జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని కలిసిన నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లాకి నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ సోమవారం విచ్చేశారు. అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు ఏడాది పాటు ఆయన జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా వివిధ శాఖల పనితీరు గురించి శిక్షణ తీసుకుంటారు. నూతన అసిస్టెంట్ కలెక్టర్ వివరాలు.. స్వస్థలం…

Read More

CM Chandrababu at Andhra University Celebrations | ఆంధ్రా యూనివర్సిటీ సెంచరీ సెలెబ్రేషన్స్ | N18V

విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి C. P. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్. గవర్నర్ S. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.#cmchandrababu #andhrauniversity #vizag Source link

Read More

పెన్నహోబిలం రథోత్సవానికి సన్నాహాలు వేగం – రథం ట్రయల్ రన్ విజయవంతం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మే 6న నిర్వహించనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రథం ఫిట్నెస్‌ను పరిశీలించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ట్రాక్టర్ల సహాయంతో రథాన్ని లాగుతూ ట్రయల్ రన్ చేపట్టి, రథం బలం, చక్రాల స్థితి, తాడు వ్యవస్థ వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు. అనంతరం…

Read More

అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్తు.. టీటీడీ బాల మందిరంలో ఉచిత విద్య, వసతి! Sri Venkateswara Bala Mandir admissions. |

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాల మందిరం అనాథలు, నిరాశ్రయ పిల్లలకు నిజమైన ఆశ్రయంగా నిలుస్తోంది. 1943లో స్థాపించబడిన ఈ సంస్థను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ, ఎంతో మంది పిల్లల జీవితాలను మార్చే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, ఆహారం, విద్య, పునరావాసం ఇలా అన్నీ అందించి వారికి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. Source link

Read More

ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్

రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్షక్షేత్రస్థాయిలో సరఫరాను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశంరాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో…

Read More

Tiger operation underway in Rampachodavaram forests | రంపచోడవరం అడవుల్లో ఆపరేషన్ పులి

రాజమండ్రి నుంచి రంపచోడవరం అడవులకు చేరిన ట్రాకింగ్ పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ నాలుగు బృందాలతో ఆపరేషన్ టైగర్ కొనసాగిస్తోంది ప్రజల్లో ఆందోళన కొనసాగుతుండగా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ భద్రత పెంచుతున్నారు. Source link

Read More

Andhra Pradesh Petrol Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై చంద్రబాబు అలర్ట్.. సాయంత్రానికి సాధారణ స్థితి.. ఆందోళన వద్దన్న సీఎం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు, రాష్ట్రంలోని 4,510 పెట్రోల్ బంకుల్లో సుమారు 421 బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా, శనివారం ఒక్కరోజే డిమాండ్ 50 శాతం పైగా పెరిగి 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు నమోదయ్యాయి. ఇంధన సరఫరా 10 శాతం పెరిగినప్పటికీ ‘ప్యానిక్ బయింగ్’ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇవి కూడా చదవండి: PM…

Read More

హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ | Amazon to expand quick commerce service Amazon Now | టెక్ న్యూస్

Last Updated:Apr 27, 2026 1:07 PM IST అమెజాన్ ఇండియా తన అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సేవను 100 నగరాలకు, 1000కి పైగా మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలకు విస్తరించేందుకు రూ 2800 కోట్ల పెట్టుబడి పెడుతోంది. Amazon Now: హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ (ప్రతీకాత్మక చిత్రం) ఇంట్లో కూర్చునే క్షణాల్లోనే కిరాణా సరుకులు, ఫుడ్, అవసరమైన వస్తువులు డెలివరీ అవుతున్న ఈ కాలంలో, అమెజాన్…

Read More

బిహార్‌లో ‘విసనకర్రల’ వీధి – Visalaandhra

మాన్‌పూర్( బీహార్): భారతీయ మÖలాలు, సంస్కతీ సాంప్రదాయాలు ప్రత్యేకమైనవి. పర్యావరణ హితంగా ఉంటాయి. వేసుకునే దుస్తులు, వాడుక వస్తువులు, వంట సామాగ్రి, పనిముట్లు అన్నీ పర్యావరణయుతంగా ఉండేవి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు బీహార్‌లోని మాన్‌పూర్ వాసులు. మండు వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అంతటా విస్తృతంగా వాడుతున్నా… దేశంలో చాలా ఇళ్లలో సంప్రదాయ విసనకర్రల వినియోగం ఇంకా తగ్గలేదు. తాటి ఆకులతో తయారుచేసే విసనకర్రలకు బిహార్‌లోని గయా సమీప మాన్‌పూర్ ప్రసిద్ధి. ఇక్కడున్న…

Read More

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ‘చందన ప్రసాదం’ పంపిణీ! ధర ఎంతంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 12:01 PM IST సింహాచలంలో అక్షయ తృతీయ చందనోత్సవం తర్వాతి చందన ప్రసాదం 2026 ఏప్రిల్ 28 ఉదయం 8 నుంచి కౌంటర్లలో విక్రయం, ఒక్క ప్యాకెట్ ధర 10 రూపాయలు, ఒక్క భక్తికి ఒక్క ప్యాకెట్, ఆధార్ తప్పనిసరి News18 సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ‘చందన ప్రసాదం’ పంపిణీకి సంబంధించి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే…

Read More