నేటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు .. కళాశాలలో ఎంపిక విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఏపీ పాలీసెట్‌–2026 లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టిందని, ఈ ఏడాది నుంచి సర్టిఫికెట్‌ ధ్రువీకరణను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో హెచ్ టి టి పి ఎస్ ://పాలిసెట్. ఏపీ.జి ఓ వి. ఇన్ వెబ్‌సైట్‌లో నిర్వహించనున్నట్లు అనంతపురము ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సి. జయచంద్ర రెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం, పారదర్శకత, సమయ పొదుపును దృష్టిలో ఉంచుకుని ఈ…

Read More

ఎప్పటికీ గమ్యం తోచని గమ్యాలే! – Visalaandhra

ముకుంద రామారావు సాహితీ సవ్యసాచి, బహుముఖ ప్రజాãశాలి. ఆయన కవన సాహిత్యంలో ‘వలస’ కెంత ప్రాధాన్యం ఉందో, వందల ఏళ్ల క్రితం వలస వెళ్లిన భారతీయుల, అందునా తెలుగువారి వలస వ్యధలకు అంతే ప్రాధాన్యం ఉంది. ఆయన సున్నిత హృదయం ‘వలస వేదన’ లతో ప్రకంపించిందనటంలో సందేహం లేదు. ఆయన వెలువరించిన ‘అగమ్య గమ్యాలు’ పుస్తకం. దీనిలోని వలస ఒప్పంద కార్మికుల వ్యధలు, దీన గాథలు చదువుతుంటే మన హృదయం ఎక్కడో వేదనతో మూలుగుతుంది. ఆయన ‘వలస’…

Read More

తిరుమల విద్యాసంస్థలో విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి

ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్ విద్యాసంస్థల ఎదుట నాయకుల ఆందోళన ఫీజుల దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు హెచ్చరిక విశాలాంధ్ర – తూర్పుగోదావరి : కొవ్వూరు మండలం కాపవరంలో గల తిరుమల విద్యాసంస్థలో ఏడో తరగతి విద్యార్థి నల్లా రవీంద్ర బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవడం అత్యంత బాధాకరమని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు….

Read More

లక్నో అగ్నిప్రమాదం… 18కి పెరిగిన మృతుల సంఖ్య

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో దుర్ఘటనమృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశంభవన యజమానులతో సహా పలువురి అరెస్ట్, నలుగురు అధికారుల సస్పెన్షన్ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అలీగంజ్ ప్రాంతంలోని ఒక వాణిజ్య భవనంలో జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.వివరాల్లోకి వెళితే, ఉషా మెహతా మార్గంలోని ఒక మూడంతస్తుల భవనంలో ఉన్న గ్రాఫిక్స్ యానిమేషన్…

Read More

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు ఇతర వివరాలను హోంమంత్రి వంగలపూడి అనిత తన…

Read More

నేడు ఏపీలో వర్షాల జోరు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!

తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్‌ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.అలాగే మిగతా జిల్లాల్లోని కొన్ని…

Read More

‘ప్రపంచాన్నే అధిగమిస్తాం.. కిమ్‌ అణు ప్రకటనతో కలకలం!

అణ్వాయుధాల విషయంలో ఉత్తర కొరియా మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మరింతగా పెంచి ‘‘ప్రపంచాన్నే అధిగమించే స్థాయికి తీసుకెళ్లాలి అని ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పిలుపునిచ్చారు. కొరియా వర్కర్స్‌ పార్టీ కీలక సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు యావత్‌ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. అణ్వస్త్రాలే ప్రధాన బలంమూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో దేశ రక్షణ, ఆర్థిక విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అణ్వస్త్రాలే…

Read More

3 రోజుల్లో రూ.52 లక్షల కోట్లు ఆవిరి.. స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్‌

స్పేస్‌ఎక్స్‌ షేర్లు మూడో రోజు కూడా పతనంమూడు రోజుల్లో 23 శాతం క్షీణించిన స్టాక్‌ విలువసంచలన ఐపీవోతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే కంపెనీ మార్కెట్‌ విలువ 600 బిలియన్‌ డాలర్లకుపైగా (సుమారు రూ.52 లక్షల కోట్లు) కరిగిపోయింది. వరుసగా పడిపోయిన షేర్లుసోమవారం స్పేస్‌ఎక్స్‌ షేరు మరో 16 శాతం క్షీణించి…

Read More

ప్రపంచ వాణిజ్యంపై ట్రంప్ పగ – Visalaandhra

మళ్లీ టారిఫ్‌లు విధించేందుకు రెండు ఆయుధాలు సిద్ధంవాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టారు. ఇప్పటికే ఆయన విధించిన టారిఫ్‌లు చెల్లుబాటు కావని ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయన ధోరణిలో ఎటువంటి మార్పులు రాలేదు. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు మరో రెండు సరికొత్త ఆయుధాలను ట్రంప్ సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి వెట్టిచాకిరీ చేయించే దేశాల జాబితా కాగా, మరొకటి అదనపు పారిశ్రామిక…

Read More

తండ్రిని బలిగొన్న ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ కుమారుడు

విశాలాంధ్ర – నార్పల:- మండల పరిధిలోని నాయనపల్లి గ్రామంలోని సుంకలమ్మ ఆలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన బాలరాజు (45) (తండ్రి: ఓబులేసు) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ప్రమాదంలో ఆయన కుమారుడు ప్రవీణ్ (21) గాయపడ్డాడు. గాయపడిన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న…

Read More