Heat Effect: 6 వేల విద్యార్థుల మెగా కోలాటం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..? |

Last Updated:Apr 21, 2026 7:48 PM IST పార్వతిపురం మన్యం జిల్లాలో ఏప్రిల్ 22న జరగాల్సిన మెగా కోలాటం తీవ్ర ఎండల కారణంగా వాయిదా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం + తీవ్ర ఎండలతో  రేపు జరగబోయే మెగా కోలాటం వాయిదా పార్వతిపురం మన్యం జిల్లాలో భారీగా నిర్వహించాలనుకున్న “మెగా కోలాటం” ప్రదర్శనకు ఎండలు పెద్ద అడ్డంకిగా మారాయి. బుధవారం (ఏప్రిల్ 22) జరగాల్సిన ఈ వేడుకను తీవ్ర ఉష్ణోగ్రతల…

Read More

Astrology Tips: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం బాగుంటే చాలు.. ఎడారిలో ఉన్నా రాజభోగాలే..!

జ్యోతిష్యం ప్రకారం జాతకంలో గురు బలంగా ఉంటే సంపద, స్థిర ఆదాయం, గౌరవం లభిస్తాయని, బలహీన గురు కోసం గురువారం ఉపవాసం, పసుపు దుస్తులు, దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు Source link

Read More

Spiritual Power: ఈ స్వామిని కొలిస్తే మృత్యు దోషాలు పోతాయట.. అఖండ దీపంతో అద్భుతాలు..! Abhishtada Mrutyunjayeshwara Swamy temple. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 21, 2026 6:20 PM IST అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో వైశాఖంలో 13 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అఖండ దీపారాధన, విశేష ధ్వజస్తంభం భక్తులను ఆకర్షిస్తున్నాయి + title=ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! /> ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బజారు వీధిలో వెలసిన అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం భక్తుల…

Read More

Tiger Terror: గోదావరిని పిల్ల కాలువలా ఈదేస్తోంది.. మళ్ళీ తూర్పులోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి.. ఎవరిపై దాడి చేసిందంటే..!

గోదావరి పరివాహకంలో ఐదు నెలలుగా సంచరిస్తున్న పెద్దపులి మళ్లీ దేవీపట్నం గానుగుల గంధి వద్ద ఆవుపై దాడి, రంపచోడవరం అటవీ శాఖ నిఘా కట్టుదిట్టం, గిరిజనులు భయంతో ఆందోళన Source link

Read More

Car Rental Scam: ఎక్కువ రెంట్ ఇస్తానంటూ కార్లతో మాయం.. కొత్త తరహా స్కామ్ చేసిన కేటుగాడు | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 21, 2026 3:42 PM IST డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే ట్రావెల్స్ యజమానులు ఇందుకు తక్కువ ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి మోసమే ఒకటి జరిగింది. కార్లను బాడుగకు తీసుకుని EMI చెల్లిస్తానని చెప్పి ఊడయిస్తున్న వ్యక్తి  డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే…

Read More

Mega job mela: విశాఖలో మెగా జాబ్ మేళా.. 500+ ఉద్యోగాలు, రూ.40,000 వరకు జీతం..!

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏప్రిల్ 22న మెగా జాబ్ మేళా, TVS సుందరం ఫాస్టెనర్స్, ముత్తూట్ ఫైనాన్స్, కియా ఇండియా, ఫాక్స్కాన్ తదితర కంపెనీల్లో 500కు పైగా ఉద్యోగాలు Source link

Read More

Godavari New Rail Bridge: గోదావరిపై విశాఖ వరకు రైల్వే ఫోర్త్ లైన్ కనెక్టివిటీ.. రూ.10 కోట్ల నిధులతో చకచక పనులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 21, 2026 1:48 PM IST Godavari New Rail Bridge: రాజమండ్రి గోదావరిపై నుంచి మరో రెండు లైన్లతో కూడిన రైల్వే బ్రిడ్జిలు రానున్నాయి. ఒక్క గోదావరి పైనే కాదు దాదాపు 6 జిల్లాలను అనుసంధానం చేస్తూ ఈ నాలుగు లైన్ల రైల్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వే సర్వం సిద్ధం చేసింది. + Godavari new rail bridge Godavari New Rail Bridge: రాజమండ్రి…

Read More

Agriculture News: సమ్మర్‌లో ఈ కూరగాయలను పండించండి.. కేవలం 40 రోజుల్లోనే రైతులు ఆదాయం పొందవచ్చు |

Last Updated:Apr 21, 2026 1:11 PM IST Agriculture News: వేసవి కాలంలో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించడానికి స్వల్పకాలిక కూరగాయలను సాగు చేయవచ్చు. ఈ కూరగాయలు కేవలం 40 రోజుల్లోనే పక్వానికి వచ్చి, మార్కెట్లో మంచి ధరలను పొందుతాయి. సరైన విత్తన ఎంపిక, సకాలంలో నీటిపారుదల , సమతుల్య ఎరువుల వాడకం ఉత్పత్తిని పెంచుతాయి. ఈ వ్యవసాయ పద్ధతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభదాయకంగా నిరూపించబడుతోంది. Source link

Read More

Rice Storage Tips: మీ ఇంట్లో బియ్యం నిల్వ పెట్టుకున్నారా.. ఇలా చేస్తే ఎన్నేళ్లైనా పురుగులు పట్టవు |

Last Updated:Apr 21, 2026 12:17 PM IST Rice Storage Tips: బియ్యంలో పురుగులు, కీటకాల గురించిన ఆందోళనకు గురయ్యే వారికి ఇదో మంచి వార్త. ఇకపై అలాంటి సమస్య ఉండకూడదంటే ఇంట్లో నిల్వ చేసుకున్న బియ్యంలో పురుగులు, బూజు పట్టకుండా వీటిని ఉపయోగిస్తే చాలు అని 75 ఏళ్ల రైతు దేశీయ పద్ధతిని చూపించారు. Source link

Read More

Anna Canteen: ఏపీ పేదలకు భారీ శుభవార్త.. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 9:01 AM IST Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజూ 2.10 లక్షల మందికి రూ.5కే భోజనం అందిస్తున్న సర్కార్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 15న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్న…

Read More