అల్లూరి అడవుల్లోకి పవన్ కళ్యాణ్.. గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యటన..! Pawan Kalyan to visit Visakhapatnam on 13th and 14th to discuss. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 7:39 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 13, 14 తేదీల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాల్లో ‘మాట–మంతీ’లో పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా…

Read More

Gas Cylinder Shortage in Anakapalli | గ్యాస్ సిలిండ‌ర్ కోసం జనాల తిప్పలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోడ‌వ‌రం మరియు రావికమతం మండలాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఎండలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. సుమారు 500 మీటర్ల వరకు పొడవైన క్యూలైన్‌లో నిలబడి సిలిండర్ కోసం పడిగాపులు కాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. Source link

Read More

Shocking Incident: ప్రియుడిపై మోజుతో బిడ్డను పూడ్చిపెట్టిన తల్లి.. అంతకు ముందు ఏం జరిగిందంటే..! |

Last Updated:Feb 25, 2026 12:34 PM IST Extramarital Affair: మానవీయ విలువలు మంటగలిసిపోవడమే కాదు చివరకు మాతృత్వ ప్రేమలు కూడా తగలబడిపోతున్నాయి. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికే బిడ్డ భారమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. + Extramarital Affair Extramarital Affair: మానవీయ విలువలు మంటగలిసిపోవడమే కాదు చివరకు మాతృత్వ ప్రేమలు కూడా తగలబడిపోతున్నాయి. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికే బిడ్డ భారమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తమ తాత్కాలిక శారీరక…

Read More

Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ తీవ్ర ఆగ్రహం.. అసలేం చెప్పిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 5:36 PM IST Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MILK Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన…

Read More

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు జరిగిన ఆపరేషన్ ఏంటి..? వైద్యులు ఏమన్నారు..? pawan kalyan health stable will meet fans within a week | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 19, 2026 7:03 PM IST ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు, చిరంజీవి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు + పవన్ కళ్యాణ్ కు జరిగిన ఆపరేషన్ ఇదే? విషయం చెప్పిన చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కీలక సమాచారం బయటకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం…

Read More

ఉదయం వడగాల్పులు.. సాయంత్రం వడగళ్ల వానలు.. ఏపీలో వింత వాతావరణం! Andhra Pradesh diverse weather. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:56 PM IST మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉంటే, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ఏపీలో వింత వాతావరణం..!  ఒక పక్క వడగాల్పులు , మరొక పక్క వడగళ్ల వానలు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతూ…

Read More

నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ

నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు….

Read More

సాయిబాబా దేవాలయమునకు విరాళాలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయిబాబా దేవాలయమునకు పలువురు దాతలు విరాళాలను ఇవ్వడం జరిగిందని శ్రీ షిరిడి సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఏ వేణుగోపాల్ అను ధాత అన్నదానం కొరకు 7,500 విరాళం ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి సంతోష్ అనే దాత అన్నదానం కొరకు 6000 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి, సన్మానం…

Read More

ఏయూ క్యాంపస్‌లో కలకలం.. విద్యార్థి సంఘాల పోటాపోటీ నినాదాలు..! Political storm at Andhra University campus student unions clash. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 6:55 PM IST Andhra University క్యాంపస్‌లో Rashtriya Swayamsevak Sangh కార్యక్రమంపై SFI, AISF, ABVP మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ, విద్యా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..?? విశాఖలోని ప్రశాంత విద్యా నిలయం ఇప్పుడు రాజకీయ అలజడికి కేంద్రబిందువైంది. చారిత్రక వైభవం, మేధావుల పుట్టినిల్లు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా పేరుగాంచిన Andhra University క్యాంపస్‌ గత కొద్ది రోజులుగా…

Read More

Today Top 10 News: ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More