పాక్ఇరాన్ దౌత్యం ఇస్లామాబాద్‌లో పెజెష్కియాన్‌కు ఘన స్వాగతం

ఇస్లామాబాద్/తెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మంగళవారం పాకిస్థాన్‌లో పర్యటించారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన మొదటి దేశాన్ని విదేశాలకు వెళ్లారు. ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పెజెష్కియాన్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు అనేక మంది మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరాన్ అధ్యక్షడి వెంట కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఉన్నది. ఇరాన్‌కు సంఘీభావం, ప్రాదేశిక ఉద్రిక్తతలు తగ్గించేందుకు సహకరించడం, శాంతిసుస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నించడం…

Read More

గత హోర్మూజ్ మర్చిపోండి – Visalaandhra

ఐరాస పర్యవేక్షణకు అనుమతివ్వం: ఇరాన్ తెహ్రాన్: యుద్ధానికి ముందున్న పరిస్థితి తిరిగి నెలకొంటాయని భావిస్తే పొరపడుతున్నట్టే అని అమెరికానుద్దేశించి ఇరాన్ వ్యాఖ్యానించింది. గతంలో ఉన్నట్లుగానే హోర్మూజ్ జల సంధి గుండా ప్రయాణాలు సాగుతాయని, ముందున్న పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆలోచన మానుకోవాలని, ఆ రోజులు మళ్లీ రావని ఇరాన్ పార్లమెంటరీ స్పాకర్ మహమ్మద్ ఘలీబాఫ్ స్పష్టంచేశారు. హోర్మూజ్ నిర్వహణ బాధ్యత ఇరాన్‌దేనని తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేసిన అణు క్షేత్రాý పర్యవేక్షణ కోసం ఐక్యరాజ్య సమితి…

Read More

విధానాల వైఫల్యం! – Visalaandhra

భారతదేశం ప్రస్తుతం ఒక తీవ్రమైన సామాజిక, ఆర్థిక సవాలును ఎదుర్కొంటోంది. అదే దేశాన్ని పట్టిపీడిస్తున్న ‘నిరుద్యోగ మహమ్మారి’. ఇటీవలి కాలంలో విడుదలైన అనేక అంతర్జాతీయ, జాతీయ నివేదికలు భారతదేశంలో నిరుద్యోగ రేటు ఆందోళనకర స్థాయికి చేరుకుందనే చేదు నిజాన్ని స్పష్టం చేశాయి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా (డెమోగ్రాఫిక్ డివిడెండ్) కలిగిన దేశంగా ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన భారత్, నేడు అదే యువతకు ఉపాధి కల్పించలేక చేతులెత్తేసే పరిస్థితి రావడం విచారకరం. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం…

Read More

ఆర్థిక అసమానతలతో అల్లాడుతున్న ప్రజలు – Visalaandhra

డా.సూర్యదేవర రామకృష్ణ నేటి భారతదేశంలో ఆందోళనకరమైన సామాజిక వాస్తవికత ఏమిటంటే సంపద. ఇది సమాజంలోని ప్రతి మనిషి దరి చేరడం లేదు. అది కేవలం కొద్దిమంది శక్తుల చేతుల్లోనే పోగుపడుతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఆక్స్ఫామ్ నివేదికలు ఏటా ఒకే చేదు సత్యాన్ని చెప్తున్నాయి. ఈ దేశంలోని కేవలం వందమంది కోటీశ్వరుల చేతుల్లో ఉన్న సంపద, దాదాపు 40 కోట్ల మంది అత్యంత పేద భారతీయుల ఉమ్మడి సంపద కంటే చాలా ఎక్కువ. భారతదేశంలో ఒక రోజు మొత్తం…

Read More

యువ రైతులకు పెళ్లి అందని ద్రాక్ష

కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్న యువకులకు పెండ్లిళ్ళు కావటం పెద్ద సమస్యగా పరిణమించింది. వ్యవసాయం చేసే యువకులకు పిల్లను ఇవ్వటానికి అమ్మాయిల తల్లిదáండ్రులు ముందుకు రావడం లేదు. గ్రామీణ యువకులైన అన్నదాతలకు 30 సంవత్సరాలు దాటిపోతున్నా వివాహాలు జరగటం లేదు. రైతాంగ ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర లభించక అప్పల భారంతో యువ రైతులు ఆత్మహత్యలకు గురై వృద్ధులైన తల్లితండ్రులతో సహా కుటుంబ సభ్యులందరూ అష్టకష్టాలు పడుతున్న ఘటనలు హృదయవిదారకం. గ్రామసీమలు పచ్చగా వుంటే దేశం పుర్ఙోóవృద్ధి సాధించినట్లేనని…

Read More

పదేళ్లలో ఆరుగురు ప్రధానులు

మన దేశంలో “అంతరాత్మ ప్రబోధం”తో పార్టీలు మారుతున్న వారికన్నా వేగంగా బ్రిటన్‌లో ప్రధానమంత్రులు మారిపోతున్నారు. గత పదేళ్ల కాలంలో బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారిపోయారు. కీర్ స్టార్మర్ సోమవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనూహ్యమైంది కాకపోయినా అనివార్యం అనుకున్నది జరగనే జరిగింది. ఎన్నికల్లో ఘన విజయాలు, పార్లమెంటులో అపూర్వమైన ఆధిపత్యాలు ప్రధానమంత్రి పదవిలో ఉన్న వారికి ఎదురు లేదని అనుకోవడానికి వీలు లేదు. పరిపాలన సవ్యంగా లేకపోతే మందబలం ఎందుకూ కొరగాదు అని అనేక చోట్ల…

Read More

సీజేపీ డైపర్ల విరాళాల ఉద్యమం – Visalaandhra

ఉధృతమవుతున్న ఆందోళనలుఅణచివేతకు పోలీసుల కుట్ర న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్‌ లీక్స్‌ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను…

Read More

రిలయన్స్‌ కన్స్యూమర్ మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీ పరిచయం

విశాలాంధ్ర/హైదరాబాద్: రిలయన్స్‌ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్ (ఆర్సీపీఎల్), భారతదేశపు అత్యంత ఇష్టమైన చాయ్ సమయపు ఆచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీని (ధర రూ.5) విడుదల చేయడంతో, తన మాలిబన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. టీలో బిస్కెట్లను డిప్ చేసి తినడానికి ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీ, గొప్ప వెన్న రుచిని, సంతృప్తికరమైన కరకరలాడే అనుభూతిని మరియు టీలో డిప్ చేయడానికి అనువైన బలమైన…

Read More

యశోద హాస్పిటల్స్‌లో నెల రోజుల చిన్నారికి రోబోటిక్ పైలోప్లాస్టీ సర్జరీ విజయవంతం

కర్నూలు: యశోద హాస్పిటల్స్‌ యమూరాలజీ విభాగం వైద్యులు, కిడ్నీ పనితీరు తగ్గిపోయి, హైడ్రోనెఫ్రోసిస్ (హెచ్డీఎన్)తో పాటు లెఫ్ట్ పెల్వియురేటెరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ (పీయమూజేఓ) అనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నెల వయసున్న మగ శిశువుకు అత్యంత క్లిష్టమైన రోబోటిక్అసిస్టెడ్ పైలోప్లాస్టీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. కిడ్నీ, మూత్రనాళం కలిసే చోట అడ్డంకి ఏర్పడటం వల్ల మూత్రం సరిగ్గా బయటకు రాక, కిడ్నీ వాపుకు గురైన స్థితిలో శిశువును హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దీనివల్ల కిడ్నీ పనితీరు కూడా…

Read More

జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం

సందర్భంగా అవగాహన కార్యక్రమంవిశాలాంధ్ర – అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం పట్టణంలోని శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ హై స్కూల్‌లో , అనంతపురం 2 టౌన్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ నాయక్ , ఈగల్ సెల్ అనంతపురం ఎస్ ఐ హనుమంతు,ఎన్ ఎం బి ఏ ఏ .డి అర్చనా మరియు జి జి హెచ్ డీ-అడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై…

Read More