Gangamma Temple Mystery: ఈ గ్రామ దేవత గుడి జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి లాంటిదే.. స్పెషాలిటీ తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్తారు |

Last Updated:May 21, 2026 3:46 PM IST Gangamma Temple Mystery: రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. గ్రామదేవత పేరుతో వెలిసిన ఈ ఆలయంలో భక్తులు మొక్కుల పేరుతో జంతువులను బలిస్తారు. తీర్థ, ప్రసాదాలు, పూజా విధానం, ఆలయ చరిత్ర తెలిస్తే తప్పకుండా వెళ్లి వస్తారు. + Gangamma Temple Mystery Gangamma Temple: అది జిల్లాలోనే అతి పెద్ద గ్రామ దేవతగా పేరొందిన ఆలయం. ఉమ్మడి చిత్తూరు…

Read More

కడపలో రూ.2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం..

రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.ప్రముఖ హరిత విద్యుత్ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో తన అనుబంధ సంస్థల ద్వారా రూ.2,400కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో 600మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులను శుక్రవారం కొండాపురం మండలం టి.కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల…

Read More

Yerragondapalem: ముక్కలుగా నరికి.. బోరు బావిలో పడేసి.. యర్రగొండపాలెంలో యువకుడి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 4:34 AM IST యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీఐ అజయ్‌కుమార్ నేతృత్వంలో ఎస్సై దేవకుమార్ మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రతీకాత్మక చిత్రం Yerragondapalem: ప్రేమ వ్యవహారాలు, క్షణికావేశాలు ఎంతటి ఘోరాలకైనా దారితీస్తాయనే దానికి నిదర్శనంగా ప్రకాశం జిల్లా (మార్కాపురం డివిజన్) యర్రగొండపాలెంలో ఒక అత్యంత దారుణమైన హత్యా ఉదంతం వెలుగుచూసింది. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడనే కోపంతో, ఒక యువకుడిని…

Read More

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎబోలాపై అలర్ట్.. ఆ మూడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కీలక సూచనలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ఇవాళ‌ ఒక హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే విమానాశ్రయంలోని ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్…

Read More

‘TDP హయాంలోనే బాబాయ్ హత్య జరిగింది’.. వైఎస్ వివేకా మరణంపై జగన్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 12:46 PM IST ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయం చేస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ys jagan ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అత్యంత దారుణమైన, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

ఢిల్లీలో హై అలర్ట్ మీటింగ్.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై మోదీ సమీక్ష

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుండగా, ఈ సమయంలో కేంద్ర మంత్రులందరూ జాతీయ రాజధానిలోనే ఉండాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన రాష్ట్ర మంత్రులు, ఇతర…

Read More

Anganwadi Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. చివరి తేదీ ఇవే! | చిత్తూరు వార్తలు (Chittoor News)

ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నియామక ప్రక్రియకు సంబంధించి గంగాధరనెల్లూరు ప్రాజెక్టు పరిధిలోనే 40 అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీడీపీవో పద్మ సునంద తెలిపారు. గంగాధరనెల్లూరు, పెనుమూరు, పాలసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. కలిజవేడు, అరవచేనుపల్లె, మేనాటంపల్లె, గోవిందరెడ్డిపల్లె, సర్విరెడ్డిపల్లె, ఆరిమాకులపల్లె, పద్మాపురం, ఒడ్డుపల్లె, బోడపూరు, తూగుండ్రం, కోటాగరం, తిరువీధికుప్పం తదితర గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పెనుమూరు మండలంలోని తలారిపల్లె, విడిదిపల్లె, సామిరెడ్డిపల్లె ఎస్టీ…

Read More

మెగాస్టార్ మూవీకి పవర్‌స్టార్ క్లాప్

హైదరాబాద్: అగ్రహీరో మెగాస్టార్ కొత్త సినిమా షురూ అయింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువారం(నేడు) సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఫుల్ జోష్‌తో కొత్త సినిమా ఆరంభమైంది. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రానున్న సినిమా ‘మెగా 158’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి ఒకే కారులో రావడం అందరినీ ఆకర్షించింది. పవన్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా… చిరు…

Read More

Heat Wave Red Alert: ఎండలపై రెండు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్.. 5 రోజుల పాటు రోడ్లపైకి రాకపోతే బెటర్

IMD Red Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. చూడటానికి వాతావరణం చల్లగానే అనిపిస్తున్నప్పటికి ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, తెలంగాణ-ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఏపీలో , తెలంగాణలో పలుచోట్ల ఈరోజు నుండి 45 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందని ప్రకటించింది. Source link

Read More

TTD Brahmotsavam: నారాయణవనంలో వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే! |

Last Updated:May 21, 2026 8:49 AM IST TTD Brahmotsavam: టీటీడీ నారాయణవనంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 28 నుంచి జూన్ 5 వరకు వైభవంగా, భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలతో నిర్వహించనుంది News18 నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మే 28 నుంచి జూన్ 5 వరకు…

Read More