విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ

హైదరాబాద్: టాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్టులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఒకటి విజయ్ దేవరకొండది కాగా మరొకటి బెల్లంకొండ గణేశ్‌ది. నాని హీరోగా తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మెప్పించారు శౌర్యువ్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. నాని ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సమయంలో నాని, విజయ్ ఎంత స్నేహంగా…

Read More

Life Saver: అరుదైన ఓ-నెగిటివ్ రక్తంతో 46 సార్లు ప్రాణదానం.. ఆపదలో దేవుడిలా మారిన కదిరి యువకుడు..! blood donation hero. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 21, 2026 11:17 PM IST శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కొత్తకోట హరీష్ 15 ఏళ్లుగా కందికుంట బ్లడ్ డోనర్స్ క్లబ్ ద్వారా 7 వేల మందికి పైగా రక్తదానం చేసి, అరుదైన O నెగిటివ్ రక్తం 46 సార్లు ఇచ్చి ప్రాణాలు కాపాడారు + ఆపద్బాంధవుడు… 47 టైమ్స్… శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి ప్రాంతానికి చెందిన కొత్తకోట హరీష్ పేరు ఇప్పుడు సేవకు ప్రతీకగా మారింది. కందికుంట…

Read More

అవినీతి ఊబిలో రెవెన్యూ

. పనికావాలంటే పైసలివ్వాల్సిందే. 22-ఏ పేరుతో అక్రమ దందా. తారుమారవుతున్న భూ రికార్డులు. రాజకీయ నాయకులతో అధికారుల కుమ్మక్కు విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు అక్రమాలకు అక్షయపాత్రలా తయారయ్యాయి. సామాన్యుడి పట్టా భూమిని రాత్రికి రాత్రే పరాధీనం చేసే మాయా లోకాన్ని తలపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే జేబులో నోట్ల కట్టలు ఉండాలి. లేదంటే రాజకీయ అండ ఉండాలి. అక్కడ చట్టం కంటే రాజకీయ నాయకుడి మాటే శాసనం. నిబంధనల కంటే నోట్ల కట్టలకే విలువ…

Read More

Flexi Controversy: కూటమి కలహాలు.. ఫ్లెక్సీపై సీఎం ఫొటో మిస్సింగ్.. టీడీపీ-జనసేన మధ్య తోపులాట..! flexi dispute in pithapuram tension between tdp. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 21, 2026 10:32 PM IST పిఠాపురంలో PMJAY కార్యక్రమం ఫ్లెక్సీలో N చంద్రబాబు ఫొటో లేకపోవడంతో టిడిపి జనసేన నేతల మధ్య వాగ్వాదం తోపులాట, పోలీసులు జోక్యం, కూటమి విభేదాలు బహిర్గతం. + పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన పైట్  డిప్యూటీ సీఎం Pawan Kalyan ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మిత్రపక్షాలైన Telugu Desam Party, Jana Sena Party మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు…

Read More

తాడిపత్రి లో జోరుగా మట్కా దందా …

పేదల నివాస ప్రాంతాలే లక్ష్యంగా మట్కా నిర్వహణ… మట్కా మహమ్మారి కాటులో తాడిపత్రి పేదలు ఆన్లైన్, వాట్సాప్లలో మట్కా నిర్వహణ. విశాలాంధ్ర – తాడిపత్రి: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని మట్కా నిర్వాహకులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక్క రూపాయికి 90 రూపాయలు” అనే ఆశ చూపిస్తూ తాడిపత్రి పట్టణంలోని పేద ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. రోజంతా కష్టపడి…

Read More

Dorababus challenge over allegations | నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా -దొరబాబు

నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని దొరబాబు స్పష్టం చేశారు. Source link

Read More

విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం.. – Visalaandhra

విశాలాంధ్ర – లేపాక్షి: లేపాక్షిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీవిబి)లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సుభానీ భీ కుమార్తె ఉన్నత చదువుల కోసం విద్యాలయ సిబ్బంది మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు.విద్యాలయంలో పనిచేస్తున్న బోధన, భోధనేతర సిబ్బంది కలిసి రూ.51 వేల మొత్తాన్ని మృతురాలి కుమార్తెకు అందించారు. ఈనెల 17వ తేదీన హిందూపురం నుంచి లేపాక్షిలోని విద్యాలయానికి విధులకు వెళ్తుండగా, టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై…

Read More

Heat Effect: 6 వేల విద్యార్థుల మెగా కోలాటం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..? |

Last Updated:Apr 21, 2026 7:48 PM IST పార్వతిపురం మన్యం జిల్లాలో ఏప్రిల్ 22న జరగాల్సిన మెగా కోలాటం తీవ్ర ఎండల కారణంగా వాయిదా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం + తీవ్ర ఎండలతో  రేపు జరగబోయే మెగా కోలాటం వాయిదా పార్వతిపురం మన్యం జిల్లాలో భారీగా నిర్వహించాలనుకున్న “మెగా కోలాటం” ప్రదర్శనకు ఎండలు పెద్ద అడ్డంకిగా మారాయి. బుధవారం (ఏప్రిల్ 22) జరగాల్సిన ఈ వేడుకను తీవ్ర ఉష్ణోగ్రతల…

Read More

చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన..

తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా – టీడీపీ నేతల మద్దతు విశాలాంధ్ర – గోరంట్ల: గోరంట్ల మండల పరిధిలోని చిత్రావతి నదిలో రోజురోజుకీ ఇసుక అక్రమ రవాణా పెరుగుతోందని, దీంతో పరివాహక ప్రాంత రైతుల ఫిల్టర్ బోర్లు ఎండిపోతున్నాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య ముఖ్య అతిథిగా…

Read More

Astrology Tips: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం బాగుంటే చాలు.. ఎడారిలో ఉన్నా రాజభోగాలే..!

జ్యోతిష్యం ప్రకారం జాతకంలో గురు బలంగా ఉంటే సంపద, స్థిర ఆదాయం, గౌరవం లభిస్తాయని, బలహీన గురు కోసం గురువారం ఉపవాసం, పసుపు దుస్తులు, దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు Source link

Read More