Telugu Live News: తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు: ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Live News Today: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్లో జరిగిన ఫాంహౌస్ పార్టీకి హాజరైన సందర్భంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. పోలీసులు బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి పుట్టా సుధాకర్ స్పందించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మహేష్కు 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, అప్పట్లో పెద్ద స్టెంట్ కూడా…


