Mohan Babu University: మొన్న భువన నేడు హర్షవర్ధన్.. మోహన్ బాబు యూనివర్సిటీలో స్టూడెంట్స్ సూసైడ్ కలకలం |

Last Updated:Mar 06, 2026 9:31 AM IST Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి ఉరివేసుకొని చనిపోయాడు. Mohan Babu University Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి…

Read More

దెబ్బతింటున్న సామాన్యుడి కొనుగోలుశక్తి – Visalaandhra

దేశంలో ప్రెటో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. మనం ఒకసారి గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. 2014లో యమూపీఏ ప్రభుత్వం ముగిసే సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.71.41, డీజిల్ ధర 55.49 గా ఉండేవి. కానీ, ఈ రోజు 2026 నాటికి అదే పెట్రోల్ ధర దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రూ.94 నుండి 105 మధ్య ఊగిసలాడుతోంది. 2014లో పెట్రోల్ పై కేంద్ర…

Read More

పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలి

ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల నాయకులు చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర ముదిగుబ్బ;; దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అనూహ్యంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి , ఇటీవల ముగిసిన ఎన్నికల ముందు ప్రధానమంత్రి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనిసిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి పెట్రోల్ డీజిల్…

Read More

విదేశీయులు ‘కైవ్‌’ను వీడి వెళ్లండి: రష్యా

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా శక్తిమంతమైన హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక’ సహా పలు క్షిపణులు, వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని నగరం ‘కైవ్‌’పై మున్ముందు భారీ దాడులు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విధాన నిర్ణయాల్లో కీలకమైన భవనాలు, రక్షణరంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాలు లక్ష్యంగా దాడులు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు…

Read More

తిరుపతిలో ముగిసిన గంగమ్మ జాతర

తిరుపతిలో గంగమ్మ జాతర ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. #Tirupati #Gangammajatara #Apnews Source link

Read More

Gold Silver Rates: విజయవాడలో మరోసారి బంగారం ధరలు ఢమాల్.. భారీగా పడిన గోల్డ్ రేట్స్.. తాజా ధరలు ఇవే |

ఇక వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. గురువారం కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,75,000 ధరకు చేరుకుంది. తులం సిల్వర్ ధర రూ.2,750గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో ధరలు పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.85 శాతం అంటే రూ.2,885 తగ్గి రూ.1,53,1000 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 2.14 శాతం పడిపోయింది. అంటే రూ. 5,413 తగ్గి రూ. 2,47,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ…

Read More

నార్పల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందా? – Visalaandhra

రైతుల ఆవేదనకు సమాధానం చెప్పేది ఎవరు సారు?.. విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా, రైతులు అవమానాలు భరించే కేంద్రంగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ పనుల కోసం ఆశతో కార్యాలయానికి వచ్చే రైతులు చివరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విసిగి పోయి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి నెలకొంది.మండలానికి ఇంచార్జి తహసిల్దార్‌గా ఉన్న శ్రీధర్ మూర్తి నార్పల ప్రజలకు పూర్తిగా…

Read More

Tirumala Temple: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏమిటి? తిరుమల ఆలయ శుద్ధి వెనుక ఉన్న విశిష్టత ఇదే! |

Last Updated:Mar 17, 2026 10:07 AM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమం ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పండుగలకు ముందు నిర్వహిస్తారు. + తిరుమలలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..! తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” కార్యక్రమం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఏటా నాలుగు పర్యాయాలు…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More

Vijayawada: విజయవాడలో భారీ గోల్డ్ సీజ్.. సెల్‌ఫోన్ పెట్టెల మధ్యలో గోల్డ్! | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Feb 12, 2026 6:40 AM IST ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మరియు వెండి బయటపడ్డాయి. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ రవాణాపై నిఘా పెంచిన అధికారులు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఎవరికీ అనుమానం రాకుండా సెల్‌ఫోన్ల పెట్టెల…

Read More