ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

విశాలాంధ్ర – పుట్టపర్తి: ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, పింఛన్లు, గృహాలు, తాగునీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సుమారు 26 వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.ప్రతి…

Read More

వైఎస్ఆర్సిపి నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు అనారోగ్యంగా ఉండటంతో సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే కేసిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందులో సిద్దయ్య గుర్తుకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సదా వల్ల ప్రమాదవశాత్తు గాయపడడంతో, ఓదార్పు చేశారు. అదేవిధంగా పట్టణంలోని ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్ అనారోగ్యంతో బాధపడుతున్న వారి స్వగ్నానికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా శివరామ నగర్ ఓ చెందిన చందమూరి రాజగోపాల రెడ్డి తండ్రి అనారోగ్యంతో…

Read More

క్రాకోచ్‌ జనతా పార్టీ నిరసనపై పిల్..తక్షణ విచారణకు ఢిల్లీ హైకోర్టు నో

దేశరాజధాని న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమం అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌పై తక్షణ విచారణకు హైకోర్టు నిరాకరించింది. జూన్ 6న కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవ్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో పబ్లిక్…

Read More

ఐరాస భద్రతా మండలి నుండి పాకిస్తాన్ ఔట్.. ఐదు కొత్త దేశాల ఎంట్రీ

ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరితో ముగియనుంది.తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల ప్రకారం పాకిస్తాన్‌తో పాటు మరో నాలుగు దేశాలు తమ తాత్కాలిక సభ్యత్వాన్ని కోల్పోనున్నాయి. వాటి స్థానాల్లో ఐదు కొత్త దేశాలు 2027-28 కాలానికి భద్రతా మండలిలో చేరనున్నాయి. ఐరాస తాత్కాలిక సభ్య దేశాల ఎంపిక కోసం జూన్ 3న ఓటింగ్ నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు సభ్యత్వాన్ని దక్కించుకోగా, కిర్గిస్తాన్…

Read More

పెద్దపులి టెన్షన్… పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులిగండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులుపోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గిరిజన గ్రామాలను ఇప్పుడు ఒక పెద్దపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెం పరిసర ప్రాంతాల్లోనే పులి కదలికలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అధికారికంగా గుర్తించారు.ఈ పెద్దపులి మెడకు ఇప్పటికే ఒక రేడియో కాలర్ అమర్చి…

Read More

విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం…

విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసువారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానంఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా పుణ్యక్షేత్రమైన వారణాసికి విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు…

Read More

నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా

మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ చొరవతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మంగళగిరి పట్టణంలోని వీజే జూనియర్ కాలేజీలో నేడు (జూన్ 5) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ జాబ్ మేళా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 950కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు….

Read More

త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్

వాషింగ్టన్: త్వరలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు మంచి మిత్రుడని చెప్ప్పుకొచ్చారు. భారత్‌లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన పూర్తైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తుది దశ చర్చల కోసం వచ్చిన యూఎస్ బృందం భారత అధికారులతో నాలుగు రోజుల (జూన్ 1-4)…

Read More

రాజ్యసభ సీట్లపైకసరత్తు కొలిక్కి – Visalaandhra

రెండేళ్ల పాలన, ఎసఐఆర్‌పై ఎన్డీయే చర్చరాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వ తేదీతో ముగియనుంది. మÖడు రోజులే మిగిలివుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠత ఎక్కువైంది. ఇదే క్రమంలో కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. రాజ్యసభ సీట్లు, రాష్ట్రంలో ప్రారంభమైన ఎసఐఆర్ నిర్వహణ, ఓటర్ల నమోదులో తీసుకోవల్సిన జాగ్రత్తలు, రెండేళ్ల పాలన పూర్తిపై ప్రజల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అభ్యర్థుల…

Read More

కృష్ణాతీరంలో అమరావతి ‘ఐ’ – Visalaandhra

. లండన్ తరహాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి. జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు. అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు. కొత్తగా ఏపీ విమానయాన పాలసీ`2026. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఓ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంగ్లాండ్‌లోని ‘లండన్…

Read More