Temple Gold Crown Scam: వేంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టారు.. కాపలాదారులే దొంగలు అంటే ఇదే | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:May 22, 2026 5:13 PM IST Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో చోరీకి పాల్పడిన వాళ్లను చూశాం. కాని మొదటిసారిగా గుడివాడలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు ఆలయ కమిటీ సభ్యులు. Temple Gold Crown Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో…

Read More

దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి

ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తిఅమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ఇలాంటి క్లిష్ట…

Read More

Varahi Ammavaru: గోదావరి జిల్లాల్లో వారాహి మాత మహిమ.. ఐదు శుక్రవారాల పూజతో కోరికలు నెరవేరుతాయట..! Varahi temple Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 3:53 PM IST గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి భక్తి వేగంగా పెరుగుతోంది, Pawan Kalyan వారాహి వాహనం ప్రభావంతో ఆలయాలు పెరిగి, బలబద్రపురం కొత్త ఆలయం ప్రత్యేక ఆకర్షణగా మారింది + News18 గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి భక్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు కొద్దిమందికే పరిమితమైన వారాహి ఆరాధన ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తరించి, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారింది. ముఖ్యంగా డిప్యూటీ…

Read More

భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరువ కావడంతో ప్రజలు భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకు చేరగా, మే 20న అది 265 గిగావాట్లకు పెరిగింది. జూన్‌లో ఇది 271 గిగావాట్లు, జూలైలో 283 గిగావాట్ల…

Read More

Indian Red Cross: మీ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు ఇక్కడ చేసుకుంటే.. పది మంది అనాథల ఆకలి తీరుతుంది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 2:31 PM IST విశాఖపట్నంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, GVMC ఆధ్వర్యంలో మురళి బృందం మతిస్థిమితం లేని నిరాశ్రయులకు ఆశ్రయం, అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తోంది + News18 విశాఖపట్నంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) వారి ఆధ్వర్యంలో మతిస్థిమితం లేని నిరాశ్రయులకు ఆశ్రయం ఇస్తూ, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు ” మురళీ (అండ్ అతని బృందం). రోడ్డు పక్కన…

Read More

తెలంగాణలో అంగన్‌వాడీ కొలువులు.. 15,982 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. మొత్తం 15,982 టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నియామకాలతో అంగన్‌వాడీ కేంద్రాల సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా ఖాళీల గుర్తింపుప్రస్తుతం రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో 22.33 శాతం పోస్టులు ఖాళీగా…

Read More

Nara Lokesh vs Chidambaram: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 9:49 AM IST నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం నడిచింది. 2026 తర్వాత దక్షిణాది సీట్ల వర్గీకరణ, ప్రయోజనాలపై ఇరు నేతలు లెక్కలతో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. News18 దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే…

Read More

రెడ్ జోన్ లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు!

హర్ముజ్ ను తెరవకపోతే పలు దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని హెచ్చరికతాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా ఃరెడ్ జోన్ః లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాబోయే సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల డిమాండ్ భారీగా పెరగనుండటం, మరోవైపు చమురు సరఫరా నిలిచిపోవడంతో త్వరలోనే మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించబోతున్నాయని ఐఈఏ…

Read More

Tirumala: VIPలకు నేరుగా వస్తేనే దర్శనం, సిఫార్సు లేఖలు చెల్లవు.. శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక ఆంక్షలు

Tirumala: తిరుమలలో సమ్మర్ హాలిడేస్ కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను రద్దు చేసింది. వీఐపీలు, వీవీఐపీలు స్వయంగా వస్తే తప్ప బ్రేక్ దర్శనాలకు అనుమతించడం లేదు. అదే విధంగా శ్రీవాణి దర్శనం టోకన్ల సంఖ్యను కూడా తగ్గించింది. Source link

Read More

కాస్త తగ్గిన పసిడి ధర..పరుగులు పెడుతున్న వెండి

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం స్వల్పంగా బ్రేక్ పడింది. పసిడి ధర కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు కొద్దిగా ఊరట లభించింది. అయితే, వెండి ధర మాత్రం తన పరుగును కొనసాగిస్తూ మరోసారి భారీగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉదయం 10.30 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి రూ.1,59,490 వద్ద స్థిరపడింది. అలాగే, 22 క్యారెట్ల…

Read More