‘ఐటీ’ కలలపై నీళ్లు!

ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో జాప్యంవిద్యార్థుల భవిష్యత్తో సర్కార్ చెలగాటం పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల జాతర ఏపీలో గందరగోళం తల్లిదండ్రుల్లో మానసిక క్షÃభ విశాలాంధ్ర – సచివాలయం: “ఇంటర్ పూర్తయింది. ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో ఇంజినీరింగ్ సీటు కొట్టాలి. ఐటీ ఉద్యోగంలో స్థిరపడాలి” ఇదీ ప్రతిభావంతులైన మధ్యతరగతి విద్యార్థుల కల. కానీ, వీరు కంటున్న కలలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో అంతులేని ఆలస్యం చేస్తూ… విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్…

Read More

ప్రతి బడ్డీలో బుడ్డీలు – Visalaandhra

గ్రామాల్లో మద్యం ఏర్లు …– ఇష్టారాజ్యంగా బెల్టు షాపులు బాటిల్కి ‘పది’ అధికం పట్టించుకోని అధికార యంత్రాంగం విశాలాంధ్ర బ్యూరో-శ్రీకాకుళం: ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగితే అది దేశాభివృద్ధికి సంకేతమని అంటారు. అయితే రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలవుతోంది. తాగండి.. తాగించండి.. ధోరణి కొనసాగుతోంది. ఖజానాను నింపుకునే కసరత్తు జరుగుతోంది. మద్యం విక్రయాల జోరుపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, గ్రామాల్లో బెల్టు షాపుల సామ్రాజ్యం మాత్రం సాగుతూనే ఉందని అంటున్నారు. గ్రామాల్లో…

Read More

ప్రచారార్భాటం

ఆరేళ్లలో రూ.2,586 కోట్ల వ్యయంప్రధాని మోదీ చిత్రాýతో ప్రకటనలుప్రజాధనం వృథా న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పత్రికలు, డిజిటల్ వేదికలు ఇలా అనేక చోట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రాలతో ప్రభుత్వ ప్రకటనలు కనిపిస్తున్నాయి. ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఆ ప్రచారంలో రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ఠకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై తరచూ చర్చ జరుగుతోంది. సమాచార…

Read More

నాడు కేజీఎఫ్…నేడు జీజీఎఫ్

సీమకు పూర్వ వైభవం… స్వర’గిరిగా జొన్నగిరిఆభరణాల తయారీకి ఇక్కడే జ్యుయలరీ పార్క్గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర – పత్తికొండ: జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో బంగారం వెలికితీతతో రాష్ట్రంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని, సీమకు పూర్వ వైభవం రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు కేజీఎఫ్…ఇప్పుడు జీజీఎఫ్ అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో జియో మైసూర్ – డెక్కన్ గోల్డ్ మైన్స్‌ సంస్థలు ఏర్పాటు చేసిన…

Read More

లాకప్ డెత్ – Visalaandhra

పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణ మృతి మృతదేహాన్ని మాయం చేశారు తగులబెట్టారో, పూడ్చారో తెలియడం లేదు సీఐ నాగరాజు తీవ్ర నేరానికి పాల్పడ్డారు సీసీ ఫుటేజీ సహా సాంకేతిక ఆధారాలు ధ్వంసం చేశారు హైకోర్టుకు సైతం తప్పుడు సమాచారం దర్యాప్తుకు కూడా సహకరించడం లేదు సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు నాగరాజుకు 14 రోజుల రిమాండ్…రాజమండ్రి జైలుకు తరలింపు విశాలాంధ్ర – విజయవాడ (క్రైం) : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె…

Read More

ఏపీఎల్ థ్రిల్లర్‌ గెలుపు

రాయలసీమ రాయల్స్‌పై విశాఖ లయన్స్ ఉత్కంఠ విజయంరిష్కీ భుయి విధ్వంసక సెంచరీతో 190 పరుగుల భారీ స్కోరుచివరి వరకు పోరాడిన రాయలసీమకు విజయం అందని ద్రాక్షఏపీఎల్-2026లో అభిమానులను ఉర్రూతలూగించిన హోరాహోరీ పోరు విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026లో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానం మరో ఉత్కంఠభరిత పోరుకు వేదికైంది. లీగ్ దశలో జరిగిన 21వ మ్యాచ్‌లో సింహాద్రి విజాగ్ లయన్స్ జట్టు కేవలం నాలుగు పరుగుల తేడాతో రాయలసీమ…

Read More

కృష్ణలంక ఘటన: చంద్రబాబు ఆ సీఐ వైపు నిలబడితే.. రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుంది?

పోలీసు వ్యవస్థలో లాకప్ డెత్ అనేది అత్యంత వివాదాస్పదమైన, సున్నితమైన అంశం. విజయవాడ కృష్ణలంక ఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు దీని చుట్టే తిరుగుతున్నాయి. సహజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి పోలీసులను బలిపశువులను చేస్తుంటాయి. కానీ, ఈ కేసులో మృతుడి నేర చరిత్ర (22 కేసులు, పోక్సో, హత్య), సీఐ నాగరాజ్‌కు ఉన్న మంచి పేరును పరిగణనలోకి తీసుకుని.. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సీఐకి అండగా నిలబడితే…

Read More

ముంబైని ముంచెత్తిన కుండపోత వర్షం..మేయర్ చూస్తుండ‌గానే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడు!

ఆలస్యంగానైనా ముంబైను పలకరించిన రుతుపవనాలు తొలిరోజే నగరాన్ని అతలాకుతలం చేశాయి. రాత్రంతా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు, ముంబైలో రుతుపవనాల కోసం తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని మేయర్ రితూ తావడే ప్రకటించిన కొద్దిసేపటికే, అది కూడా ఆమె కళ్లెదుటే ఒక కార్మికుడు మ్యాన్‌హోల్‌లో పడిపోవడం పాలనాయంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తిచూపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, పౌర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అతడిని సురక్షితంగా…

Read More

నాటు సారాయి తయారీదారులు అరెస్ట్.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని నాటు సారాయి తయారీదారులు, అక్రమ మద్యం అమ్మకాల దాడులపై అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిపిన దాడులలో వేల్పుమడుగు క్రాస్ వద్ద ఈదుల ముష్ఠురు కు చెందిన ఎస్.వెంకటేశులు అనే వ్యక్తి ను అరెస్ట్ చేసి, అతని నుంచి 08 మద్యం బాటిల్స్ ను స్వాదీనం చేసుకోవడమైనది…

Read More

పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న వ్యర్థదార్థాలను తొలగించండి..

తపాలా ఉద్యోగుల ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన తపాలా కార్యాలయం ముందు బాగాన విపరీతమైన చెత్తాచెదారం వేస్తున్నారని వాటిని మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించాలని తపాలా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తపాలా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారని, ఆ వాసన భరించలేకపోతున్నారని వారు బాధను వ్యక్తం చేశారు. అంతేకాకుండా చెత్త ఎత్తిన తర్వాత గాలికి ఎగిరి కార్యాలయంలోనికి వస్తున్నదని, దీంతో దుర్వాసన మరింత…

Read More