ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More

Fuel Shortage: ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు.. నో స్టాక్ బోర్డులతో వాహనదారుల హడల్! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 26, 2026 11:22 AM IST ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు, రైతుల సాగు దెబ్బతింది, ప్రభుత్వం వైఫల్యమని విపక్షాల విమర్శ + ఏపీలో డీజిల్ కొరత పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరుతున్న రైతులు ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సెగలు పుడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార యంత్రాంగం “కొరత…

Read More

జూన్ 2న ఆదిలాబాద్‌లోఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం

. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర…

Read More

Godavari New Rail Bridge: గోదావరిపై విశాఖ వరకు రైల్వే ఫోర్త్ లైన్ కనెక్టివిటీ.. రూ.10 కోట్ల నిధులతో చకచక పనులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 21, 2026 1:48 PM IST Godavari New Rail Bridge: రాజమండ్రి గోదావరిపై నుంచి మరో రెండు లైన్లతో కూడిన రైల్వే బ్రిడ్జిలు రానున్నాయి. ఒక్క గోదావరి పైనే కాదు దాదాపు 6 జిల్లాలను అనుసంధానం చేస్తూ ఈ నాలుగు లైన్ల రైల్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వే సర్వం సిద్ధం చేసింది. + Godavari new rail bridge Godavari New Rail Bridge: రాజమండ్రి…

Read More

క్షయవ్యాధి పరీక్షలు.. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం డివిజన్లోని అర్బన్ యు పి హెచ్ సి లక్ష్మీ చెన్నకేశవపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో టీబి సూపర్వైజర్ కిష్టప్ప అధ్యక్షతన కేతిరెడ్డి కాలనీ సచివాలయం, వైఎస్ఆర్ కాలనీ సచివాలయం, లక్ష్మీ చెన్నకేశవపురం సచివాలయం లోని నాడు 60 సంవత్సరాల పైబడిన 128 మందికి మొబైల్ హ్యాండిల్ ఎక్స్ రే మిషన్ ద్వారా క్షయ వ్యాధి పరీక్ష చేయుట కొరకు తీయడం జరిగినది అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్…

Read More

Self Enumeration Step by Step Guide | సింపుల్‌గా స్వీయ జనగణన… జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవండి చాలు |

మొదట ఇల్లు, భవనం వివరాలు నమోదు చేయాలి. ఇందులో భవన నంబర్, జనగణన హౌస్ నంబర్ నమోదు చేయాలి. ఇంటి నేల, గోడలు, పైకప్పు ఏ పదార్థాలతో నిర్మించబడ్డాయో ఎంపిక చేయాలి. ఇవి మట్టి, ఇటుక, సిమెంట్, చెక్క, టైల్స్, ఆస్బెస్టాస్ షీట్స్ వంటి కోడ్‌ల రూపంలో ఉంటాయి. తర్వాత ఆ ఇల్లు ఎలా ఉపయోగంలో ఉందో నమోదు చేయాలి. నివాసంగా ఉందా, నివాసం తో పాటు ఇతర పని కోసం వాడుతున్నారా, షాప్, ఆఫీస్, స్కూల్,…

Read More

Tirumala Temple: తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్! |

Last Updated:Mar 31, 2026 12:55 PM IST ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించారు, భక్తుల రద్దీతో ఉచిత దర్శనానికి 8 నుంచి 10 గంటలు, సోమవారం హుండీ ఆదాయం రూ5.08 కోట్లు + శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్..! శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రమైన తిరుమలలో మంగళవారం నాడు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు ఎస్. అబ్దుల్ నజీర్ తన కుటుంబ…

Read More

కనీస వేతనాల పెంపుపున:పరిశీలించండి – Visalaandhra

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతి విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం కలిసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓ బృందంగా… వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం అందజేశారు. “ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ…

Read More

Martial Arts: బొబ్బిలి ‘ప్రసాద్’ అరుదైన రికార్డు.. 22 ఏళ్లుగా ఉచిత తైక్వాండో శిక్షణ.. వేలాది మందికి క్రీడా స్ఫూర్తి! |

Last Updated:Apr 03, 2026 12:43 PM IST Martial Arts: బొబ్బిలి కోచ్ ప్రసాద్ 2002 నుంచి ఉచిత తైక్వాండో శిక్షణతో 9 వేల మందికి పైగా యువతను తీర్చిదిద్దారు, 23 మంది స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు సాధించారు + బొబ్బిలిలో ఉచిత తైక్వాండో శిక్షణ – యువతకు వెలుగుదారి విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా ఉచిత తైక్వాండో శిక్షణ అందిస్తూ కోచ్ ప్రసాద్ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2002…

Read More

విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం…

విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసువారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానంఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా పుణ్యక్షేత్రమైన వారణాసికి విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు…

Read More