Buddhist Ruins | ఆ కొండపై బయటపడ్డ బౌద్ధుల ఆనవాళ్లు |

Last Updated: Apr 27, 2026, 14:21 IST ఏపీలో అనేక ప్రాంతాల్లో బౌద్ధుల ఆనవాలు,బౌద్ధుల కట్టడాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటికే ఆ జిల్లాలో ఒక ప్రాంతంలో బయటపడిన బౌద్ధుల ఆనవాళ్లు బౌద్ధుల కట్టడాలతో ఆ ప్రాంతం బౌద్ధులకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు, తాజాగా అదే జిల్లాలో ఒక కొండపై బౌద్ధుల గృహాలు బయటపడ్డాయి, ఎక్కువగా గృహలు బౌద్ధులు జీవించేవారిని వీటి బట్టి అర్థమవుతుంది,అదే విధంగా బౌద్ధుల స్తూపాలు నాలుగు ద్వారాలతో కూడిన కట్టడాలు ఆనాటి ఇటుకలు…

Read More

బెంగాల్‌లో రేపు పోలింగ్

రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫలితంగా రాజకీయ పార్టీల మైకులు మూగబో యాయి. చివరి వరకు ప్రధాన పార్టీలు ప్రచార సభలతో హోరెత్తించాయి. అనేక హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈనెల 29న రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా మÖడు కోట్ల ఇరవై ఒక్క లక్షల డెబ్బై మÖడు…

Read More

Nellore Collectors Inspections at Petrol Bunks | పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసిన కలెక్టర్

ఆంధ్రప్రదేశ్: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పెట్రోల్ పంపులను తనిఖీ చేశారు. ఇంధన కొరత లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని ఆయన అన్నారు. Source link

Read More

బంకులు వెలవెల

. తీరని డీజిల్, పెట్రోల్ వెతలు. కొనసాగుతున్న ‘నో స్టాక’ బోర్డులు. బారులు తీరుతున్న వాహనాలు. ఫలితమివ్వని సీఎం సమీక్షలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. అరకొర సరఫరాతో వాహన దారులతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల ఎదుట చిన్నా పెద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపిస్తున్నాయి. డీజిల్ కొరతతో కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంత రైతాంగం సహా రాయలసీమ నిమ్మ పంట రైతులు కూడా విలవిల…

Read More

Petrol Shortage in Andhra Pradesh | “నో స్టాక్” బోర్డులతో ఏపీ బంకులు ఖాళీ..కిలోమీటర్ల మేర క్యూ! |

Last Updated: Apr 27, 2026, 16:21 IST ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 420కి పైగా బంకులు మూతపడగా, విజయవాడలో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ధరలు పెరుగుతాయన్న భయంతో జనం బంకులకు పోటెత్తారు. విజయవాడలోని ఆటోనగర్, బెంజిసర్కిల్, ఎంజీ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్టాక్ తక్కువగా ఉండటంతో బంకు నిర్వాహకులు రేషనింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు…

Read More

పెట్రోల్ ఇస్తారా? చస్తారా?

. తిరుపతిలో సీపీఐ నేతల వినూత్న నిరసన. హాజరైన నారాయణ, ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: ఏపీలో పెట్రోలు, డీజిల్ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషను ఛైర్మన్ డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండు చేశారు. తిరుపతిలో సోమవారం సీపీఐ నేతలతో కలసి పెట్రోలు బంకుల వద్ద వారు నిరసన తెలిపారు. అంతకు మునుపు నగరంలోని వైఎసఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డులోని పెట్రోలు బంకు వరకు పెట్రోలు లేని…

Read More

ఏయూ శతాబ్ది వేడుకల్లో సీఎం సందేశం.. యువత ఉద్యోగాలు ఇవ్వగల స్థాయికి ఎదగాలి..! Andhra University centenary celebrations | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 10:56 PM IST విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్క్ సెంటర్ ప్రారంభం, 500 కోట్లు ప్రకటించి ఏయూను టాప్ ర్యాంక్ లక్ష్యంగా చెప్పారు News18 విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా సమాజాన్ని ప్రభావితం…

Read More

సంక్షేమ పథకాలకు తూట్లు – Visalaandhra

లక్షలాది కార్మికుల ఉపాధికి గండిమహిళా బిల్లు పేరిట రాజ్యాంగాన్ని మార్చే కుట్ర . మోదీ సర్కారుపై నిప్పులుచెరిగిన అమర్‌జిత్ కౌర్. సంఘటిత పోరాటాలే సమస్యలకు పరిష్కారమని వెల్లడి. ఇప్పటికైనా చంద్రబాబు, నితీశ్ కళ్లు తెరవాలని హితవు విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: దేశంలో అట్టడుగు వర్గాలు లబ్ధి పొందుతున్న సంక్షేమ పథకాలకు క్రమంగా కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోందని ఏఐటీయÖసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాల అమల నుంచి కేంద్రం తప్పుకోవాలని భావిస్తోందని చెప్పారు….

Read More

Astrology: లక్ష్మీ కటాక్షం ఉన్న 4 రాశులు ఇవే.. ఒక అడ్డంకి దాటితే రాజభోగాలే..!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం వృషభ, కన్యా, వృశ్చిక, మకర రాశి వారు ప్రత్యేక ఆలోచన, ప్లానింగ్, రిస్క్, క్రమశిక్షణతో భారీ సంపద, స్థిర ఆర్థిక స్థితి సాధిస్తారని చెబుతున్నారు Source link

Read More

యూఏఈకి ఇజ్రాయిల్ ‘ఐరన్ డోమ’

అబుదాబి: ఇజ్రాయిల్ తన ప్రధాన రక్షణ వ్యవస్థ ఐరన్ డ్రోమ్ వ్యవస్థను మొదటిసారి విదేశాలకు పంపించింది. ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు సైనిక సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పంపించింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇతర ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా యూఏఈపై నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులను యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో అడ్డుకుంది. కానీ కొన్ని ఇరాన్ ఆయుధాలు కీలక…

Read More