సజ్జలదిన్నెలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

11 మంది అరెస్ట్.. నగదు, సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాధీనం విశాలాంధ్ర-తాడిపత్రి: మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.44,820 నగదు, 7 సెల్‌ఫోన్లు, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి…

Read More

నీట్ పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ

వైద్య విద్య జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ) 2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలపై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. దాదాపు 22 లక్షలమంది నీట్ పరీక్షను రాశారని గుర్తు చేశారు. ఆ విద్యార్థులు పడిన కష్టాన్ని, వారి కలలను బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ ఛిన్నాభిన్నం చేసిందని ఆయన ఃఎక్స్ః వేదికగా మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దయిందని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల కఠోర శ్రమ,…

Read More

ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో…

Read More

గ్రూప్ వన్ అధికారికి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ మేనేజర్ హోదాకు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన కే సాయి గౌతమ్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ మేనేజర్ హోదాలో ఎంపికయ్యారు. వీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రూప్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి బీటెక్, ఎంటెక్ గోల్డ్…

Read More

వీరికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్

10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్ కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది 2015 నుంచి ఉన్న రూలే అయినప్పటికీ, ఇప్పటివరకు వినియోగదారుల వ్యక్తిగత డిక్లరేషన్‌పై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నేరుగా పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కేవలం…

Read More

టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. పురపాలక నియామకాల కుంభకోణం కేసుకు సంబంధించి కోల్‌కతాలో సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సౌత్ దమ్‌దమ్ మున్సిపాలిటీలో డబ్బు తీసుకుని దాదాపు 150…

Read More

వీడిన రెండాకులు

రెండుగా చీలిన అన్నాడీఎంకేసీఎం విజయ్‌కు మద్దతు తెలిపిన షణ్ముగం వర్గం చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి అన్నాడీఎంకేలు అలజడి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామికి, షణ్ముగంనకు వర్గ పోరు మొదలైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు క్యాంపు రాజకీయాలకు దారితీసింది. 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం క్యాంపు రాజకీయాలు నడిపించారు. ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే…అప్ప్పుడు విజయ్ అందుకు సుముఖంగా లేరని తెలిసింది. అనంతరం…

Read More

మొదలైన ‘విజయ’ మార్క్ పాలన – Visalaandhra

సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీవీకే ప్రభుత్వంప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని ఆదేశాలు చెన్నై: తమిళనాడులో ఆదివారం విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. తొమ్మిది మంత్రులతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఏర్పడిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ 200 యÖనిట్ల లోపు ఉన్న గృహాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. రెండో రోజు మంగళవారం సంస్కరణల…

Read More

పాక్‌లో ఇరాన్ సైనిక విమానాలు! – Visalaandhra

అమెరికా మీడియాలో కథనాలు వాషింగ్టన్: ఇరాన్ సైనిక విమానాల విషయంలో ఓ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో ఉంచేందుకు పాక్ రహస్యంగా అనుమతించిందట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల ప్రకారం… ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు రావల్పిండిలోని…

Read More

కేంద్ర నిధులపై నిర్లక్ష్యం – Visalaandhra

. చేజారిన రూ.5,051 కోట్లు!. సాంకేతిక కారణాలతో రూ.828 కోట్ల బిల్లుల తిరస్కరణ. ఖజానా ఖాళీగా ఉన్నా… వచ్చిన నిధులు వాడుకోవడంలో అధికారుల వైఫల్యం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోసే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంలో యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆర్థిక శాఖ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న 79 కేంద్ర పథకాల తీరుతెన్నులపై విస్తుపోయే నిజాలను ఆ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) కేంద్రం కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.5,051…

Read More