Simhachalam: చందనోత్సవం వెళ్తున్నారా..? దర్శనం త్వరగా కావాలంటే ఇలా చేయండి..!
సింహాచలం చందనోత్సవం ఏప్రిల్ 20న, రాత్రి 1 గంటల నుంచి పూజలు, ఉచిత బస్సులు, ప్రత్యేక పార్కింగ్, లడ్డు ప్రసాదం, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు పూర్తయ్యాయి Source link
సింహాచలం చందనోత్సవం ఏప్రిల్ 20న, రాత్రి 1 గంటల నుంచి పూజలు, ఉచిత బస్సులు, ప్రత్యేక పార్కింగ్, లడ్డు ప్రసాదం, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు పూర్తయ్యాయి Source link
Last Updated:Feb 13, 2026 2:37 PM IST దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది. + దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై ఓ లుక్ వేయండి. పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక…
టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం…
విజయవాడలో ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని P. V. N. మాధవ్ ప్రత్యేకంగా బెంగాల్ స్పెషల్ ‘ఝల్మురి’ పంపిణీ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఈ సంబరాలను నిర్వహించారు. Source link
ఎన్టీఆర్ జిల్లా – ఎ కొండూరు : పొలం దున్నారు నారు పోశారు పొలంలో వరి నాటు వేసారు.. అంత బాగుంది అనుకున్న దానికి అంటే ఈ ఏట పంట బాగా పండింది ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధర ప్రకటించింది అంత సజావుగా అధికారులు ధాన్యాన్ని గబగబ రావణ చేస్తారు అనుకున్న రైతులు ఉప్పులో కాలు వేసి నట్లు అయ్యింది అని వాపోతున్నారు..ఎ కొండూరు మండలంలో కొంతమేర ధాన్యాన్ని రైతులు వద్ద నుండి మిల్లర్ల కు రవాణా…
విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో తీరని శోకం విశాలాంధ్ర:ఉరవకొండ ..బక్రీద్ పండుగ ముగింపు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని వెళ్లిన ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. విహారయాత్రకు వెళ్లిన తల్లి–కూతురు జలాశయంలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏబీఆర్ జలాశయం వద్ద చోటుచేసుకుంది.అనంతపురం పట్టణంలోని ఆజాద్నగర్కు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు బక్రీద్ పండుగ అనంతరం సరదాగా గడిపేందుకు ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల గ్రామ…
విశాలాంధ్ర – తాడిపత్రి: అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులను తక్షణమే అరికట్టి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కోరారు. సోమవారం తాడిపత్రి పట్టణంలోని సంజీవ్నగర్లో ఉన్న జేసీ నివాసానికి అనంతపురం జిల్లా టీడీపీ ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో…
మాన్పూర్( బీహార్): భారతీయ మÖలాలు, సంస్కతీ సాంప్రదాయాలు ప్రత్యేకమైనవి. పర్యావరణ హితంగా ఉంటాయి. వేసుకునే దుస్తులు, వాడుక వస్తువులు, వంట సామాగ్రి, పనిముట్లు అన్నీ పర్యావరణయుతంగా ఉండేవి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు బీహార్లోని మాన్పూర్ వాసులు. మండు వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అంతటా విస్తృతంగా వాడుతున్నా… దేశంలో చాలా ఇళ్లలో సంప్రదాయ విసనకర్రల వినియోగం ఇంకా తగ్గలేదు. తాటి ఆకులతో తయారుచేసే విసనకర్రలకు బిహార్లోని గయా సమీప మాన్పూర్ ప్రసిద్ధి. ఇక్కడున్న…
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గం, శాంతిపురం మండలానికి చెందిన సోమశేఖర్ అనే రైతన్న తన పొలంలో విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు చేస్తున్నాడు.చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఈ రైతన్న సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు.ఇలా సాగు ఎందుకుచేస్తారు.. ఇలా…
స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమిళ ఉగాది సందర్భంగా ఆలయంలో రోజంతా ఆర్జిత సేవలు నిలిపి వేయడం జరిగింది. సుమారు 13 వేలు మంది పై చిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నట్టు తెలిపారు. తమిళ ఉగాది పర్వ దినాన స్వామి వారికి విశేష అలoకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. Source link