భూములను నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్టపరిహారం అందించండి..
ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టంపల్లి తాండ గ్రామం వద్ద జరుగుతున్న జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములను నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ముదిగుబ్బ,బుక్కపట్నం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించడంలో…


