Viral Incident: ఆ పని చేశాడని యువకుడికి అరగుండు కొట్టి, మెడలో చెప్పులతో ఊరేగింపు.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 21, 2026 8:34 AM IST Viral Incident: అనంతపురం గడేకల్ల్ లో భాస్కర్ అనే యువకుడిని వివాహితను వేధించాడని గ్రామస్తులు అరగుండు కొట్టి, చెప్పుల దండ వేసి ఊరేగించారు, వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణలో ఉన్నారు News18 ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓ యువకుడిని అవమానకరంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది….

Read More

Latest News Live Updates: హైదరాబాద్ మెట్రో ఫేస్-2కు కేంద్రం సానుకూలం: కిషన్ రెడ్డి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Gold Jewellery: బంగారు హారానికి వెనుక ఇత్తడి చైన్ లింక్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! |

Last Updated:May 21, 2026 6:01 AM IST Gold Jewellery: బంగారం ధరలు పెరగడంతో మధ్యతరగతి Brass లింకులు, వన్ గ్రాము గోల్డ్ చైన్లు జతచేసిన నెక్లెస్, హారాలు ఎంచుకుంటోంది, కరిగించే ముందు ఇత్తడి భాగాలు వేరు చేయాలని నిపుణుల హెచ్చరిక Source link

Read More

Bapatla: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 4:49 AM IST విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బాపట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆవుల పూర్ణగోపి (35) అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతీకాత్మక చిత్రం Bapatla: ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడి, కన్నవారిని సైతం తమ వద్దకు పిలిపించుకుని ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నిండింది. అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు…

Read More

ATM Fraud: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. పిన్ నంబర్ నొక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి.. లేదంటే డబ్బు గోవింద.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 18, 2026 3:30 PM IST ATM Fraud: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏటీఎం క్యాష్ ట్రాప్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, అనుమానం ఉంటే వెంటనే బ్యాంక్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన News18 ఇటీవల దేశ వ్యాప్తంగా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలను…

Read More

Job Mela 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! టెన్త్, ఇంటర్ అర్హతతో మెగా జాబ్ మేళా, జీతం, అర్హతలు ఇవే

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే 19వ తేదీన పాయకరావుపేట నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని ప్రతి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రెండు వేలకుపైగా కంపెనీలు ఈ జాబ్ మెళాలో పాల్గొంటున్నాయి. Source link

Read More

Giddalur: కంచె చేను మేస్తే.. అడవిని కాపాడాల్సిన వారే కాజేశారు.. గిద్దలూరు డివిజన్‌లో అటవీ అధికారుల ‘గుప్త నిధుల’ గుట్టు రట్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 6:07 AM IST నిధుల కోసం అభయారణ్యాన్ని జేసీబీలతో తవ్వేసి, లభించిన నిధులను గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాల్లో విక్రయించిన ఈ ఘోర కలకలంలో అటవీశాఖకు చెందిన కీలక అధికారుల హస్తం ఉన్నట్లు పక్కా ఆధారాలతో నిరూపితమైంది. ప్రతీకాత్మక చిత్రం Giddalur: అడవిని కాపాడాల్సిన రక్షకులే భక్షకులుగా మారారు. వన్యప్రాణులను, అటవీ సంపదను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అటవీశాఖ ఉన్నతాధికారులు.. కోట్లాది రూపాయల విలువైన గుప్త నిధుల ఆశకు లోనై తమ…

Read More

కల్వర్టుకు మరమ్మత్తులు చేయించండి.. ప్రజల ఆవేదన

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సొంత మార్కెట్లో వెళ్లే రహదారిలో కాలువపై కలువట్లు శీతలం కావడంతో వాహనదారులు బాటసారిలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దిమ్మిలు మధ్యలోకి విరిగిపోవడంతో కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. సంతకు వచ్చే ఎంతోమంది ప్రజలు కొనుగోలు చేయాలంటే దీనిపై వెళ్లక తప్పడం లేదు. ఇక వాహనాలు అయితే ఎక్కడికక్కడ కాలువలోకి పడుతాయేమో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి విరిగిన సిమెంటు దిమ్మెలను తొలగించి నూతనవి…

Read More

Chandrababu: మత్స్యకారులతో చంద్రబాబు భోజనం.. వంట వండి, వడ్డించి.. ఫొటోలు చూడండి

Chandrababu: ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన చేతులతో మత్స్యకారుల కుటుంబ సభ్యులకు చేపల పులుసు వడ్డించారు. తానంగారి బాబు భార్య టి. వెంకమ్మ వంట చేయగా, సీఎం కూడా కాసేపు గరిటె తిప్పి వంటలో పాల్గొన్నారు. Source link

Read More

హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి..

విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి జరగడంతో రక్త గాయాలతో లాయర్ ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే.. న్యాయవాది అంజన్ రెడ్డి మాట్లాడుతూ విధులలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడుతుండగా మంత్రి అనుచర వర్గం ఉద్దేశిపూర్వకంగా…

Read More