Rajahmundry Rose Milk: రాజమండ్రి వెళ్తే ఈ రోజ్ మిల్క్ తాగకుండా రావొద్దు.. 73 ఏళ్ల టేస్ట్ మామూలు కాదు..! Rajahmundry rose milk. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 21, 2026 8:46 PM IST రాజమండ్రిలో 73 ఏళ్లుగా నడుస్తున్న రోజ్ మిల్క్ సెంటర్ ఫేమస్, పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న ఈ దుకాణం చల్లటి రోజ్ మిల్క్, సేమియా కోవా మిక్స్‌తో వేసవిలో టూరిస్టులను ఆకర్షిస్తోంది + News18 ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చల్లగా, టేస్టీగా ఏదైనా తాగాలనిపిస్తే చాలామంది గుర్తు చేసుకునేది రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్‌నే. గోదావరి నగరానికి వెళ్లిన వారు ఒక్కసారి అయినా ఈ రోజ్…

Read More

ఉరవకొండలో హిందూ స్మశాన వాటిక దుస్థితి- స్థలం లేక అంత్యక్రియలకు ఇబ్బందులు

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండ పట్టణంలో వెలిగొండ రహదారిలో ఉన్న హిందూ స్మశాన వాటిక సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్మశాన వాటిక విస్తీర్ణం లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు బాధలో ఉండగానే సమాధి కోసం స్థలం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్మశాన వాటిక మొత్తం కంపచెట్లు, ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైందని ప్రజలు చెబుతున్నారు….

Read More

ఏపీలో తీవ్రమైన ఎండలు.. నైరుతిపై కీలక అప్ డేట్

ఏపీలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. మరోవైపు నైరుతి రాకపై కూడా కీలక అప్ డేట్ ఇచ్చింది. #apweather #monsoon2026 #Weatherupdate Source link

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra

నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు….

Read More

Tirupati Train: శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ రైలు | another regular train service between Hyderabad and Tirupati |

చర్లపల్లి-భువనేశ్వర్, భువనేశ్వర్ న్యూ-చర్లపల్లి రైళ్లు దారిలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్‌లో ఆగుతాయి. ఈ రైళ్లల్లో సెకండ్ ఏసీ-3, థర్డ్ ఏసీ-5, స్లీపర్-10, జనరల్ సెకండ్ క్లాస్-4 బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

వేసవి శిక్షణ క్రీడారంగం జూడో .. జూడో కోచ్ ఇనాయత్ భాష

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని జీవి ఈ జెడ్పిజిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కళాజ్యోతి సర్కిల్ లో గల బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి వేసవి శిక్షణ శిబిరం లో జూడో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అని జూడో కోచ్ ఇనాయత్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ .స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేసవి శిక్షణ శిబిరం ఈనెల మే 01 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన వేసవి శిక్షణ…

Read More

ఏపీలో భానుడు భగ భగ..! ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్

ఏపీలో భానుడు భగ భగ..! ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్ ఏపీలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డులు నమోదవుతున్నాయి. ప్రజల అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక వడగాలులకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్. Source link

Read More

అంజన్ రెడ్డి పై మంత్రి అనుచరుల దాడిపై తీవ్ర నిరసన

కర్నూలు రౌడీలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ పిఏ హరీష్ బాబు తో పాటు ఆరు మంది హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి చేసిన ఘటన దారుణమని మంత్రి అనుచరులను, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంజన్ రెడ్డి సోదరుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ…

Read More

Severe Heatwave Grips Andhra Pradesh Districts |ఏపీలో భానుడి భగభగలు..బయటకు రావొద్దు..!?

పోలవరం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎప్పుడూ లేనివిధంగా వడగాల్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. Source link

Read More

బాలిక విషయంలో రాజకీయం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పా జంక్షన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇదేనని.. వారి మాటలనే తాను నమ్ముతానని పేర్కొన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే…

Read More