తీర ప్రాంత ప్రజలకు కారిడార్ ముప్ప్పు

గుల్ల కాంతారావు ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలను ముందుగానే అంచనా వేయాలి. మంచిచెడులను ఆలోచించాలి. విచక్షణ, సంయమం అనేవి వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా తప్పనిసరి. ఇవి లోపించినప్పుడు, ఆ నిర్ణయాల దుష్పరిణామాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం సహజ వనరుల వినియోగం పేరుతో తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఇదే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్న విధానాల కారణంగా బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాల విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పెను ముప్పుగా మారే…

Read More

రాయలసీమలో చింతపండు బంగారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు ఇస్తున్న భారీ వ్యాపారం..! tamarind business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 15, 2026 11:04 PM IST రాయలసీమలో చింతపండు ప్రధాన వాణిజ్య పంటగా మారి వేలాది మందికి ఉపాధి ఇస్తోంది, గింజలతో తయారయ్యే టామరిండ్ కెర్నల్ పౌడర్‌కు పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉంది + గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ప్రధాన ఆధారంగా మారిన చింతపండు… రాయలసీమ ప్రాంతం అంటే చింత చెట్లకు ప్రసిద్ధి. అక్కడి వాతావరణం ఈ చెట్ల పెరుగుదలకు అనుకూలంగా ఉండటంతో చింతపండు ఒక ప్రధాన వాణిజ్య పంటగా ఎదిగింది. ముఖ్యంగా…

Read More

తీరని రైతు గోస! – Visalaandhra

. మైక్రో ఇరిగేషన్‌లో అగ్రగామిగా ఏపీ. అయినా తప్పని తిప్పలు. పరిష్కారం లేని సాంకేతిక సమస్యలు. నిర్వహణ భారంతో అల్లాడుతున్న అన్నదాత విశాలాంధ్ర-సచివాలయం: నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రం మారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఏపీ రికార్డు సృష్టించింది. గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, రూ. 1030 కోట్ల భారీ సబ్సిడీతో హార్టికల్చర్ హబ్‌గా అవతరించింది. అయితే రైతుల పరిస్థితి పేరు…

Read More

Census: రేపటి నుంచి జనగణన ప్రక్రియ స్టార్ట్.. సమాచారం ఇవ్వకపోతే చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపట్టనున్నారు. ఈ దశలో కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేస్తారు. ఇళ్ల సంఖ్య, వాటి స్థితిగతులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు ఆస్తుల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. ఈ ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో లక్షిత సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. డిజిటల్…

Read More

దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ

న్యూదిల్లీ: దల్జీత్ దోసాంజ్, జాన్వీ కపూర్‌లతో కూడిన తన ప్రచార కార్యక్రమాన్ని కోక కోలా బుధవారం ప్రకటించింది. ఇది దైనందిన జీవితంలోని క్షణాల్లోకి “కోకకోలా హాఫ్ టైమ” అనే భావనను సజీవంగా తీసుకువస్తుంది. ఈ ఆలోచనకు వ¶లాధారం ఒక నమ్మకం: అదేమిటంటే, ఒక ‘హాఫ్ టైమ’ (విరామ సమయం) కేవలం ఆ రోజు కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని తిరిగి ఆ కార్యకలాపాల్లోకి ఉత్సాహంగా తీసుకువ్లెలా ఉండాలి. కోకాకోలా తన రుచికరమైన, ఉత్తేజకరమైన…

Read More

గుంతల రోడ్లకు గుడ్‌బై.. చిత్తూరులో 19 రహదారులకు రూ.15 కోట్లతో పునర్నిర్మాణం..! reconstruction of 19 roads begins in chittoor district with 15 crore. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 8:40 PM IST చిత్తూరు జిల్లాలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు, 19 రహదారులపై పనులు త్వరలో ప్రారంభం, ప్రయాణ సౌకర్యం మెరుగుదల ఆశలు చిత్తూరు జిల్లా  రహదారులకు మహర్దశ భారీ వర్షాల దెబ్బతో దెబ్బతిన్న రహదారులకు చిత్తూరు జిల్లాలో శుభవార్త లభించింది. పాడైపోయిన రోడ్లకు ఇక గుడ్‌బై చెప్పేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో 19 రహదారులను పునర్నిర్మించేందుకు…

Read More

తాగునీటి సమస్యకు పరిష్కారం…

విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ…

Read More

Today Top 10 News: ఇరాన్‌తో చర్చలకు సిద్ధమైన ట్రంప్.. అమెరికా చేతుల్లోకి హర్ముజ్ జలసంధి | తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ఇండియా కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మాత్రమే తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్‌ను ముడిపెట్టడం కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడ అని ఆయన విమర్శించారు. పార్లమెంట్ వేదికగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఢిల్లీ సమావేశం తర్వాత ప్రకటించారు. 2.మేమే గెలుస్తాం: వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పాలన చాలా…

Read More

గుంతకల్లు సంత మార్కెట్ లో యాచకుడి మృతి..

గుంతకల్లు (విశాలాంధ్ర):స్థానిక సంత మార్కెట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక షాపు ముందు యాచకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామాంజనేయులు (67) అనే యాచకుడు ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుడు పెద్దవడుగూరు మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి బంధువులు మృతదేహాన్ని స్వగ్రామం గోపరాజుపల్లికి తీసుకువెళ్లినట్లు…

Read More

Gas Cylinder Explosion | ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు మృతి! | #local18V

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. ప్రమాద సమయంలో ఇద్దరు మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు#GasExplosion #CylinderBlast #kadiri Source link

Read More