పాక్ఇరాన్ దౌత్యం ఇస్లామాబాద్లో పెజెష్కియాన్కు ఘన స్వాగతం
ఇస్లామాబాద్/తెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మంగళవారం పాకిస్థాన్లో పర్యటించారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన మొదటి దేశాన్ని విదేశాలకు వెళ్లారు. ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పెజెష్కియాన్కు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు అనేక మంది మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరాన్ అధ్యక్షడి వెంట కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఉన్నది. ఇరాన్కు సంఘీభావం, ప్రాదేశిక ఉద్రిక్తతలు తగ్గించేందుకు సహకరించడం, శాంతిసుస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నించడం…


