు,బౌద్ధుల కట్టడాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటికే ఆ జిల్లాలో ఒక ప్రాంతంలో బయటపడిన బౌద్ధుల ఆనవాళ్లు బౌద్ధుల కట్టడాలతో ఆ ప్రాంతం బౌద్ధులకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు, తాజాగా అదే జిల్లాలో ఒక కొండపై బౌద్ధుల గృహాలు బయటపడ్డాయి, ఎక్కువగా గృహలు బౌద్ధులు జీవించేవారిని వీటి బట్టి అర్థమవుతుంది,అదే విధంగా బౌద్ధుల స్తూపాలు నాలుగు ద్వారాలతో కూడిన కట్టడాలు ఆనాటి ఇటుకలు…

Read More