మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.

తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…

Read More

Strong Leafy Vegetables: ఆకు కూరల్లో తోపు ఇదే.. వారానికి 3 రోజులు తింటే ఆ విషయంలో ఢోకా ఉండదంతే

Leafy Vegetables: ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివి. ఏ వయసు వారికైనా డాక్టర్లు, న్యూట్రిషన్స్ ఇచ్చే సలహా ఇదే. అందుకే వారంలో కనీసం రెండు మూడు రకాల ఆకు కూరలతో భోజనం చేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుందంటారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఈ వెజిటెబుల్ డైట్‌లో ఆకు కూరలు చేర్చుకోమని మరీ ముఖ్యంగా పొన్నగంటి కూర అయితే చాలా మంచిది. Source link

Read More

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి.. విశాఖలో జనసేన శ్రేణుల ప్రత్యేక పూజలు, హోమాలు..! Pawan Kalyan health. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 22, 2026 2:45 PM IST పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం విశాఖపట్నంలో జనసేన నేతలు, వీర మహిళలు సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు, శస్త్రచికిత్స విజయవంతం, పూర్తి కోలుకోవాలనే ప్రార్థనలు + ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని విశాఖలో ప్రత్యేక పూజలు ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షతో విశాఖపట్నంలో భక్తి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

Read More

Road Accident: ఇంకో 30 కిలోమీటర్లు వెళ్తే ఇల్లు చేరేవారు.. కానీ అంతలోనే విధి వంచించింది.. ముగ్గురు మృతి..! East Godavari road accident. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 22, 2026 2:30 PM IST తూర్పుగోదావరిలో నల్లజర్ల దగ్గర వీరవల్లి టోల్‌గేట్ వద్ద కారు 500 మీటర్ల బోర్డును ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన చాపర్ల రాజు సహా ముగ్గురు మృతి, ఒకరు తీవ్ర గాయాలు + ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి ఒక క్షణం నిద్రమత్తు.. జీవితాంతం మిగిలే విషాదంగా మారింది. గమ్యానికి చేరడానికి ఇంకో కొద్ది దూరమే మిగిలి ఉండగా, ఒక చిన్న నిర్లక్ష్యం ఒకే కుటుంబాన్ని…

Read More

Miracle Fertility Well: మహావిష్ణు నాభి నుండి పుట్టిన బావి ఇది.. పిల్లలు లేని వాళ్లు, పెళ్లి కాని వాళ్లు ఈ నీళ్లతో స్నానం చేస్తే శుభం |

2000 సంవత్సరాల కిందటి నాటి ఈ బొటని బావిలో స్నానం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ముఖ్యంగా విద్య, ఉద్యోగం వంటి సమస్యలు ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చిన ఈ బొటన బావిలో స్నానం చేయడం ద్వారా వారి సమస్యలు తొలగిపోయినట్లుగా చెబుతున్నారు. స్వయంగా దేవతలే ఇక్కడ అక్షరాలు రాసినట్లుగా అద్భుతమైన చరిత్ర ఉంది. ఇంతకీ ఈ దివ్యస్తలంగా భావించే బొటన బావి, ఆలయం…

Read More

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati |

భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…

Read More

World Earth Day: బాదంపప్పు బద్దపై ‘భూమాత క్షోభ’.. ధరిత్రి దినోత్సవం వేళ నంద్యాల కళాకారుడి అద్భుత సృజన! |

Last Updated:Apr 22, 2026 10:40 AM IST నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బాదంపప్పుపై 40 సూక్ష్మ చిత్రాలతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు + ఏప్రిల్ 22 న ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే ) నంద్యాల జిల్లాకు చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అందించిన ఈ అద్భుత కళాఖండం సమాజానికి ఒక హెచ్చరిక. కేవలం…

Read More

Earth Day: గంటలో 40 మైక్రో పెయింటింగ్స్.. నంద్యాల కళాకారుడి అద్భుతం..!

నంద్యాల కళాకారుడు చింతలపల్లె కోటేష్ ఎర్త్ డే సందర్భంగా బాదం పప్పుపై 40 సూక్ష్మ చిత్రాలు వేశారు, పర్యావరణ పరిరక్షణ నీటి సంరక్షణకు పిలుపునిచ్చారు Source link

Read More

Heat Alert: ఆ జిల్లాకు ‘హీట్’ అలర్ట్.. 54 డిగ్రీల వరకు ఎండలు.. 15 మండలాలు ‘డేంజర్ జోన్’లో! |

హీట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 54 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండే ఈ పరిస్థితులు వడదెబ్బలు, డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, శరీరంలో నీరసం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. డేంజర్ కేటగిరీలో ఉన్న మండలాలుగా కురుపాం, గుమ్మలక్ష్మిపురం,…

Read More

Marriage Tragedy: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిన యువకుడు.. యువతి చేసిన పనికి అందరూ షాక్.. | కడప వార్తలు (Kadapa News)

Last Updated:Apr 22, 2026 7:05 AM IST కడపలో గోల్డ్ మెడలిస్ట్ ఎమ్మెస్సీ యువతి రెహానా, ప్రొద్దుటూరు యువకుడు షాజహాన్ నిశ్చితార్థం తర్వాత అతని మానసిక వేధింపులతో ఆత్మహత్య, పోలీసు కేసు నమోదు News18 పెళ్లంటే నూరేళ్లు పంట అంటారు పెద్దలు.. కానీ పెళ్లికి ముందే ఆ పంట బూడిదై పోయింది.. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతిని నట్టేట ముంచేశాడు ఆ యువకుడు.. నేటి ఆధునిక కాలంలో…

Read More