Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |
Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…


