‘ఐటీ’ కలలపై నీళ్లు!
ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో జాప్యంవిద్యార్థుల భవిష్యత్తో సర్కార్ చెలగాటం పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల జాతర ఏపీలో గందరగోళం తల్లిదండ్రుల్లో మానసిక క్షÃభ విశాలాంధ్ర – సచివాలయం: “ఇంటర్ పూర్తయింది. ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో ఇంజినీరింగ్ సీటు కొట్టాలి. ఐటీ ఉద్యోగంలో స్థిరపడాలి” ఇదీ ప్రతిభావంతులైన మధ్యతరగతి విద్యార్థుల కల. కానీ, వీరు కంటున్న కలలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో అంతులేని ఆలస్యం చేస్తూ… విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్…


