షరతులు అంగీకారమేనా లేక…

అమెరికాకు ఇరాన్ ప్రశ్నతెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో శాంతి చర్చల్లో పురోగతి కోసం ఇరాన్ తన వంతు ప్రయత్నం కొనసాగుతోంది. ఇప్పటికే 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే అవి తనకు నచ్చలేదని, తాము చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో తెహ్రాన్ తీవ్రంగా స్పందించారు. తాము పెట్టిన షరతులకు ఒప్ప్పుకుంటారా లేక ఓటమిని అంగీకరిస్తారా అంటూ అమెరికాకు సవాల్…

Read More

పాక్‌లో ఆత్మాహుతి: 8 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా పరిధి లక్కీ మార్వాట్ జిల్లాలో ఆత్మాహుతి దాడి మంగళవారం జరిగింది. పేలుడు పదార్థాలతో నిండివున్న వాహనాన్ని డిటోనేట్ చేయడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. సైనిక కదలికలు ఉన్నప్పటికీ ఆత్మాహుతి దాడి జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు పదార్థాలతో ఉన్న ఆటో ఒకటి నౌరంగ్ బజార్‌లోని ఫట్టాక్ చౌక్ దూసుకొచ్చి పేలిపోయిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళా అధికారి సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు…

Read More

రష్యాకు యుద్ధం ఆపాలని లేదు: జెలెన్‌స్కీ

కీవ్: రష్యాకు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. నాలుగేళ్లకుపైగా రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధంలో భారీగా ప్రాణఆస్థి నష్టం సంభవించిన విషయం విదితమే. శాశ్వత కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలపునిచ్చారు. కానీ ఈ రెండు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇదే క్రమంలో భవిష్యత్ దాడులకు సిద్ధమవుతున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. మంగళవారం దాడులు కొనసాగినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ…

Read More

పాక్‌లో ఇరాన్ విమానాల రహస్య పార్కింగ్?

న్యూయార్క్: ఇరాన్`అమెరికా మధ్య యుద్ధం వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నేపథ్యంలో తెహ్రాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో పార్కింగ్ చేసేందుకు ఇస్లామాబాద్ అనుమతి ఇచ్చినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ లో నిలిపి ఉంచినట్లు వెల్లడించింది. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130తో సహా అనేక విమానాలు పార్కింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక…

Read More

నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ

నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు….

Read More

తప్పులు మోదీవి, భారం జనం మీద

వాస్తవాలు తెలిసినా అంగీకరించకపోవడం, నిరాకరించడం మోసగించడమే. అసత్యం చెప్పడంలో ట్రంప్ మినహా మోదీని మించిన వారెవరూ లేరు. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇస్రాయెల్ యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా పెట్రోల్, డీసెల్, గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ వాస్తవాన్ని నిరాకరిస్తూ వచ్చారు. మనకు ఇబ్బంది ఏమీ లేదని నమ్మబలికారు. మన దగ్గర గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని బూటకపు భరోసా…

Read More

మనీ…మనీ…

చింతపట్ల సుదర్శన్ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ పరవశించిపోయేట్టు, పరవశంగా కళ్లుమూసుకుంది డాగీ రోడ్డు మీద దొరికిన బ్రెడ్డు తింటూ. ఉన్నటుండి ఏదో వస్తువు వెన్ను మీద దభీమని పడ్డంతో ఉలిక్కి పడి రోడ్డుకు మరోవైపు పరుగెత్తి నిలబడి చూసింది. తనను అటాక్ చేసిన ‘టెర్రరిస్టు’ ఎవరా అని. తను ఇందాక నిలబడిన చోట ఓ వస్తువు ఎండకి మెరుస్తున్నది. ఏంటో వెళ్లి చూస్తే పోయేదేముంది అనుకుని చుట్టూ ఓ లుక్కు వేసి వెళ్లింది. రోడ్డు…

Read More

జూన్ 2న ఆదిలాబాద్‌లోఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం

. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర…

Read More

మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాహమ్మద్ అలీ

విశాలాంధ్ర తనకల్లు : వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాఎన్నికయ్యారు.వైయస్సార్ పార్టీకి ముందు నుండి మైనార్టీ పరంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ కి ఈ పదవి దక్కడం సంతోషించదగ్గ విషయమని వైసిపి మండల సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి తదితరులు దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. పదవి చేపట్టిన మహమ్మద్ అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పదవి ఇవ్వడ వలన ఇంకా…

Read More

ట్రంప్‌కు సరేండర్ అయిన మోడీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : నరేంద్రమోడీ అమెరికా అద్యక్షుడు ఏది చేపితే అది సరే అంటు అయనకు సరెండర్ అయ్యారని, దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ,దేశాన్ని అప్పులపాలు చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీఆర్ భవన్‌లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలన నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చినపుడు కరోన సమయం వలే వర్క్‌ఫర్ ీVAం చేయాలని,పెట్రోల్, డీజీల్, గ్యాస్‌వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గమన్నారు….

Read More