ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ గ్రాజియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరములు విద్యార్థులు చేసిన ప్రయాణాన్ని కు గుర్తుగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా, జ్ఞాపకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభగర పరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు….

Read More

Spiritual Power: ఈ స్వామిని కొలిస్తే మృత్యు దోషాలు పోతాయట.. అఖండ దీపంతో అద్భుతాలు..! Abhishtada Mrutyunjayeshwara Swamy temple. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 21, 2026 6:20 PM IST అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో వైశాఖంలో 13 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అఖండ దీపారాధన, విశేష ధ్వజస్తంభం భక్తులను ఆకర్షిస్తున్నాయి + title=ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! /> ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బజారు వీధిలో వెలసిన అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం భక్తుల…

Read More

బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా….

మహిళా బిల్లు ముసుగులు బిజెపి ప్రవేశపెట్టింది డి లిమిటేషన్ బిల్లు 2023లో పాస్ అయిన మహిళా బిల్లు 2034 నుండి అమల్లోకి వస్తుంది దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కొత్త డ్రామాకి తెర మహిళా వ్యతిరేకి బిజెపి డీ లిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం బిజెపికి మహిళలపై గౌరవం ఉంటే ఎన్నికల జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో 33% వంతున సీట్లు ఇవ్వాలి బిజెపి…

Read More

Tiger Terror: గోదావరిని పిల్ల కాలువలా ఈదేస్తోంది.. మళ్ళీ తూర్పులోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి.. ఎవరిపై దాడి చేసిందంటే..!

గోదావరి పరివాహకంలో ఐదు నెలలుగా సంచరిస్తున్న పెద్దపులి మళ్లీ దేవీపట్నం గానుగుల గంధి వద్ద ఆవుపై దాడి, రంపచోడవరం అటవీ శాఖ నిఘా కట్టుదిట్టం, గిరిజనులు భయంతో ఆందోళన Source link

Read More

రక్తహీనత భయపెడుతోంది – Visalaandhra

*ఆకలి తీరని పేదరికం*అందని పౌష్టికాహారం (విశాలాంధ్ర – చిత్తూరు) ఒకవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పేదవాడి పరిస్థితి మాత్రం ‘అడియాస’గానే మారుతోంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, పసిపిల్లలను రక్తహీనత భూతం నీడలా వెంటాడుతోంది. పౌష్టికాహార లోపం, పేదరికం తోడై పేదల జీవితాలను చిదిమేస్తోంది. ఇటీవల వెలువడిన 2025-26 గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. గణాంకాలు చెబుతున్న చేదు నిజాలివీ… జిల్లా వైద్య…

Read More

Car Rental Scam: ఎక్కువ రెంట్ ఇస్తానంటూ కార్లతో మాయం.. కొత్త తరహా స్కామ్ చేసిన కేటుగాడు | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 21, 2026 3:42 PM IST డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే ట్రావెల్స్ యజమానులు ఇందుకు తక్కువ ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి మోసమే ఒకటి జరిగింది. కార్లను బాడుగకు తీసుకుని EMI చెల్లిస్తానని చెప్పి ఊడయిస్తున్న వ్యక్తి  డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే…

Read More

స్పందించు-సాయం అందించు

నిరుపేదల ఉన్నత విద్య కోసం లక్ష ఆర్థిక సహాయం అందించిన కందికుంట యశోదమ్మ విశాలాంధ్ర,కదిరి,:ఆర్డీటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందించు-సాయం అందించు కార్యక్రమంలో భాగంగా ఆర్డీటి ఏ టి ఎల్ లక్షుమన్న, సిఓ లు శ్రీదేవి,లక్షుమన్న, దేవరపల్లి గంగాధర్ పాల్గొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.నిరు పేదల కోసం ఆర్డీటి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు The post స్పందించు-సాయం అందించు appeared first…

Read More

Mega job mela: విశాఖలో మెగా జాబ్ మేళా.. 500+ ఉద్యోగాలు, రూ.40,000 వరకు జీతం..!

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏప్రిల్ 22న మెగా జాబ్ మేళా, TVS సుందరం ఫాస్టెనర్స్, ముత్తూట్ ఫైనాన్స్, కియా ఇండియా, ఫాక్స్కాన్ తదితర కంపెనీల్లో 500కు పైగా ఉద్యోగాలు Source link

Read More

ఉపాధి హామీపై కేంద్రం ‘ఉరితాళ్లు’ – Visalaandhra

కూలీల పొట్ట కొడితే సహించంసీపీఐ జాతీయ నేత డాక్ట‌ర్ కె. నారాయణ (విశాలాంధ్ర – తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, నిబంధనల పేరుతో పేద కూలీల నోటికాడి కూడును లాగేసుకుంటోందని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో సాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండుటెండలో పని చేస్తున్న కూలీలతో…

Read More

Godavari New Rail Bridge: గోదావరిపై విశాఖ వరకు రైల్వే ఫోర్త్ లైన్ కనెక్టివిటీ.. రూ.10 కోట్ల నిధులతో చకచక పనులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 21, 2026 1:48 PM IST Godavari New Rail Bridge: రాజమండ్రి గోదావరిపై నుంచి మరో రెండు లైన్లతో కూడిన రైల్వే బ్రిడ్జిలు రానున్నాయి. ఒక్క గోదావరి పైనే కాదు దాదాపు 6 జిల్లాలను అనుసంధానం చేస్తూ ఈ నాలుగు లైన్ల రైల్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వే సర్వం సిద్ధం చేసింది. + Godavari new rail bridge Godavari New Rail Bridge: రాజమండ్రి…

Read More