మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్

పార్శిళ్లు, ఇతర వస్తువుల డెలివరీలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ముందడుగు వేసింది. 24 స్పీడ్ పోస్ట్ పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును మంగళవారం (మార్చి 17) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ద్వారా అత్యవసరమైన పార్శిళ్లను కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీగా డెలివరీ అందించనుంది.కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని ఆకాశవాణి…

Read More

Mittal Steel Plant: నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం.. అనకాపల్లి భవిష్యత్తు మార్చే ‘గేమ్ ఛేంజర్’.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 1:41 PM IST అనకాపల్లి లో మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్ దిశగా. నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరు. + నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం..! టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చరిత్రలో రేపు ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో ప్రతిష్టాత్మకమైన మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన…

Read More

వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..

యశోద హాస్పిటల్స్‌లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం మెదడులో ఎలక్ట్రోడ్ల అమరికతో పార్కిన్సన్ బాధితులకు పునర్జన్మ అత్యాధునిక సాంకేతికతతో నిలిచిన హైటెక్ సిటీ యశోద వైద్య బృందం మందులు పనిచేయని దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఒక్కటే మార్గం బాధితుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి సేవలు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ…

Read More

ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?

హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్‌టైమ్‌తో కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్‌ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు…

Read More

UPI: విజయవాడ యానిమల్ పబ్ నిందితుడిని పట్టించిన యూపీఐ.. మూడు రాష్ట్రాలు తిరిగినా దొరికిపోయిన సందీప్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 5:38 AM IST సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని బళ్ళారిలో అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు, నేర పరిశోధనలో డిజిటల్ ఆధారాల ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పారు. ప్రతీకాత్మక చిత్రం UPI: ఎంతటి నేరగాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి తీరుతాడనే పోలీసుల నానుడి మరోసారి నిజమైంది. విజయవాడలోని ఓ పబ్‌లో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు సందీప్, పోలీసుల కళ్లు గప్పి మూడు రాష్ట్రాల్లో నెల రోజులుగా తిరిగినా,…

Read More

కలలు నిజం చేసిన సాహస యాత్రికుడు.. ప్రపంచ రికార్డ్ సాధించిన భారత యువకుడు..! Bhupathiraju Anmish Varma honored India with Guinness Record. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:49 PM IST విశాఖపట్నం సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ఏడు అగ్నిపర్వత శిఖరాలను వేగంగా అధిరోహించి గిన్నిస్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఢిల్లీలో రిషి నాథ్ చేతుల మీదుగా స్వీకరించారు. సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ.., ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా విశాఖపట్నానికి చెందిన సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచ వేదికపై మరోసారి భారత గౌరవాన్ని ఎగరవేశారు. ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా…

Read More

Curd Storage Tips: సమ్మర్‌లో పెరుగు త్వరగా పుల్లగా అవుతుందా..? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు, ట్రై చేయండి |

Last Updated:Apr 10, 2026 10:37 AM IST Curd Storage Tips: వేసవి కాలంలో పెరుగు త్వరగా పులిసిపోవడం ఒక సాధారణ సమస్య. ఇది దాని రుచిని , వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేసి, పెరుగులోని ఆమ్లతను పెంచుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. Source link

Read More

అమరావతి పనుల్లో వేగం పెంచండి..: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న రూ.57,821 కోట్ల…

Read More

Papikondalu | సమ్మర్ వచ్చేసింది.. పాపికొండల్లో పర్యాటకుల సందడి! |

Last Updated: Feb 23, 2026, 20:28 IST సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు, ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్న చల్లని నీటిలో హాయ్ హాయిగా ఎంజాయ్ చేస్తూ పర్యటకులు బోర్డులో సందడి చేస్తున్నారు, ఇప్పటివరకు వీకెండ్ సెలవు రోజుల్లో మాత్రమే అత్యధికంగా కనిపించే పర్యాటకులు ప్రతిరోజు విహారయాత్ర ప్రాంతంలో సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు, దీంతో వారికి తగ్గట్టుగా పర్యాటక ఏర్పాటులు సైతం నిర్వాహకులు…

Read More

Sri Prasanna Venkateswara Swami Teppotsavam Accident in Nellore | తెప్పోత్సవంలో అపశృతి

నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు భారీ అపశృతి చోటుచేసుకుంది. ఒకేసారి 80 మందికి పైగా భక్తులు తెప్పపైకి ఎక్కడంతో సామర్థ్యానికి మించి తెప్ప ఒకపక్క మునిగిపోయింది. భక్తులు నీళ్లలోకి పడిపోయారు, కానీ సన్నద్ధతతో మరియు ఒకరిని ఒకరు సహాయం చేస్తూ స్వామివారిని చేతులతోనే ఊరేగింపులో మోసుకున్నారు. Source link

Read More