ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు లేదు.. శాశ్వత ఒప్పందమే లక్ష్యం: ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను మరింత కాలం పొడిగించే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. తాత్కాలిక పరిష్కారాల కంటే శాశ్వత ఒప్పందం సాధించడానికే అమెరికా ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణను తిరిగి అమలు చేయకుండానే ఆ చర్చలు ముగిసే అవకాశం ఉందని తెలిపారు. ఒక ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చర్చలు…

Read More

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి |

బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్‌లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్‌పై వార్నింగ్

దక్షిణాదికి ఇప్పుడున్న 24 శాతం సీట్లు తగ్గకూడదని వార్నింగ్మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే…

Read More

Historic School: బ్రిటీష్ కాలం నాటి ఈ పాఠశాలకు ఎదురైనా కష్టం.. తల్లిదండ్రులు అవస్థలు వర్ణనాతీతం | జాబ్స్ & ఎడ్యుకేషన్

విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ ఈ స్కూల్‌లో చదివిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ 1897 కాలం నాటి పాఠశాల నేడు ఎలా ఉన్నదంటే ఒక్కప్పుడు 7 గ్రామాలకు ఇదే కీలకమైన పాఠశాల.. మా పిల్లలకు ఇక్కడే సౌకర్యం…అక్కడ సౌకర్యం లేదు.. Historic 1897 Government School: ఆంధ్రప్రదేశ్‌లో శతాబ్ధకాలం నుంచి విద్యార్ధులకు పాఠాలు, విద్యాబుద్దులు నేర్పిస్తున్న పాఠశాల షడన్‌గా మార్చే నిర్ణయం తీసుకున్నారు జిల్లా అధికారులు. దీంతో గ్రామానికి చెందిన విద్యార్ధుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చిత్తూరు…

Read More

ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు

రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్‌గా ఎదిగిన సకిబ్ హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా తళుక్కుమాన్నారు. బంతితో ప్రత్యర్ధి నడ్డి విరిచారు… ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. తలో నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారకులయ్యారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే… తర్వాత సకిబ్ ప్రత్యర్థి పని పట్టాడు. 4 ఓవర్లలో సకిబ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న…

Read More

Tirumala: టికెట్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారా.. అయితే మీ టూర్ ప్లాన్ మార్చుకోండి |

Last Updated:Apr 15, 2026 10:49 AM IST Tirumala: కొండపైకి శ్రీవారి దర్శనం కోసం ఎలాంటి స్పెషల్ దర్శనం, శ్లాట్ టికెట్స్, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు లేకుండా వచ్చే భక్తుల సౌకర్యం కోసం కొత్త వెసులుబాటు ఇచ్చింది టీటీడీ పాలకమండలి. Source link

Read More

బెంగాల్‌లో ప్రచార హోరు – Visalaandhra

పరస్పర విమర్శలకు దిగుతోన్న అధికార, విపక్ష నేతలు రాయ్‌గంజ్(కోల్‌కతా): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పశ్చిమబెంగాల్‌లో ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెడు విడతలుగా 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారని ఈసీ వెల్లడించింది. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది పోటీ చేస్తున్నారని, రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల నుంచి 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది. 13తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది….

Read More

Women Reservation Bill: ‘నారీ శక్తి వందన్’కు సంపూర్ణ మద్దతు కోరిన చంద్రబాబు.. అన్ని పార్టీలకు లేఖలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 2:41 PM IST Women Reservation Bill: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నారీ శక్తి వందన్ చట్టానికి బేషరతు మద్దతు కోరుతూ అన్ని పార్టీల నేతలకు లేఖలు పంపి, 2029 నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు పిలుపునిచ్చారు. News18 Women Reservation Bill: చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన…

Read More

Heatwave Warning: ఏప్రిల్‌ నెలలోనే 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్.. ఆ జిల్లాలో ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్న జనం | ట్రెండింగ్

Last Updated:Apr 15, 2026 8:29 AM IST Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు..! కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా…

Read More

Prakasam: యర్రగొండపాలెంలో విషాదం..నీటికుంటలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి.. రోడ్డుపై మృతదేహాలతో బంధువుల రాస్తారోకో! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 15, 2026 6:08 AM IST బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు. ప్రతీకాత్మక చిత్రం Prakasam: సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారులను మృత్యువు నీటికుంట రూపంలో కబళించింది. బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెదబోయలపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన…

Read More