Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి
ఏపీలో డీజిల్ కొరత, ఆప్ ఎంపీలపై ఫిర్యాదు, బెంగాల్ మహిళల భద్రతపై మోదీ విమర్శలు, చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు, రాకాస మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో. Source link
ఏపీలో డీజిల్ కొరత, ఆప్ ఎంపీలపై ఫిర్యాదు, బెంగాల్ మహిళల భద్రతపై మోదీ విమర్శలు, చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు, రాకాస మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో. Source link
Last Updated:Apr 26, 2026 7:39 PM IST పాలకొండలో ఈనెల 29న భారీ జాబ్ మేళా, పార్వతిపురం మన్యం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, 10 కంపెనీలు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తాయి 29న పాలకొండలో భారీ జాబ్ మేళానిరుద్యోగ యువతకు సువర్ణావకాశం నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా నిలిచే భారీ జాబ్ మేళా పాలకొండలో జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా…
బెంగళూరుకు చెందిన ‘వాటర్ ఫర్ వాయిస్ లెస్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఆలోచనను కార్యరూపం దాల్చింది. చిన్న చర్యతో పెద్ద మార్పు తీసుకురావచ్చని నిరూపిస్తూ, జంతువులు మరియు పక్షులకు తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. 2015లో సన్నీ హస్తిమల్ స్థాపించిన ఈ సంస్థ, దాహం తీర్చండి.. ప్రాణాలను కాపాడండి అనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్ నీటి పాత్రలను పంపిణీ చేసింది. ఈ నీటి పాత్రలు…
ఏపీ వ్యాప్తంగా భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.మే మాసం రావకముందే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 45 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది,గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి నెలకొన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.అంతకుమించి ఏపీలో విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి,…
విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న తుంగ్లాం రైల్వే బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు స్లాబ్ కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. Source link
Last Updated:Apr 26, 2026 3:56 PM IST ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, రాబోయే రోజుల్లో 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక, వైద్యులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు + ఏపీలో రోడ్లపైకి రాకండి ఈఉష్ణోగ్రతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ అంతటా భానుడు తన ప్రతాపాన్ని క్రమంగా పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మే నెల ఇంకా రాకముందే రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన…
విశాఖపట్నం: వడ్లపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆటో నగర్ నుండి దువ్వాడకు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్ర
తిరుపతిలో డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు తగ్గిపోవడంతో, డీజిల్ అందుబాటులో ఉన్న కొద్దిమంది పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే ట్రక్కులు, కార్లు, ఆటోలు, ఇతర వాణిజ్య వాహనాలు క్యూలలో నిలబడటం వల్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. డీజిల్ దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో ప్రజలు ముందుగానే నిల్వ చేసుకోవాలని ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి మరింత…
Last Updated:Apr 26, 2026 1:31 PM IST తిరుపతిలో డీజిల్ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, సరఫరా ఆలస్యం, ధరల పెరుగుదలతో వాణిజ్య వాహనాలు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు + డీజిల్ కొరతతో తిరుపతిలో బంకుల వద్ద భారీ క్యూలు..! తిరుపతిలో డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు తగ్గిపోవడంతో, డీజిల్ అందుబాటులో ఉన్న కొద్దిమంది పెట్రోల్ బంకుల…
కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం తన కుటుంబంతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#lmurugan #tirumalatemple #tirumala Source link