Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు

తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్‌ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్‌ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న: తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది…

Read More

పోలీస్ సిబ్బందికి యోగా, ధ్యానంపై సాధన

మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వమే లక్ష్యం— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఆదేశాల మేరకు … ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో గురువారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏ.ఆర్ మరియు ఈగల్ జీఆర్పీ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా మరియు ధ్యానంపై సాధన కార్యక్రమం నిర్వహించారు. ఃహార్ట్ ఫుల్ నెస్ః సంస్థ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ​హార్ట్ ఫుల్ నెస్…

Read More

పదో తరగతి పాస్ అయ్యారా..? వెంటనే జాబ్ కావాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! andhra pradesh iti admissions 2026 begin applications open until. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 21, 2026 8:06 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం, జూన్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు, మే 19 నుంచి జులై 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరి News18 పదో తరగతి పూర్తి చేసిన తర్వాత త్వరగా ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకునే విద్యార్థులకు ఐటీఐ కోర్సులు మంచి అవకాశంగా మారుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీలు పూర్తి చేసిన వారికీ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువవుతున్న…

Read More

మండల పూజలు ఘనంగా నిర్వహించిన లత్తవరం గ్రామస్తులు

విశాలాంధ్ర – ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో గురువారం ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే భోగేశ్వర స్వామి శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గ్రామ శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక మండల పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి…

Read More

రూ.14.74 కోట్లతో కొత్త వసతి గదులు.. కాణిపాకంలో భక్తులకు సూపర్ సదుపాయాలు..! kanipakam vinayakasadan new buildings inauguration boost for temples. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 21, 2026 9:56 PM IST కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో మంత్రి Anam Ramanarayana Reddy ప్రత్యేక పూజలు, వినాయకసదన్ 108 గదుల అకామిడేషన్ ప్రారంభం, 106 ఈవో పోస్టుల భర్తీ ప్రకటన + News18 కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి Anam Ramanarayana Reddy స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రాక సందర్భంగా…

Read More

స్టేట్ బ్యాంక్ వద్ద టూ వీలర్ల రాజ్యం… ప్రజలకు నరకయాతన!

విశాలాంధ్ర – నార్పల :- మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ప్రాంతం పూర్తిగా టూ వీలర్ వాహనాల అడ్డాగా మారిపోయింది. బ్యాంక్‌కు వచ్చే కొందరు వాహనదారులు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే బైక్‌లు అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో ప్రధాన రహదారి రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలకు కేంద్రంగా మారుతోంది. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.ఇటీవల బస్సు వెళ్లే సమయంలో రోడ్డుకు అడ్డంగా నిలిపిన టూ వీలర్ కారణంగా బస్సు పూర్తిగా ఆగిపోయింది….

Read More

తిరుపతిలో ఆధ్యాత్మిక శోభ.. మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. Sri Govindarajaswamy Temple. |

వైశాఖ బ్రహ్మోత్సవాలు, మాఘ తెప్పోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, గరుడసేవ, పూలంగి సేవ వంటి ఉత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలు అందించడంతో పాటు పుష్కరిణి వద్ద భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో వెలసిన ఈ దివ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. Source link

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra

నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం జోనల్…

Read More

Goa Beach: ఇక గోవా ట్రిప్స్ మర్చిపోండి.. ఏపీలోనే గోవా బీచ్ రెడీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 8:19 PM IST Goa Beach: గోవా తరహా బీచ్ అనుభూతిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేయాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. News18 ప్రస్తుతం యువతలో గోవా ట్రిప్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. బీచ్‌లు, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో యువత గోవాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అదే తరహా అంతర్జాతీయ స్థాయి వసతులను…

Read More

పట్టణములో కార్పొరేట్ ఆర్టికల్ చైన్ లెన్స్ కార్ట్ పై స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర నిరసన

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో కార్పొరేట్ ఆప్టికల్ చైన్ లెన్స్ కార్ట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం పై స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఈ నిరసనలో పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలు ఐక్యంగా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. అదేవిధంగా వీరి నిరసన కార్యక్రమానికి రాష్ట్ర బీసీ మహిళ అధ్యక్షురాలు, సంకారపు జయ శ్రీ, వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవికుమార్, కోటి వెంకటేష్, కిరాణా వ్యాపారస్తులు, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్…

Read More