Rain Alert for Andhra Pradesh | ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.#aprains #farmers #apweather Source link

Read More

Rain Alert: మరో 5 రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!  | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 5:34 PM IST Rain Alert: ఏపీలో రానున్న 5 రోజులు పాటు తేలికపాటి నుండి  ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు. + weather alert Rain Alert: ఏపీలో రానున్న 5 రోజులు పాటు తేలికపాటి నుండి  ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు….

Read More

యువతకు గుడ్ న్యూస్.. అనకాపల్లిలో లక్ష జాబ్స్.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన..! Arcelor Mittal Nippon Steel foundation in Nakkapalli one lakh jobs. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 10:33 PM IST ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపనతో అనకాపల్లి స్టీల్ సిటీగా, లక్ష ఉద్యోగాలు, భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ కొత్త పారిశ్రామిక దశలోకి. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి మరో భారీ మైలురాయి చేరింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా శంకుస్థాపన…

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కుప్పంలో మెగా జాబ్ మేళా.. 33 కంపెనీలు, రూ.35 వేల వరకు జీతం..! Kuppam mega job mela on March 25 33 companies. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 23, 2026 6:14 PM IST కుప్పం లో మార్చి 25 మెగా జాబ్ మేళా. APSSDC ఆధ్వర్యంలో 33 కంపెనీలు పాల్గొని చిత్తూరు నిరుద్యోగ యువతకు 13000 నుంచి 35000 జీతాలతో అవకాశాలు. 25 న కుప్పంలో  మెగా జాబ్ మేళా కానీ వీరు మాత్రమే అర్హులు నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒక్కసారి మీ ప్రతిభకు పదును పెడితే భవిష్యత్తులో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చిత్తూరు…

Read More

ఏపీలో ప్రతి ఇంటికి శుద్ధ నీరు.. 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన..! Andhra Pradesh municipal development. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 23, 2026 8:34 PM IST ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు, ప్రతి ఇంటికి శుద్ధ నీటి కొళాయిలు, ఆరు నెలల్లో మున్సిపాలిటీ ఎన్నికలు, పిఠాపురం సమస్యల పరిష్కారం. + రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి సమీక్షలో మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజలకు నేరుగా ఉపయోగపడే…

Read More

Top 10 News: ప్రపంచ నలుమూలల జరిగిన టాప్ టెన్ వార్తలు.. మీకోసమే

Top News:మార్చి 23 వార్తలు. టాప్ టెన్ వార్తలు మీకోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు ఈరోజు మీకోసమే. Source link

Read More

AP News: భారత్‌లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీలో.. అది స్టీల్ ప్లాంట్ కాదు స్టీల్ సిటీ: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:07 PM IST CM Chandrababu: రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఈ భారీ పరిశ్రమను కేవలం 20 నెలల్లోనే సాకారం చేసి చూపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేశ్‌ను ఆయన అభినందించారు. chandra babu…

Read More

విశాఖలో ఇనార్బిట్ మాల్ ప్రారంభం.. 320 బ్రాండ్లు, 10 వేల ఉద్యోగాలు..!Sarbananda Sonowal inaugurates Inorbit Mall in Visakha to boost growth. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 5:48 PM IST విశాఖపట్నం లో Inorbit Mall ను Sarbananda Sonowal ప్రారంభించారు. 1.4 million sq ft మాల్ లో 320 బ్రాండ్లు, 8 స్క్రీన్ మల్టీప్లెక్స్, 600 కోట్లు పెట్టుబడితో వేల ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్‌.. ఇన్ఆర్బిట్ మాల్‌ ప్రారంభించిన కేంద్ర మం విశాఖపట్నం నగరం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా గుర్తింపు పొందిన ఇనార్బిట్ మాల్‌ను కేంద్ర…

Read More

తిరుమలలో వసంతోత్సవాల సందడి.. మార్చి 30 నుంచి మూడు రోజులు వైభవంగా ఉత్సవాలు..! Tirumala Salakatla Vasantotsavams grand services cancelled. |

Last Updated:Mar 23, 2026 4:50 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా జరగనుంది. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసి కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. + తిరుమల సాలకట్ల వసంతోత్సవం ఎప్పుడంటే…!!! తిరుమల శ్రీవారి ఆలయంలో వసంత ఋతువు సందర్భంగా జరిగే సాలకట్ల వసంతోత్సవాలు ఈసారి మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ…

Read More

Chicken Prices Soar to ₹400 Per Kg | కొండెక్కిన కోడి ధర.. కిలో చికెన్ రూ.400 | #local18V

యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి?, ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు 200 నుంచి 250 వరకు ఉండే చికెన్ ధర గతవారం రోజులుగా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతుంది. ప్రస్తుతం హోల్సేల్ ధర 350 నుంచి 400 ఉండగా రిటైల్ 400 నుంచి ఆపై అమ్మకాలు నిర్వహిస్తున్నారు, దీంతో చికెన్ జోలికి…

Read More