నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా రామ్మూర్తినాయుడు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో కలిసి బ్యాడ్మింటన్…

Read More

Gardening Tips: ఇంట్లో ఈ 5 రకాల మొక్కలు పెంచితే.. పొల్యూషన్‌ ప్రాబ్లమ్ ఉండదు

Home Air Pollution Purifying Plants: చాలా మంది ఇంటి ఆవరణలో మొక్కలను నాటుతారు. ఇవి అలంకరణ కోసం కొందరు మొక్కలు పెంచుకుంటే.. మరికొందరు కాలక్షేపం కోసం మరికొందరు మొక్కల సంరక్షణ చూస్తుంటారు. కాని ఇంట్లో ఐదు మొక్కలు నాటితే చాలా మంచిదని.. పొల్యూషన్ ప్రాబ్లమ్ ఉండదట. Source link

Read More

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేసి తమ రోల్‌ నంబర్‌, స్కూల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, అడ్మిట్‌ కార్డు ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు. అలాగే, డిజీ లాకర్‌ ద్వారా కూడా రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. పెరిగిన ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయిఈ పరీక్షల్లో…

Read More

నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన టమోటా ధరలు.. రైతన్నల ఆశలు ఆవిరి..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 5:00 PM IST చిత్తూరు వీకోట మార్కెట్‌లో టమోటా 15 కేజీల బాక్స్ ధర నాలుగు రోజుల్లో 400 500 నుంచి 150 200కి పడిపోవడంతో, ఎండలు దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు + వీకోట మార్కెట్లో నాలుగు రోజుల మునుపు టమోటా 15 కేజీల బాక్స్ ధర రూ.500 నేడు ఘోరం కొన్ని నెలలుగా టమోటాకు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలకు ఒక్కసారిగా ఆశ…

Read More

టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం

*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు (విశాలాంధ్ర-తిరుపతి, చిత్తూరు) తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు…

Read More

Huge Rush of Tamil Devotees at Kanipakam | కాణిపాకం ఆలయానికి పోటెత్తిన తమిళ భక్తులు | #local18V

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమిళ ఉగాది సందర్భంగా ఆలయంలో రోజంతా ఆర్జిత సేవలు నిలిపి వేయడం జరిగింది. సుమారు 13 వేలు మంది పై చిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నట్టు తెలిపారు. తమిళ ఉగాది పర్వ దినాన స్వామి వారికి విశేష అలoకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. Source link

Read More

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన శ్రీ చరణ్ తేజ్

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నార్పల మండలానికి చెందిన “ఆంధ్రజ్యోతి” రిపోర్టర్ శంకర్ కుమారుడు శ్రీ చరణ్ తేజ్ ప్రతిభావంతుడిగా నిలిచారు. మొత్తం 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశారు.చిన్నప్పటి నుంచే చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, క్రమబద్ధమైన ప్రణాళికతో సిద్ధమవుతూ వచ్చిన శ్రీ చరణ్ తేజ్ తన కృషితో ఈ విజయాన్ని సాధించారు. ప్రతిరోజూ క్రమశిక్షణతో చదవడం, ఉపాధ్యాయులు సూచించిన…

Read More

543 నుంచి 850కి లోక్‌సభ స్థానాలు.. కేంద్రం సంచలన ప్రతిపాదన | తెలంగాణ వార్తలు

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఏకతాటిపైకి రావాలని కోరుతూ దక్షిణాది సీఎంలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. జనాభా ఆధారంగా చేపట్టే ఈ ప్రక్రియతో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది సీట్లు భారీగా పెరుగుతాయన్నారు. పన్నుల పంపిణీలో జరుగుతున్న వివక్షే రాజకీయంగానూ పునరావృతం కానుందని, ఈ ముప్పును అడ్డుకునేందుకు ఉమ్మడిగా పోరాడాలని ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు…

Read More

లోకేష్‌కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన కేంద్ర స్థాయి,రాష్ట్ర స్థాయి,ఉన్నత స్థాయి మండళ్లను అధికారికంగా ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేశ్ఃకు బాధ్యతలు అప్పగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను కొనసాగించారు. మొత్తం 29 మంది సభ్యులతో ఉన్నత మండలిని ఏర్పాటు చేయగా, 31 మంది సభ్యులతో కేంద్ర కమిటీని నియమించారు.అదేవిధంగా 185 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కేంద్ర…

Read More

Wheat Storage Tips: గోధుమలు పురుగు పట్టకుండా ఉండాలంటే.. ఈ 5 చిట్కాలు ఉపయోగిస్తే చాలు |

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులు ఇప్పుడు గోధుమ పంట కోతకు సిద్ధమవుతున్నారు. తక్కువ ఖర్చుతో మంచి లాభాలను ఇచ్చే ఈ పంటను పండించడానికి ఎంత శ్రమ పడుతుందో, దాని నిల్వకు కూడా అంతే శ్రద్ధ అవసరం. తరచుగా కొద్దిపాటి అజాగ్రత్త, తేమ వల్ల గోధుమలకు పురుగులు లేదా ఇతర కీటకాలు పట్టి, రైతు పడిన ఏడాది పొడవునా కష్టాన్ని నాశనం చేస్తాయి. కానీ మీ వంటగదిలోని అగ్గిపెట్టెలు, వెల్లుల్లి, ఉప్పు వంటి సాధారణ వస్తువులు…

Read More