నీవు చేసిన మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధం

సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నీవు చేసే మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధంగా ఉన్నామని, నీవు విచారణకు సిద్ధంగా ఉన్నావా అని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విసిరారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీపైగానీ, నాయకులపై…

Read More

ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవాలయ ఆవరణమునందు జూన్ 28వ తేదీ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 124వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలతోపాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. నేటి ఈ…

Read More

సాయికృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ..

కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది అదృశ్యం కేసు కాదని, పోలీసు కస్టడీలో జరిగిన మరణం (లాకప్ డెత్) అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను…

Read More

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నార‌ని అధికారిక వర్గాల సమాచారం. 1992 బ్యాచ్, తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి…

Read More

పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్

ఏలూరు జిల్లా పోలవరం మండలం, పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో ఒక పెద్దపులి సంచరిస్తుండటం స్థానిక ఏజెన్సీ గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో, తాజాగా ఉప్పారేల్లి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు స్పష్టంగా కనిపించడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదిలో పర్యాటక బోట్ల రాకపోకలను, అలాగే స్థానిక…

Read More

భారత్‌కు ఊరట.. 4 నెలల కనిష్ఠానికి ముడి చమురు ధరలు

76 డాలర్ల సమీపంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధరహర్మూజ్‌లో అంతరాయం వస్తే మళ్లీ పెరగొచ్చని హెచ్చరికకొన్ని రోజుల క్రితం వరకు ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టిన చమురు ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం ఇందుకు ప్రధాన కారణాలు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇది చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు శుభవార్తగా ఊరటనిచ్చే విషయం. బుధవారం ట్రేడింగ్‌లో…

Read More

తప్పులు కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై నిందలా?

పాక్‌కు గట్టిగా బదులిచ్చిన విదేశాంగ శాఖన్యూదిల్లీ: పీఓకేలో ఆందోళనలతో పాటు సింధూ జలాల ఒప్పందానికి సంబంధించి పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ దేశం ఇలాంటి నీచ ప్రయత్నాలకు పాల్పడుతోందని మండిపడింది. పాక్ మంత్రి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని తేల్చి చెప్పింది. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ…ఈ ఆందోళనల వెనుక భారత్ ప్రభావం…

Read More

సిట్ అదుపులో సీఐ నాగరాజు – Visalaandhra

కస్టడీ మృతిపై దర్యాప్తు ముమ్మరం విశాలాంధ్ర ` విజయవాడ (క్రైమ్):గాదే సాయికృష్ణ కస్టడీ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సస్పెండ్ అయిన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఎస్ఎస్వీ నాగరాజును మంగళవారం అదుపులోకి తీసుకుంది. ఆయన అజిత్ సింగ్ నగర్‌లోని ఒక నివాసంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న సిట్ అధికారులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారి, టాస్క్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తన బృందంతో కలిసి నాగరాజును అదుపులోకి…

Read More

పరవాడ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదం – Visalaandhra

ఇద్దరు కార్మికుల సజీవదహనంఏడుగురికి తీవ్ర గాయాలు విశాలాంధ్ర బ్యూరోఅనకాపల్లి (పరవాడ)/అమరావతి : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్3 లో హై కెలోరిఫిక్ వ్యాల్యూ ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్న దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అచ్యుతాపురం, గోవాడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఏడుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలయ్యారు. పరవాడ ఇండస్ట్రియల్ పార్క్లో షా వేస్ ప్రైవేట్…

Read More

అణ్వాయుధశాలగా ఉత్తర కొరియా – Visalaandhra

కొరియా వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో కిమ్యూరప్, పశ్చిమాసియా స్థితిపై ఆందోళన`అమెరికా తీరుపై ఆగ్రహం ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అణ్వాయుధ దేశమని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పునరుద్ఘాటించారు. క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా పరిస్థితుల్లో అనుకోని విపత్తుల నుంచి రక్షణ కోసం ఇదే మార్గమన్నారు. యూరప్, పశ్చిమాసియా పరిస్థితులపై ఆందళన వ్యక్తంచేశారు. యుద్ధాలు చేస్తూ, రక్తపాతం సృష్టిస్తున్న అమెరికా తీరును ఆక్షేపించారు. ఈ దేశం తీరు గ్యాంగ్స్టర్ వలే ఉన్నదని దుయ్యబట్టారు. ఈనెల 20, 21,…

Read More