భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే

వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి…

Read More

AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త.. బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! | AP Budget 2026 Major ESI Hospital Expansion for Workers | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 14, 2026 1:45 PM IST ఏపీ వాసులకు గుడ్ న్యూస్! హెల్త్ నెట్‌వర్క్ రెడీ.. ఇక వైద్యం కోసం కష్టాలు ఉండవు! బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు. AP News: ఈ 4 జిల్లాలోని ప్రజలకు అదిరే శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక వర్గాల అభ్యున్నతి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు అనుగుణంగా పాత…

Read More

Minister Atchannaidu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని సందర్శించిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.#Atchimnaidu #tirumalatemple #tirumalanews Source link

Read More

నెరవేరిన సిక్కోలు ప్రజల ఏళ్ల కల.. ఇక తిరుపతికి నేరుగా డైరెక్ట్ రైలు ప్రారంభం..!

శ్రీకాకుళం రోడ్ తిరుపతి మధ్య కొత్త హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం, వారానికి ఒకసారి సర్వీస్, భక్తులకు సౌకర్యం, కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి కీలకం Source link

Read More

వైఎస్ భారతికి లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు

తన గౌరవానికి భంగం కలిగించేలా సాక్షిలో కథనాలు రాస్తున్నారన్న రఘురామ సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు…

Read More

Tiger Attack: మూడు ఆవు దూడల రక్తం తాగి మత్తుగా నిద్రపోతున్న పెద్దపులి.. డ్రోన్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 10:17 AM IST తూర్పుగోదావరి రంపచోడవరం దేవీపట్నం ఏజెన్సీలో పెద్దపులి మూడు పశువులను చంపింది. అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభించి భక్తులను రాములోరి ఆలయం నుంచి తరలిస్తోంది. + మూడుదూడలను చంపేసింది మత్తుగా నిద్రపోతుంది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, దేవీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ఉదంతం ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు కేవలం అడపాదడపా కనిపిస్తూ భయపెట్టిన పులి, ఇప్పుడు…

Read More

ఆరేళ్ల సర్వీస్.. 20 నెలల సస్పెన్షన్.. అయినా కోట్లలో ఆస్తులు.. ఏసీబీకి చిక్కిన అవినీతి లేడి.. వెనక ఉన్నది ఎవరంటే..!

దేవాదాయ శాఖ అధికారి కె శాంతి అవినీతి కేసులో ఏసీబీ సోదాలు, బంగారం వెండి విల్లాలు ఫ్లాట్లు బయటపడ్డాయి, శాంతి 21 వరకు రిమాండ్, రాష్ట్రంలో సంచలనం Source link

Read More

Tirumala: శ్రీవారి పాదాల దగ్గర తొలి శుభలేఖ.. కొడుకు పెళ్లి ఆశీర్వాదం కోరిన డిప్యూటీ సీఎం |

Last Updated:Feb 13, 2026 12:39 PM IST Tirumala:తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. + కుమారుడి వివాహానికి ముందు స్వామివారి పాదాల చెంత పెళ్లి పత్రిక బట్టి విక్రమార్క.. Tirumala: తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి…

Read More

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇలా చేస్తే చాలు.. దోషం పోయి మోక్షం కలుగుతుంది |

Last Updated:Mar 03, 2026 4:01 PM IST Lunar Eclipse 2026: హిందూ ఆచార , వ్యవహారాలు ప్రధానంగా గ్రహాలు, రాశుల కదలికలను ఆధారంగా చేసుకొని శుభ, అశుభ సూచకాలను ముందుగానే నిర్ణయిస్తారు. అందుకే గ్రహణకాలంలో ఎలాంటి దోషాలు, అపరోధం తలెత్తకుండా ఉండాలని గ్రహణ సమయంలో కఠిన నిబంధనలు,నియమాలు పాటిస్తుంటారు. Source link

Read More

ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత…

Read More