మోదీ వ్యాఖ్యల దుమారం… స్టాక్ మార్కెట్లు ఢమాల్

పసిడి షేర్లు పతనంముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. శాంతి ఒప్పందానికి ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడం, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి కారణాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికితోడు ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని పొదుపు చర్యలు దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టపోగా… నిఫ్టీ 23,850 దిగువన…

Read More

పోలవరం పూర్తికినిధులివ్వండి

. విభజనాంశాలు, పెండింగ్ ప్రాజెక్టులు అమలు చేయండి. కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు అమిత్ షా, పాటిల్‌తో సీఎం భేటీ. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతమని వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేంద్ర హోం…

Read More

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం

. సెప్టెంబర్ 28న ‘చలో దిల్లీ’. ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయం. వెల్లడించిన డి.రాజా న్యూదిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని bన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం పూరించింది. మోదీ సర్కారు విధానాలను ఎడగడుతూ భారీ ఎత్తున దేశవ్యాప్త నిరసనలకు పూనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు…

Read More

బీజేపీ ‘రిటర్న్ గిఫ్్ట‌‘

బెంగాల్ సీఎస్‌గా సీఈసీ మనోజ్‌కుమార్ అగర్వాల్ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థగా వ్యవహరించిందని…ఎసఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. వీటికి బలం చేకూరుస్తూ తాజాగా సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం…బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) మనోజ్ కుమార్ అగర్వాల్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

Read More

హాకీ క్రీడలు 75 వసంతాలపై ముమ్మర ఏర్పాట్లు.. సూర్య ప్రకాష్

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మాంబా హాకీ అసోసియేషన్ ఏర్పాటు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకలను ముమ్మరంగా జరిపించుటకు అన్ని ఏర్పాట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధర్మవరంలో జరుగు 16వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ గూర్చి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సభ్యుల ద్వారా చర్చించడం జరిగిందని తెలిపారు….

Read More

యాడికి మండలంలో ఈదురుగాలుల బీభత్సం.. – Visalaandhra

యాడికి మండలంలో నేలకొరిగిన అరటి, నిమ్మ తోటలు కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు… విశాలాంధ్ర-యాడికి: యాడికి మండలంలోని లక్షుంపల్లె, కేశవరాయునిపేట, దైవాలమడుగు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.ముఖ్యంగా లక్షుంపల్లె గ్రామంలో విస్తారంగా సాగుచేసిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ తోటలు…

Read More

కారుణ్య నియామకాల కింద 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : జిల్లా కలెక్టర్

విశాలాంద్ర బ్యూరో ` కర్నూలు : కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగ విధులను…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా గల కోట మున్సిపల్ హైస్కూల్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు,…

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కేసును గంటలోనే చేధించిన….వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

ఆరుగురు నిందితులు అరెస్ట్- వారిపై రౌడీ షీటర్ నమోదు భూ వివాదమే కిడ్నాప్‌కు కారణం : ఇంచార్జ్ డీఎస్పీ నరసింగప్ప ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసిన ఆరుగురు అదుపులోకి కుంటిమద్ది సమీపంలో నిందితులను పట్టుకున్న పోలీసులు ప్రామిసరీ నోట్లు, సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ను ఎస్సై ఉమాదేవినీ , పోలీసు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ నర్సింగప్ప. విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈనెల 8వ తేదీ న…

Read More

కోచింగ్ క్యాంప్ కు ధర్మవరం బాలికఎంపిక

ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; జాతీయ సాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు కోచింగ్ క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి ఎంపిక కావడం జరిగిందని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే మే 22 నుండి మే 28 వరకు పాండిచ్చేరి రాష్ట్రంలో జరిగే 76 వ నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్…

Read More