నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారంతమిళనాడు రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన వేడి మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోంది. ఈ తరుణంలో, టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తమిళ…

Read More

Agriculture News: సమ్మర్‌లో ఈ కూరగాయలను పండించండి.. కేవలం 40 రోజుల్లోనే రైతులు ఆదాయం పొందవచ్చు |

Last Updated:Apr 21, 2026 1:11 PM IST Agriculture News: వేసవి కాలంలో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించడానికి స్వల్పకాలిక కూరగాయలను సాగు చేయవచ్చు. ఈ కూరగాయలు కేవలం 40 రోజుల్లోనే పక్వానికి వచ్చి, మార్కెట్లో మంచి ధరలను పొందుతాయి. సరైన విత్తన ఎంపిక, సకాలంలో నీటిపారుదల , సమతుల్య ఎరువుల వాడకం ఉత్పత్తిని పెంచుతాయి. ఈ వ్యవసాయ పద్ధతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభదాయకంగా నిరూపించబడుతోంది. Source link

Read More

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ 50 కిలోల నిమ్మకాయల బస్తా ధర ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం గమనార్హం.గత వారంతో పోల్చితే నిమ్మకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం వారం కిలో నిమ్మకాయలు 130 నుంచి 150 రూపాయల మధ్య…

Read More

Rice Storage Tips: మీ ఇంట్లో బియ్యం నిల్వ పెట్టుకున్నారా.. ఇలా చేస్తే ఎన్నేళ్లైనా పురుగులు పట్టవు |

Last Updated:Apr 21, 2026 12:17 PM IST Rice Storage Tips: బియ్యంలో పురుగులు, కీటకాల గురించిన ఆందోళనకు గురయ్యే వారికి ఇదో మంచి వార్త. ఇకపై అలాంటి సమస్య ఉండకూడదంటే ఇంట్లో నిల్వ చేసుకున్న బియ్యంలో పురుగులు, బూజు పట్టకుండా వీటిని ఉపయోగిస్తే చాలు అని 75 ఏళ్ల రైతు దేశీయ పద్ధతిని చూపించారు. Source link

Read More

మోదీయే మహిళా బిల్లును చంపేశారు

డీలిమిటేషన్ బిల్లును మాత్రమే మేం వ్యతిరేకించాం: ఖడ్గే కూచ్ బిహార్(పశ్చిమబెంగాల్): పునర్విభజన బిల్లునే విపక్షం వ్యతిరేకించిందని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును చంపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆరోపించారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని వ్యతిరేకించడం ద్వారా విపక్షం ‘భ్రూణహత్య’కు పాల్పడిందని ప్రధాని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. మహిళా కోటాను తాము వ్యతిరేకించలేదని, విపక్షాల పోరాటమంతా డీలిమిటేషన్ బిల్లుపైనే అని స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో…

Read More

Anna Canteen: ఏపీ పేదలకు భారీ శుభవార్త.. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 9:01 AM IST Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజూ 2.10 లక్షల మందికి రూ.5కే భోజనం అందిస్తున్న సర్కార్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 15న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్న…

Read More

అనుభవాలే కెరీర్‌ను తీర్చిదిద్దాయి- కంగనా రనౌత్

అవకాశాలు రాకపోతేనే ఎక్కువ నేర్చుకుంటాం హైదరాబాద్: అవకాశాలు రాకపోతేనే ఎక్కువగా నేర్చుకుంటామని, అనుభవాలే తన కెరీర్‌ను తీర్చిదిద్దాయని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. వైవిధ్యభరితమైన పాత్రలు, కథలతో సినీప్రియుల్ని ఆకట్టుకుంటుంది. గతేడాది ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం ‘భారత్ భాగ్య విధాత’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతోందీ తార. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన సినీ రంగంలో తన తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ‘ముంబైలో…

Read More

Tirumala: శ్రీవారి గోల్డ్ డాలర్స్‌కి పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనుగోలు చేసిన భక్తులు |

Last Updated:Apr 21, 2026 10:07 AM IST Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది.గతేడాదితో పోలిస్తే ఈసారి డాలర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. Tirumala Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు…

Read More

యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్

కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్లుగా కంపెనీకి సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ‘జాన్ టర్నెd’tకు కొత్త సీఈఓగా పగ్గాలు అప్పగించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు.ఇక ఇప్పటివరకు సీఈఓ స్థానంలో ఉన్న టిమ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఈఓగా కుక్ 2011లో…

Read More

Weather Today: ఏపీ, తెలంగాణకు 4 రోజులు వర్షాలు.. ద్రోణి ప్రభావం ఉందన్న భారత వాతావరణ శాఖ |

ఉష్ణోగ్రతలు చూస్తే.. తెలంగాణలో మాగ్జిమం 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాల కారణంగా ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. ఏపీలో మాత్రం 35 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలోని కడప, నెల్లూరు. ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, డోన్, గూడూరు, తిరుపతి, రాయచోటి, కదిరి, గుంతకల్ ఈ ప్రాంతాల్లో అత్యంత వేడి వాతావరణం ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా అన్ని…

Read More