సామాన్యుడిలా ప్రజల మధ్యకు.. కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు పనితీరుపై ప్రజల ప్రశంసలు! bandaru satyananda rao wins fourth time in kottapeta called god. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 29, 2026 6:18 PM IST అంబేద్కర్ కోనసీమ కొత్తపేటలో నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినయం, సేవతో ప్రజల మనసులు గెలుచుకుని, వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు + News18 ఏపీలో ఒక జిల్లా ఉంది… అక్కడ ప్రజలు మాత్రమే కాదు, నాయకులు సైతం ఒక ఎమ్మెల్యేను చూసి గర్వపడుతున్నారు. మా మంచి ఎమ్మెల్యే అని ప్రేమతో పిలుచుకుంటూ, ఆయన మా ఇంటి బిడ్డ అని పెద్దలు…

Read More

తిరుమలలో దివ్య వైభవం.. పద్మావతి-శ్రీనివాసుల పరిణయోత్సవం ఘన ముగింపు..! Tirumala Parinayotsavam |

Last Updated:Apr 29, 2026 9:39 PM IST తిరుమలలో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల మూడు రోజుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి, భారీగా భక్తులు పాల్గొన్నారు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు సహా అధికారులు హాజరు + News18 తిరుమలలో భక్తిరసాన్ని పరచిన శ్రీ పద్మావతి-శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిన ఈ దివ్యోత్సవాల చివరి రోజు మరింత విశేషంగా సాగింది. సాయంత్రం శ్రీవారి…

Read More

Today Top 10 News: రేవంత్ రెడ్డితో నాకు ఏ పంచాయతీ లేదు: కేటీఆర్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

అనంతపురంలో చీరల వ్యాపారంతో మహిళల మోసం; రంగమ్మ అనే మహిళ అరెస్టు.

అనంతపురం: చీరల వ్యాపారంలో మోసాలకు పాల్పడుతూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న హనీ ట్రాప్ ముఠా గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. రాణి కాసుల రంగమ్మ అలియాస్ చిన్ని నేతృత్వంలో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా పట్టుచీరల వ్యాపారం పేరుతో మహిళలను మోసం చేసి, వారి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల వివరాల ప్రకారం, ధర్మవరం, కంచి, బనారస్, మైసూర్ సిల్క్ వంటి ఖరీదైన…

Read More

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding |

Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…

Read More

నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతులు.. పర్యాటక హబ్‌గా మారనున్న పెద్ద చెరువు..! Narsipatnam tourism development. |

Last Updated:Apr 29, 2026 7:17 PM IST నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం, ట్యాంక్‌బండ్ తరహా చెరువు అభివృద్ధి, చంద్రబాబు నాయుడు ఆమోదంతో రోడ్లు, విగ్రహాలు, ఫౌంటెన్లు, లైటింగ్ పనులు వేగవంతం + News18 అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం త్వరలోనే ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా మారబోతోంది. సృష్టి క్షేత్రం పేరుతో 108 అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్…

Read More

108-Feet Shiva Parvati Statue in Narsipatnam | నర్సీపట్నంలో భారీ శివపార్వతుల విగ్రహం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు సిద్ధం చేస్తున్నారు. పర్యాటకంగా నర్సీపట్నం అభివృద్ధి చేసేందుకు ఈ 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. Source link

Read More

AP Government: స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం.. ఇతర శాఖలకు తరలింపు! |

Last Updated:Apr 29, 2026 5:52 PM IST Swarna Gram, Ward Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు స్థాయిల్లో సేవలు అందిస్తున్న ‘స్వర్ణ గ్రామ’, ‘స్వర్ణ వార్డు’ సచివాలయాల ఉద్యోగుల విధుల్లో ప్రభుత్వం భారీ సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది. Source link

Read More

Bank Jobs with Degree: డిగ్రీ పాసయ్యారా? రూ.20 వేల వరకు జీతంతో 1,865 బ్యాంక్ జాబ్స్… తెలంగాణ, ఏపీలో ఖాళీలు |

అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్‌లో ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి ప్రశ్నలు ఉంటాయి. అలాగే అభ్యర్థులు తమ రాష్ట్ర స్థానిక భాషలో నైపుణ్యం చూపాలి. ఆంధ్రప్రదేశ్,…

Read More

Fish Die in Pond Due to Extreme Heat | మండుతున్న ఎండలు.. చెరువులో చేపలు మృత్యువాత

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి,బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలే కాదు సకల జీవరాసులు ఇబ్బందులు పడుతున్నాయి, ముఖ్యంగా చెరువులో ఉండే చాపల సైతం ఈ ఎండ దాటికి ఆక్సిజన్ లెవెల్ తగ్గి చనిపోతున్న పరిస్థితులు ఆ జిల్లాలో కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడాది మే మాసం రావటం ముందే 40 డిగ్రీలు దాటిన పరిస్థితి నెలకొంది, ఇక మే మాసంలో 40 డిగ్రీలు దాటి ఎండలు ఉంటాయని వాతావరణ…

Read More