AP Inter 1st, 2nd Year Results 2026 Live: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఏర్పాట్లు పూర్తి.. న్యూస్18 తెలుగులో చూసుకోండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని 10.57 లక్షలకు పైగా ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు నేడు (ఏప్రిల్ 15, 2026) తేలనుంది. ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం రిజల్ట్స్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. BIEAP ఈ ఫలితాలను విడుదల చేస్తుంది. ఫలితాలు bie.ap.gov.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో అందుబాతులో ఉంటాయి. అదనంగా manabadi.co.in, DigiLocker, WhatsApp (9552300009) ద్వారా కూడా చెక్ చేయవచ్చు. హెవీ ట్రాఫిక్ వల్ల సైట్…

Read More

AP Inter Results 2026: నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న లక్షలాది విద్యార్థులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతాయి? బోర్డ్ ఆఫ్ ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) అధికారికంగా ఈరోజు (ఏప్రిల్ 15, 2026) ఫలితాలు విడుదల చేస్తోంది. సాధారణంగా ఉదయం 10:30 గంటలకు లింక్ యాక్టివ్ అవుతుంది. ఆఫీషియల్ వెబ్‌సైట్లు: – bie.ap.gov.in – resultsbie.ap.gov.in – bieap.apcfss.in అదనంగా manabadi.co.in, DigiLocker, WhatsApp (9552300009) ద్వారా కూడా చెక్ చేయవచ్చు. హెవీ ట్రాఫిక్ వల్ల సైట్ స్లో అయితే ఆల్టర్నేట్ సైట్లు ఉపయోగించండి….

Read More

సాగర నగరంలో ఆర్గానిక్ సంత సందడి.. ఆరోగ్యానికి కొత్త మార్గం చూపుతున్న ప్రకృతి రైతులు..! organic market movement attracting people every sunday. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 14, 2026 3:25 PM IST విశాఖలో ప్రతి ఆదివారం ఏ హబ్ మద్దిలపాలెంలో ఆర్గానిక్ సంత, రసాయన రహిత బియ్యం పప్పులు కూరగాయలు వస్త్రాలు విక్రయం, ఆరోగ్య అవగాహన వర్క్‌షాపులు ఆకర్షణగా మారుతున్నాయి + ఆర్గానిక్ ఉత్పత్తులు భుజించండి ఆరోగ్యంగా ఉండండి…! విశాఖపట్నంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే ఒక ప్రత్యేక ఉద్యమం నిశ్శబ్దంగా కానీ ప్రభావవంతంగా ముందుకు సాగుతోంది. పెరుగుతున్న వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యల నేపథ్యంలో ప్రజలు తీసుకునే…

Read More

టీటీడీ బిగ్ టెండర్ అలర్ట్.. గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్లు ఆహ్వానం..! ttd tender for collection of gunny bags last date april 22. |

Last Updated:Apr 14, 2026 4:18 PM IST టీటీడీ ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ టెండర్ ఆహ్వానం, 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమలు, ఈఎండీ 75000, దరఖాస్తుల గడువు ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలు టీటీడీ లో ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం..! తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో కీలక టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీ‌వారి ఆలయం మరియు అనుబంధ…

Read More

సమ్మర్‌లో అరుణాచలం వెళ్తారా? హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ వివరాలివే | direct trains to Arunachalam from Hyderabad and Visakhapatnam |

అరుణాచలం వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 17615 కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.28 గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది. ఈ రైలు దారిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ జంక్షన్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం జంక్షన్, కదిరి, మదనపల్లె రోడ్డు, పీలేరు, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ….

Read More

Today Top 10 News: లోక్‌సభలో 850 స్థానాలు.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

జై భీమ్ నినాదాలతో మారుమోగిన ఏపీ.. ఘనంగాఅంబేద్కర్ జయంతి..! Dr B R Ambedkar Jayanti celebrations. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:37 PM IST ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా, అంబేద్కర్ కోనసీమ, కాకినాడలో భారీ ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, చిన్నారుల వేషధారణ ఆకర్షణగా నిలిచాయి + ఏపీలో అంబేద్కర్ జయంతి ఆకట్టుకున్న చిన్నారుల కార్యక్రమం ఏపీవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామం నుంచి నగరం వరకు ఎక్కడ చూసినా జై భీమ్ నినాదాలు మారుమోగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి…

Read More

శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం

​ నేడు రాప్తాడులో అన్నా క్యాంటీన్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం​ పాల్గొననున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇన్చార్జ్ ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు నేడు సరికొత్త అభివృద్ధి హంగులను సంతరించుకోనుంది. నిరుపేదలు, శ్రామిక లోకానికి ఆకలి తీర్చే అక్షయపాత్ర ‘అన్నా క్యాంటీన్’, చిన్నారుల శారీరక దారుఢ్యం కోసం ఏర్పాటు చేసిన ‘పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్’ నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత,…

Read More