నిరుపేదలకు గొడుగులు,పాదరక్షలు పంపిణీ
విశాలాంధ్ర – కడియం : సమాజంలో కష్టాలలో ఉన్నవారికి తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి అన్నారు. మండు వేసవిలో రోడ్లపై జీవనం సాగిస్తున్న నిరుపేదలు, నిరాశ్రయులు, యాచకుల కష్టాలను గుర్తించి చిరు సేవా సమితి తరపున పాదరక్షలు గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుంచి గోదావరి బండ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు నివసిస్తున్న బాధితులకు పంపిణీ చేసినట్లు…


