నాటు సారాయి తయారీదారులపై దాడులు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం;; నాటు సారాయి తయారీదారులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో ధర్మవరంలో దాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅనంతపురం ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారు, ఈ ఎస్ టి ఎఫ్ బృందం పుట్టపర్తి వారు నాటు సారాయి తయారీ దారులు , అమ్మకం మద్యం దారులపై దాడులు నిర్వహించామని తెలిపారు. బెల్ట్ షాపు ల పై…

Read More

రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం.. ఏ డి ఏ లక్ష్మనాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం అవుతుందని ఏడిఏ లక్ష్మానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్ డి ఓ కార్యాలయ ప్రాంగణం నందు ప్రకృతి వ్యవసాయం , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎండిఎస్ లో భాగంగా విత్తనాలకు పెల్లటైజేషన్ చేయడం పై ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి గారు , సీడ్ డైరెక్టర్ కాటమయ్య గారు…

Read More

అంతర్‌రాష్ట్ర గజదొంగతో పాటు మరో ముగ్గురు అరెస్ట్..

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఇంటి దొంగతనాల కేసులను ఛేదించి, ప్రధాన నిందితుడైన అంతర్‌రాష్ట్ర గజదొంగతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ప్రభాకర్, రెడ్డప్పలతో కలిసి కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూసాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు జరిగిందని, ధర్మవరం…

Read More

పట్టణంలో ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి..

జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ పైరోజా బేగంవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా చేపట్టి పట్టణ ఆరోగ్యానికి కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫై రోజా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ పైన, త్వరలో జరగబోయే పల్స్ పోలియో ప్రోగ్రాం గురించి, ఈ హెచ్ ఆర్ గురించి, సీజనల్ వ్యాధుల…

Read More

శక్తి బృందాల అవగాహన

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : మహిళల రక్షణ, భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ , తదితర ప్రాంతాలలో పోలీసులు పర్యటించారు.​ఈ పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలతో పోలీసులు నేరుగా మాట్లాడారు. ఒంటరిగా వెళ్లే సమయంలో చైన్ స్నాచింగ్ (గొలుసు దొంగతనాలు) బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించారు.ఆపద సమయంలో మహిళలకు…

Read More

ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన

ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పి.రాజాబాబు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణి రెడ్డి పలువురు నేతలు విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : మాలకొండపై యాగశాల వెనుక 5.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతకుముందుశ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకోగా, ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ రెండేళ్లలో మాలకొండ దేవస్థానం అభివృద్ధికి సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని…

Read More

పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్

పోక్సో కేసులో నెల రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టురెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భగీరథ్ వ్యవహారంతెలంగాణలో గత నెల రోజులుగా హాట్ టాపిక్‌గా ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భగీరథ్‌కు ఎట్టకేలకు మల్కాజ్‌గిరి కోర్టులో ఊరట లభించింది. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతనికి న్యాయస్థానం…

Read More

యోగా ఒక మతానికి పరిమితం కాదు..: వెంకయ్య నాయుడు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలుఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారీ యోగా ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు… యోగా విశిష్టతపై అత్యంత స్పష్టమైన, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యోగాను ఒక మత కోణంలో చూసే వారిపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యోగా అనేది ఏ ఒక్క మతానికో, వర్గానికో పరిమితమైంది కాదని… దానికి మతాన్ని ఆపాదించి…

Read More

జాతికి అంకితం కానున్న 3 అత్యాధునిక నౌకలు.. నేవీకి మరింత బలం

భారత నౌకాదళం మరింత శక్తివంతం కానుంది. శత్రు దేశాల కదలికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మూడు అత్యాధునిక నౌకలను నేవీలోకి తీసుకురానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న కోల్‌కతాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌, ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌, ఐఎన్‌ఎస్‌ దుణగిరి నౌకలను జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం తూర్పు నౌకాదళం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌..కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌…

Read More

మారుతున్న మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు – Visalaandhra

చీలిక దిశగా శివసేన, శరద్‌పవార్ ఎన్సీపీ!ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా తాజాగా శరద్ పవార్ ఎన్‌సీపీ (ఎస్పీ) సైతం ఆ దిశగానే వెళ్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) బాంబు పేల్చింది. దీంతో ప్రస్తుతం శివసేన ఎదుర్కొంటున్న పరిస్థితినే ఎన్‌సీపీ (ఎస్పీ) ఎదుర్కొనే అవకాశం ఉందంటూ రాజకీయ…

Read More