పేదల ఇంటి పట్టాలపై అక్రమాల ఆరోపణలు…

భూస్వాములకు కేటాయించిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి… 94వ సర్వేలో ఇచ్చిన పట్టాలపై సమగ్ర విచారణ జరపాలి విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : పేదలకు అందాల్సిన ఇంటి పట్టాలు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని, భూములు కలిగిన భూస్వాములకు సైతం ప్రభుత్వ ఇంటి స్థలాలు కేటాయించడం తీవ్రమైన అక్రమమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా…

Read More

పని భారం భరించలేక విలవిల్లాడుతున్న వీఆర్వోలు..

వారాంతపు సెలవులు లేకుండా విధులు.. ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు….. విశాలాంధ్ర – నార్పల(అనంతపురం జిల్లా): పెరుగుతున్న పని భారం, సెలవులు లేకుండా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ మండలంలోని వీఆర్వోలు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. విధుల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా వీఆర్వో శివరాం మాట్లాడుతూ, ఇటీవల కర్నూలు జిల్లాలో ఓ వీఆర్వో…

Read More

ప్రతి ఒక్కరూ అన్ని కళలయందు అభ్యసన ఉండాలి

నాట్య శిక్షణ కార్యక్రమ ముఖ్య అతిథులు ముగిసిన వేసవి నాట్య శిక్షణ కార్యక్రమం.. విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్య కళా కేంద్రం వేసవి కాలము యందు వేసవి నాట్య శిక్షణ కార్యక్రమాన్ని గురువు ఆర్ మానస నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని సాంస్కృతిక మండలిలో వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సంకారపు జయ శ్రీ, మున్సిపల్ కమిషనర్ వెంకట…

Read More

కానిస్టేబుల్ మసూద్ వలి ఘన సత్కారం..

అనంతపురం ట్రాఫిక్ పోలీసుగా బదిలీ.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మసూద్ వలి అనంతపురం ట్రాఫిక్ పోలీస్ విభాగానికి బదిలీ అయ్యారు.గత ఐదున్నర సంవత్సరాలుగా నార్పల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన మసూద్ వలి తన సేవా కాలంలో క్రమశిక్షణతో పాటు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు సహకారం, అలాగే స్టేషన్ పనుల్లో సమర్థవంతంగా…

Read More

పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం – Visalaandhra

: డీ ఎం.హెచ్.ఓ విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పొగాకు పదార్థాల వినియోగం హానికరం అని డీ ఎం.హెచ్.ఓ. డా. ఈ. బి. దేవి తెలిపారు. ప్రపంచ పొగాకు దినోత్సవ మాసోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వలన నోటి క్యాన్సరు, గుండె సంబంధిత…

Read More

ఘనంగా జరిగిన ప్రపంచ సైకిల్ దినోత్సవం

విశాలాంధ్ర ధర్మవరం;;ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఆదివారం ప్రపంచ సైకిల్ దినోత్సవo సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు, శ్రీ సత్య సాయి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యములో ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ నగర్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు.ముఖ్య అతిధిగా సీనియర్ హాకి కోచ్ యస్. హస్సైన్” ఆకుపచ్చ జండా ఊపి సైకిల్ రాలిని ప్రారంబించారు. అనంతరం సైకిల్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత…

Read More

14న ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. రోటరీ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోట పురపాలక పాఠశాల ఆవరణములో జూన్ 14వ తేదీ ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్లబ్బు అధ్యక్షులు నాగభూషణం, కార్యదర్శి విజయభాస్కర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరా కరపత్రాలను సాంస్కృతిక మండల కార్యాలయంలో విడుదల చేశామన్నారు. బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆపరేషన్లు, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. కావున ధర్మవరం పట్టణ, గ్రామీణ…

Read More

ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్..

ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్్ణ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దాదాపు 1986 నుంచి వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని ఈ సరికొత్త వ్యవస్థతో పూర్తిగా మార్చేయనుంది. ఈ సరికొత్త అప్‌గ్రేడ్ వల్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే…

Read More

ఇరాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచన

ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే దేశం విడిచి రావాలని విజ్ఞప్తిఇరాన్‌పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్ణయంపశ్చిమాసియాలో తాజా పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తంపశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వచ్చేయాలని తన పౌరులకు నేడు మరోసారి సూచించింది. ఈ మేరకు టెహరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల…

Read More

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఈరోజు ఉదయం సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు పొరుగున ఉన్న ఇండోనేషియాలోని కొన్ని తీర ప్రాంతాలకు కూడా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 7:37 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ భూకంపం…

Read More