Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |

Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…

Read More

అమెరికాకు భారీ ఆయుధ నష్టం – Visalaandhra

సగం ఖాళీ అయిన ఎయిర్ డిఫెన్స్ క్షిపణిలువాషింగ్టన్: యుద్ధ సమయాల్లో ఇరువర్గాలకు నష్టం కలుగుతోంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే…ఇరు పక్షాలకు దెబ్బలు తప్పవు. ఇది జనమెరిగిన సత్యం. ఇప్ప్పుడు అలాగే ఉంది అమెరికా వ్యవహారం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.మీడియా కథనాల ప్రకారం… ఇరాన్ పై…

Read More

Rajiv Gandhi: ఆ జిల్లాలో ‘రాజీవ్ గాంధీ’ వర్ధంతి వేడుకలకు దూరంగా కాంగ్రెస్ నేతలు.. అసలు కారణం ఏంటంటే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 22, 2026 10:17 AM IST రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశంలో కాంగ్రెస్ ఘన నివాళులు, కానీ చిత్తూరులో విగ్రహం వద్ద నేతలు గైర్హాజరు, జిల్లా కాంగ్రెస్ బలహీనతపై రాజకీయ వర్గాల్లో చర్చ News18 భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు చోట్ల స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సేవలను…

Read More

Latest News Live Updates: వరుసగా రెండో రోజూ పుంజుకున్న రూపాయి ! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Narasaraopeta: నరసరావుపేటలో భారీ ట్రేడింగ్ స్కామ్.. రూ.1.44 కోట్లు నొక్కేసిన క్రికెట్ బుకీలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 8:14 AM IST నరసరావుపేట బుకీల వ్యవహారం ఇప్పుడు నగరంలో తీవ్ర సంచలనంగా మారింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Narasaraopeta: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట అమాయకులకు వల వేసి, రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించి.. చివరకు ఆ సొమ్మును క్రికెట్ బెట్టింగులకు మళ్లిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు రట్టు…

Read More

Ganja Smuggling: శ్రీకాకుళం జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి.. 26 కేజీల బ్యాగ్‌తో ఒడిశా ముఠా అరెస్ట్.. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 22, 2026 7:05 AM IST ఆముదాలవలస రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు 26 కేజీల గంజాయి స్వాధీనం, ఒడిశా గజపతి జిల్లా చెందిన సిద్ధాంత మాలిక్, మిశ్ర రైతు అరెస్ట్, అజయ్ మాజీపై నిఘా, కేసు దర్యాప్తు వేగవంతం News18 శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో గంజాయి ముఠాల కలకలం రేగింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాన్ని వేదికగా చేసుకుని సాగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు….

Read More

Rajamahendravaram: సమయస్ఫూర్తి అంటే ఇదే.. గోదావరిలోకి దూకిన వ్యక్తిని 15 నిమిషాల్లో కాపాడిన పోలీసులు.. రాజమండ్రి బ్రిడ్జిపై అర్ధరాత్రి హైడ్రామా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 6:37 AM IST ఆర్థిక ఇబ్బందుల తాళలేక గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఒక మున్సిపల్ కార్మికుడిని రాజమండ్రి టూ-టౌన్ (రెండో పట్టణ) పోలీసులు కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే అత్యంత సాహసోపేతంగా రక్షించారు. ప్రతీకాత్మక చిత్రం Rajamahendravaram: క్షణికావేశంలో ఒక వ్యక్తి తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం.. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రదర్శించిన అసాధారణ వేగం.. ప్రాణాలను పణంగా పెట్టి రంగంలోకి దిగిన మత్స్యకారులు.. వెరసి తూర్పుగోదావరి జిల్లా…

Read More

Weather Update: పిడుగులతో కూడిన అకాల వర్షాలు.. వాతావరణంలో ఊహించని మార్పులు.. |

ముఖ్యంగా మే 22 ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా మారనుంది. వర్షాలు కురిసే జిల్లాలకు విరుద్ధంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి…

Read More

Heat Wave: ఏపీలో భానుడి విశ్వరూపం.. గోదావరి జిల్లాల్లో బయట అడుగుపెట్టలేని పరిస్థితి..! Andhra Pradesh heat wave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 21, 2026 3:38 PM IST ఏపీలో నిప్పుల కుంపటి.. రోడ్డుపై వెళితే మండిపోతున్న దేహాలు + News18 ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ మరింత భయంకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో భానుడి ప్రతాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణ శాఖ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, నేలమీద పరిస్థితులు అంతకుమించి ఉన్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎండ…

Read More

కేరళ ‘ఫారెస్ట్ మదర్’ కు పద్మశ్రీ పురస్కారం

కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది. అడవుల పెంపకం, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఆమె చేసిన విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. అలప్పుజా జిల్లాకు చెందిన దేవకీ అమ్మ.. నాలుగు దశాబ్దాల పాటు నిరంతరం శ్రమించి బీడు తీర ప్రాంత ఇసుక భూమిని పచ్చని అడవిగా మార్చారు. 3 వేలకుపైగా మొక్కల జాతులకు నిలయంకొల్లక్కల్ తపోవనంగా పేరుగాంచిన ఈ అడవి…

Read More