Temple Controversy: అంతర్వేదిలో ఇదేం అపచారం? దివ్య క్షేత్రంలో గోవు మృతి.. 24 గంటలు గడిచినా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 11, 2026 6:45 PM IST Temple Controversy: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అన్నదాన సత్ర సమీపంలో చనిపోయిన గోవు మృతదేహాన్ని 24 గంటలు తొలగించకపోవడంతో దుర్వాసన, భక్తుల ఆగ్రహం, అధికారులపై నిర్లక్ష్య ఆరోపణలు + News18 ఒకపక్క గోదావరి, మరోపక్క సముద్రం ఉన్న సమీప ప్రాంతంలో, నవ నరసింహా క్షేత్రమైన ఒక దివ్య క్షేత్రం వెలిసి ఉంది. అలాంటి ప్రాంతంలో అపచారం చోటుచేసుకుంది అంటూ భక్తులు మండిపడుతున్నారు, స్థానిక పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం,…

Read More

ప్రశాంతి నిలయంలో వైభవంగాఆరాధన మహోత్సవం.. 45 వేల మందికి పైగా భక్తుల మధ్య ప్రేమ సేవ సందేశం..! Sri Sathya Sai Baba Aradhana Mahotsavam. |

ఈ సంవత్సరం నారాయణ సేవకు అద్భుతమైన స్పందన లభించింది. భగవాన్ ఆశీర్వాదాలను స్వీకరించేందుకు 45,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. చీరలు, ధోవతులతో కూడిన వస్త్రదానం చేయడంతో పాటు, పులిహోర, లడ్డూల రూపంలో ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ ప్రేమతో అందించారు. Source link

Read More

డ్రోన్లతో నేరాలపై చెక్.. నేరగాళ్లకు గుబులు పుట్టిస్తున్న ఆ జిల్లా పోలీసులు..!

విజయనగరం జిల్లాలో ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో డ్రోన్ నిఘా విస్తరణ, ఈవ్ టీజింగ్ చైన్ స్నాచింగ్ ఓపెన్ డ్రింకింగ్ పేకాటలపై కేసులు పెరిగి నేరాలు తగ్గుతున్నాయని పోలీసులు తెలిపారు Source link

Read More

Bike Fire Incident: కొడుకు జల్సాలకు తండ్రి చెక్.. నడిరోడ్డుపై బైక్ తగలబెట్టిన ఆటో డ్రైవర్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 11:32 AM IST విశాఖపట్నం పెందుర్తిలో ఆటో డ్రైవర్ తండ్రి, కొడుకు నిర్లక్ష్య డ్రైవింగ్, వరుస చలానాలు, ప్రమాదాలపై ఆవేదనతో అప్పు చేసి కొనిచ్చిన బైక్‌ను తానే తగలబెట్టాడు News18 విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పిల్లలు అడిగింది కాదనకుండా కొనిచ్చే తండ్రులు మనకు కనిపిస్తారు, కానీ తన కొడుకు విచ్చలవిడితనాన్ని కట్టడి చేసేందుకు తాను ఎంతో…

Read More

నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ

నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు….

Read More

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర – Visalaandhra

కిలోకు రూ.2 పెంపు11 రోజుల్లో నాలుగుసార్లు వాత న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై భారం పడేలా వరుసగా పెట్రో ధరలు పెంచుతోంది. చమురు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, వాటిని గట్టెక్కించడానికి పెట్రో ధరలు పెంచడం తప్పడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు పెంచింది. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ…

Read More

Tirupati: లారీని ఢీ కొట్టిన అంబులెన్స్‌.. రక్తంతో తడిసిన జాతీయ రహదారి, ఎంత మంది చనిపోయారంటే | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 04, 2026 1:44 PM IST Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన యాక్సిడెంట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు. Tirupati highway crash Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న…

Read More

Natural Disaster: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టు కూలి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి! |

Last Updated:May 04, 2026 6:21 PM IST Natural Disaster: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు సంతలో ఈదురు గాలులతో భారీ వర్షంలో చెట్టు కూలి ఒడిశా జర్రయి గ్రామానికి చెందిన ఇద్దరు కూరగాయల వ్యాపారి మహిళలు మృతి News18 అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి వైపరీత్యం ఇద్దరు అమాయక మహిళల ప్రాణాలను బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు…

Read More

పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు…

విశాలాంధ్ర నందిగామ : కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తెలుగుదేశం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి మధుబాబు పేర్కొన్నారు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శనివారం జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కి సంబంధించిన ఈ కేవైసీ కార్యక్రమం మరియు పంపిణీ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు జలక్ ఇచ్చారు స్థానిక వైసీపీ నాయకులు జిల్లేపల్లి రాముతో కలిసి వారు ఈ కార్యక్రమాలను కొనసాగించడం పై…

Read More

పరశురాముడు తపస్సు చేసిన పర్వతం ఇదే.. మహేంద్రగిరిపై పురాణ గాథలు ఏంటో తెలుసా..?

మహేంద్రగిరి ఒడిశాలో రెండవ ఎత్తైన శిఖరం, పరశురాముని తపోభూమి, పాండవుల శివాలయాలు, మహాశివరాత్రి పాదయాత్ర, 2022 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. Source link

Read More