రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన కీలక హామీలను చంద్రబాబు సర్కార్ పూర్తిగా విస్మరించిందని, వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపివేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఏపీలో పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందని, రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ…

Read More

Chicken Price: భారీగా తగ్గిన చికెన్ ధర.. కారణాలు ఇవే..!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితుల్లో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ 3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రూపాయి బలహీనత కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగి,ముఖ్యంగా చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఆర్థిక రంగంలో…

Read More

LPG cylinder: గ్యాస్ వినియోగదారుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఏ ఇబ్బంది ఉండదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 7:15 AM IST విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో పౌరసరఫరాల శాఖ, పోలీసు, విజిలెన్స్, ఇంధన సంస్థల ప్రతినిధులతో కూడిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. News18 వంటగ్యాస్‌ సరఫరాలో అవాంఛనీయ పరిస్థితులు, బ్లాక్‌ మార్కెటింగ్‌ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాయి….

Read More

Viral Incident: నెట్టింట వైరల్ అవుతున్న దివ్యాంగురాలి కన్నీటి గాథ.. కాకినాడ జిల్లాలో మానవత్వం చాటుకున్న దాడిశెట్టి శ్రీనివాస్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 2:00 PM IST Viral Incident: కాకినాడ తునిలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీకు పింఛన్ నిలిపివేతతో ఇబ్బందులు, కలెక్టర్ భరోసా, యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ నెలనెలా ఆర్థిక సహాయం ప్రకటించారు News18 సమాజంలో ఎంతమంది బంధువులు, రక్త సంబంధీకులు ఉన్నప్పటికీ.. ఆపద కాలంలో ఆదుకునే గుణం, కరుణ జాలి లేకపోతే ఆ బంధాలన్నీ వ్యర్థమే అనిపించే సంఘటన ఒకటి కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని బత్తాయి…

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరో వీక్లీ రెగ్యులర్ ట్రైన్ | Railways Approves Regular Weekly Express Between Narsapur and Tirupati |

నరసాపూర్, తిరుపతి మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఇది మాత్రమే కాదు నరసాపూర్, హైదరాబాద్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ని కూడా రెగ్యులరైజ్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

Thalliki Vandanam Money: అకౌంట్లలోకి తల్లికి వందనం రూ.15 వేలు డబ్బులు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, ఎప్పుడంటే..

తల్లికి వందనం స్కీమ్‌పై అదిరే అప్‌డేట్ వచ్చేసింది. రూ.15 వేలు డబ్బులు రాబోతున్నాయి. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. Source link

Read More

మొదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్

ముంబై: 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) నమోదైన 85,606 యూనిట్లతో పోలిస్తే, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 1,08,488 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ 2025లో నమోదైన 30,238 యూనిట్లతో పోలిస్తే, జూన్ 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 40,805 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2026లో ఎంహెచ్ ఎండ్ ఐ సి వి (మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు) దేశీయ…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 వార్తలు.. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు

Today Top 10 News: మార్చి 14వ తేదీ వార్తలు మీ కోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు చిన్నగా. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ప్రపంచ వార్తలు న్యూస్18 తెలుగులో మీ కోసం ఇప్పుడు. Source link

Read More

పాక్ఇరాన్ దౌత్యం ఇస్లామాబాద్‌లో పెజెష్కియాన్‌కు ఘన స్వాగతం

ఇస్లామాబాద్/తెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మంగళవారం పాకిస్థాన్‌లో పర్యటించారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన మొదటి దేశాన్ని విదేశాలకు వెళ్లారు. ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పెజెష్కియాన్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు అనేక మంది మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరాన్ అధ్యక్షడి వెంట కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఉన్నది. ఇరాన్‌కు సంఘీభావం, ప్రాదేశిక ఉద్రిక్తతలు తగ్గించేందుకు సహకరించడం, శాంతిసుస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నించడం…

Read More